Author: VijayaBhaskar
ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలి
ప్రముఖ యోగా గురు బాబా రామ్ దేవ్ అమరావతి : యోగా అన్నది మన జీవితంలో విడదీయలేని భాగం కావాలని పిలుపునిచ్చారు బాబా రామ్ దేవ్. శనివారం ఉండవల్లిలో యోగాంధ్ర…
పోక్సో కేసులో 84 ఏళ్ల నిందితుడికి జైలు శిక్ష
12 ఏళ్ల బాలికపై పలు మార్లు అత్యాచారం హైదరాబాద్ : పోక్సో కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.…
25 నుంచి తిరుచానూరు తెప్పోత్సవాలు
29 వరకు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి తెప్పోత్సవాలు జూన్ 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 29వ తేదీ…
వన్డే ప్రపంచ కప్ కోసం సీనియర్లపై ఫోకస్
కీలక సమావేశంలో పలువురి ప్లేయర్ల పై చర్చ ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వచ్చే ఏడాది 2027లో వన్డే వరల్డ్ కప్ నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్…
ఆక్వా రంగం అభివృద్దిపై సర్కార్ ఫోకస్
పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పశ్చిమ గోదావరి జిల్లా బీమవరంలో పర్యటించారు. ఈసందర్భంగా…
సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేస్తాం
తల్లి విజయలక్ష్మికి భరోసా ఇచ్చిన చంద్రబాబు అమరావతి : ఏపీలో సంచలనం రేపింది విజయవాడ కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారం. రౌడీ షీటర్ సాయికృష్ణను లాకప్ డెత్ చేయడం కలకలం…
నేడే ఏపీ అన్నదాత సుఖీభవ
చిలకలూరిపేటలో సీఎం పంపిణీ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో పర్యటిస్తారు. అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పర్యటించనున్నారు. ఉదయం…
ఇజ్రాయెల్కు జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్
సంచలన వ్యాఖ్యలు చేసిన ఉపాధ్యక్షుడు అమెరికా : యుఎస్ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఉన్నట్టుండి తీవ్ర వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ప్రధానంగా గత కొంత కాలంగా ఇజ్రాయెల్…
నాంపల్లి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ
సంధ్య థియేటర్కు సంబంధించిన కేసు పై హైదరాబాద్ : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో,…
నటుడు అల్లు అర్జున్ కి కోర్టు సమన్లు జారీ
పుష్ప మూవీ రిలీజ్ ఘటన సందర్భంగా హైదరాబాద్ : దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తీసిన మూవీ పుష్ప చిత్రం విడుదల సందర్బంగా హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్డు వద్ద…
వార్షిక రుణ ప్రణాళికపై బ్యాంకర్లతో చర్చ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మీటింగ్ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలోని 5వ బ్లాక్లో 235వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం శుక్రవారం నిర్వహించారు.…
శ్రీవారిని దర్శించుకున్న సీఎం డీకే శివకుమార్
తనతో పాటు కుటుంబం కూడా స్వామి దర్శనం తిరుమల : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇటీవలే కొలువు తీరారు డీకే శివకుమార్. ఆయన కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ గా…
ఎస్ఎస్ సీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల రిజల్ట్స్
ప్రకటించిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ఎస్ఎస్ సీ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు(ఏ.ఎస్.ఇ) – మే 2026 ఫలితాలను…
20 వేల మందికి పైగా ఉపాధి కల్పన
జేఎస్ఎస్ మహా విద్యా పీఠ్ ప్రకటన తిరుపతి : ఏపీ సర్కార్ కీలక ఒప్పందం చేసుకుంది కర్ణాటకకు చెందిన ప్రముఖ విద్యా సంస్థ జేఎస్ఎస్ మహా విద్యాపీఠ్. ఈ ఒప్పందం…
జేఎస్ఎస్ క్యాంపస్ లో 74 కోర్సులు
వెల్లడించిన విద్యా శాఖ మంత్రి లోకేష్ అమరావతి : ఏపీ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. కర్ణాటకకు చెందిన జెఎస్ఎస్ ప్రతిపాదిత…
క్వాంటం వ్యాలీ లో పెట్టుబడి ప్రతిపాదనలు
వెల్లడించిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ ఎస్ఐపీబీ సమావేశం జరిగింది. పలు కంపెనీల ప్రాజెక్టులకు ఆమోదం…
ఏపీ కేంద్రంగా రేర్ ఎర్త్ మినరల్స్
ఎకో సిస్టమ్ రావాలన్న సీఎం బాబు అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అపారమైన వనరులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకునేలా కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం…
చదువుతో పాటు క్రీడలు కూడా ముఖ్యం
స్పష్టం చేసిన మంత్రి ఎస్. సవిత కడప జిల్లా : ఏపీ కూటమి సర్కార్ విద్యా రంగం అభివృద్దికి ఎంతగానో కృషి చేస్తోందని చెప్పారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ…
మాతృ భాషను విస్మరించొద్దు : నారా లోకేష్
ఉపాధ్యాయులను అప్రమత్తం చేయాలని ఆదేశం అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. పబ్లిక్ పరీక్షల్లో ఫెయిలవుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మ్యాథ్స్,…
డిజిటల్ క్యాబినెట్ దిశగా తెలంగాణ అడుగులు
కీలక సూచనలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కాగిత రహిత పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి.…