Author: VijayaBhaskar
-

వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరగాలి : కవిత
ఇండ్లను కూలగొట్టారో అక్కడే ఇళ్లు కట్టించి ఇవ్వాలి ఖమ్మం జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె రాష్ట్ర సర్కార్ తీసుకున్న అప్రజాస్వామిక చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్లలో ఎక్కడైతే బుల్డోజర్లతో ఇండ్లను కూలగొట్టారో అక్కడే ప్రభుత్వం ఇండ్లను కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్యాయంగా పేదల ఇళ్లు కూల్చి వేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి…
-

విజేతకు పర్యాయపదం గౌతం గంభీర్
వరుసగా రెండోసారి టి20 వరల్డ్ కప్ న్యూఢిల్లీ : భారత జట్టు వరుసగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ గెలవడంతో ఒక్కసారి హెడ్ కోచ్ గా ఉన్న భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారు మ్రోగుతోంది. ఒక రకంగా చెప్పాలంటే తను ఎవరి మాట వినడు. తను అనుకున్నది చేస్తాడు. తనకంటూ ఓ స్పెషల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కఠినమైన శిక్షణ…
-

రికార్డుల కంటే నాకు దేశం ముఖ్యం : సంజు శాంసన్
తిరువనంతపురంకు చేరుకున్న స్టార్ క్రికెటర్ కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అసాధారణమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తన స్వస్థలం తిరువనంతపురం. టోర్నీలో తను 321 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా ఎంపికయ్యాడు. అహ్మదాబాద్ నుంచి నేరుగా తిరువనంతపురంకు చేరుకున్నాడు సంజు శాంసన్ భారీ భద్రత మధ్య. వేలాది మంది తనను చూసేందుకు తరలి వచ్చారు అభిమానులు. ఇదే సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…
-

స్పోర్ట్స్ యూనివర్శిటీలో సౌకర్యాలు కల్పించాలి
దిశా నిర్దేశనం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీలో మౌలిక వసతి సదుపాయాల కల్పనపై ఫోకస్ పెట్టాలని స్పష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సోమవారంక్రీడాశాఖ పై సమీక్ష నిర్వహించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సౌకర్యాల కల్పన, అన్ని రకాల క్రీడలకు అనువుగా మైదానాల ఏర్పాటుపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒలింపిక్స్, కామన్ వెల్త్ గేమ్స్ లక్ష్యంగా క్రీడాకారులకు…
-

సంజు శాంసన్ మ్యాచ్ విన్నర్ ప్లేయర్ : గవాస్కర్
ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ సన్నీ అహ్మదాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ప్రముఖ కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు. తను భారత జట్టుకు కప్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడని ప్రశంసించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీలో మూడు డిఫరెంట్ నాక్లతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా ఎదిగిన సంజు సామ్సన్ జీవితం పూర్తి వృత్తంలోకి వచ్చిందని పేర్కొన్నాడు. సోమవారం…
-

టీం ఇండియా విజయం సంచలనం
ప్రశంసలు కురిపించచిన షోయబ్ అఖ్తర్ పాకిస్తాన్ : పాకిస్తాన్ స్టార్ మాజీ పేసర్ షోయబ్ అఖ్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అనూహ్యంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ లో ప్రత్యర్థి న్యూజిలాండ్ ను 96 పరుగుల తేడాతో ఓడించింది. విశ్వ విజేతగా నిలిచింది. ఈ సందర్బంగా ఇండియాతో పాటు ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన క్రికెట్ ప్రేమికులు, మాజీ…
-

కేరళ భూమి పుత్రుడు సంజు శాంసన్
విద్యా శాఖ మంత్రి వి. శివన్ కుట్టి కామెంట్స్ తిరువనంతపురం | టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటడమే కాకుండా ఇండియాకు కప్ ను తీసుకు వచ్చేలా చేయడంలో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. తను గనుక క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వెస్టిండీస్ తో గనుక 97 పరుగులు చేసి గెలిపించక పోయి ఉండి ఉంటే ఇండియా ఇవాళ కప్ గెలిచి ఉండేది కాదు. అంతే కాదు…
-

జగన్ చేసిన దుర్మార్గాలను సరిచేస్తున్నాం
సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నంద్యాల జిల్లా : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ లో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా గత జగన్ రెడ్డి సర్కార్ చేసిన నిర్వాకంపై మండిపడ్డారు. ఆయన నిర్వాకం వల్లనే ఇవాళ ఇబ్బందులు ఏర్పడ్డాయని ఆరోపించారు. గతంలో నేను ఎక్కడెళ్లినా భూ సమస్యలపై కట్టకట్టలు అర్జీలు వచ్చాయని అన్నారు. వాళ్లు చేసిన ఒక దుర్మార్గాన్ని…
-

చంద్రబాబును విమర్శించే అర్హత జగన్ కు లేదు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్ పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : కూటమి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలతో పాటు స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుతో కళ్లెదుటే బిడ్డలు ఉద్యోగాలు చేసుకుంటుంటే ఆ తల్లుల్లో ఆనందం వ్యక్తమవుతోందని అన్నారు మంత్రి ఎస్. సవిత. మహిళలను సీఎం చంద్రబాబు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొన్నారు. అయిదేళ్లలో జగన్ బస్సు ఛార్జీలు పెంచితే, మేం ఫ్రీ బస్ సౌకర్యం కల్పించి మహిళలకు అండగా నిలిచాం అన్నారు. సీఎం చంద్రబాబు మహిళా పక్షపాతి…
-

గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తా
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం పెనుమూలిలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించి ప్రసంగించారు. రూ.22 లక్షల నిధులు వెచ్చించి లైబ్రరీ నూతన భవనాన్ని నిర్మించడం జరిగింది. ముందుగా పెనుమూలి చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం లైబ్రరీ భవనాన్ని…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











