Author: VijayaBhaskar
ప్రధాని మోదీ ఏపీ పర్యటనను సక్సెస్ చేయాలి
టెలి కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న గురువారం ఏపీలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా ఆయన శ్రీశైలం దేవాలయాన్ని…
22 నెలల్లో సర్కార్ అప్పు రూ. 2,40,000 కోట్లు
రోజు రోజుకు అప్పుల కుప్పగా మారిన తెలంగాణ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై. రోజు రోజుకు అప్పుల…
అగార్కర్, గంభీర్ తీరుపై షమీ గుస్సా
ఫిట్ నెస్ తో ఉన్నా ఎంపిక చేయలేదు కోల్ కతా : భారత క్రికెట్ జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ షమీ సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవలే భారత జట్టు…
అబ్దుల్ కలాం జీవితం స్పూర్తి దాయకం
అక్టోబర్ 15న మాజీ రాష్ట్రపతి జయంతి హైదరాబాద్ : భారత దేశం గర్వించదగిన మహోన్నత మానవుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అక్టోబర్ 15న ఆయన జయంతి. ఇదే రోజు…
నకిలీ ఓట్ల నిర్వాకం బీఆర్ఎస్ ఆగ్రహం
విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న నకిలీ ఓట్ల వ్యవహారంపై సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.…
మాగంటి సునీతకు బి ఫామ్ ఇచ్చిన కేసీఆర్
రూ. 40 లక్షల చెక్కు కూడా ఇచ్చిన బాస్ హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ…
గ్రూప్ -1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలి : కవిత
కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : గ్రూప్ -1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ…
విశాఖను ఐటీ హబ్ గా మారుస్తాం : సీఎం
ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ ఒప్పందం ఢిల్లీ : విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో గూగుల్ కంపెనీతో ఏపీ సర్కార్…
శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం సమీక్ష
ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా ఉండాలి అమరావతి : శ్రీశైలం అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాస్టర్ ప్లాన్…
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు…
పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు సర్కార్ కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లా : ఏపీ సర్కార్ పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి…
అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
29న అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం…
ప్రధాని మోదీ పర్యటనకు 1800 మందితో బందోబస్తు
లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ నంద్యాల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ…
శ్రీ కోదండ రామ స్వామికి పవిత్ర సమర్పణ
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు తిరుపతి : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ…
రోడ్ సేఫ్టీపై హోం మంత్రి అనిత సమీక్ష
సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత రహదారుల భద్రతపై కీలక సూచనలు చేశారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో రోడ్…
నగేష్ మృతిపై జాతీయ ఎస్టీ కమిషన్ సీరియస్
బానోతు అనుమానాస్పద మృతి పై ఆగ్రహం హైదరాబాద్ : జాతీయ ఎస్టీ (షెడ్యూల్డ్ కులాల) కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్ లోనిమియాపూర్ ప్రైవేట్ హాస్టల్లో బానోత్ నగేష్…
హాస్టళ్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలి : సీఎం
మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆదేశం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా రష్ట్రంలో వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేకంగా శ్రద్ద…
నరేంద్ర మోదీతో చంద్రబాబు ములాఖత్
విశాఖ సీఐఐ సదస్సుకు హాజరు కావాలి ఢిల్లీ : న్యూఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పర్యటనలో భాగంగా ఆయన ప్రధానమంత్రి నరేంద్ర దామోదర…
జూబ్లీహిల్స్లో కొడితే ఢిల్లీలో అదరాలె
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓటమిని కోరుకుంటున్నదని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్…
సీఐఐ సదస్సును విజయవంతం చేయాలి : సీఎం
నవంబర్ 14, 15వ తేదీలలో విశాఖ నగరంలో అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరం వేదికగా…