Author: VijayaBhaskar
సీఎంతో విన్ గ్రూప్ సీఈవో ఫామ్ సాన్ చౌ భేటీ
డిసెంబర్ లో జరిగే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు రావాలి హైదరాబాద్ : విన్గ్రూప్ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ హైదరాబాద్ లో సీఎం ఎ. రేవంత్ రెడ్డితో…
మహేష్ బాబు మూవీకి కొత్త టెక్నాలజీ వాడాం
వెల్లడించిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి హైదరాబాద్ : తాను దర్శకత్వం వహిస్తున్న వారణాసి (గ్లోబ్ టాట్టర్ ) మూవీ కోసం కొత్త టెక్నాలజీని వాడామని చెప్పారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి.…
దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం : కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్…
టెక్నాలజీలో సంచలనం ఏఐ కీలకం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : యావత్ ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుందని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the…
బీహార్ లో ఎన్నికల సంఘానికి కంగ్రాట్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రేముంబై : బీహార్లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ మరోసారి ఎన్డీయే సర్కార్…
ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం
AM Green Groupతో రూ.10,000 కోట్ల ఎంఓయూ విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం ఇచ్చేలా పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.…
ప్రజా పాలనకు పట్టం కట్టారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంపై స్పందించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి…
డిజిటల్ గవర్నెన్స్ పై సర్కార్ ఫోకస్
ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు లో భాగంగా అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి…
సీఐఐ సదస్సు సక్సెస్ కావడంలో సీఎం కృషి
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నం : సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర…
టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత
సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం విశాఖపట్నం : విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర…
కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది
షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత మెదక్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన…
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిక్రి చిక్రి
భారీ ఎత్తున ఆదరిస్తున్న అభిమానులు హైదరాబాద్ : సోషల్ మీడియాను షేక్ చేస్తోంది చిక్రీ చిక్రీ సాంగ్. బాలాజీ రాసిన ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బుచ్చిబాబు…
ఢిల్లీ పేలుడు ఘటనలో డాక్టర్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో అదుపులోకి ఎన్ఐఏ పశ్చిమ బెంగాల్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న కారు పేలుడు ఘటనలో. ఇందులో వైట్…
చెన్నై సూపర్ కింగ్స్ చెంతకు చేరిన శాంసన్
రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి జడేజా, శామ్ కరన్ చెన్నై : ఎన్నో రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెర పడింది కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ అంశం. ఏ జట్టులోకి…
మంత్రి లోకేష్ తో ఆస్ట్రేలియన్ కాన్సుల్ జనరల్
కీలక అంశాలపై చర్చలు జరిపిన మంత్రి , సీజే విశాఖపట్నం : ఏపీలోని విశాఖపట్నం నగరం వేదికగా కూటమి సర్కార్ ఆధ్వర్యంలో చేపట్టిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కొనసాగుతోంది. పెద్ద…
రోడ్డు ప్రమాదాల నివారణ అందరి బాధ్యత
స్పష్టం చేసిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ అనేది ప్రతి ఒక్కరు సామాజిక…
డిసెంబర్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
ఏర్పాట్లపై సమీక్ష చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పెట్టుబడులను సాధించడంలో ఓ వైపు ఏపీ సర్కార్ టాప్ లో కొనసాగుతోంది. ఇప్పటికే విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య…
రూ. 1201 కోట్లతో రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులు
వర్చువల్ గా శంకుస్థాపన చేసిన సీఎం విశాఖపట్నం : ఏపీకి పెట్టుబడుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. విశాఖ వేదికగా నిన్న ప్రారంభమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు నేటితో ముగుస్తుంది. ఇప్పటి…
ఏపీ సింగపూర్ మధ్య విమాన సర్వీసులు
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబువిశాఖపట్నం : సింగపూర్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. విశాఖ సీఐఐ భాగస్వామ్య సదస్సు లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇందులో…
ఇంజనీర్లు కొత్త టెక్నాలజీపై దృష్టి సారించాలి
పిలుపునిచ్చిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఇంజనీర్లు నగర అభివృద్ధిలో కీలకమైన పాత్రను పోషిస్తున్నారని ప్రశంసలు కురిపించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. చరిత్రను తిరగ రాయడం…