Author: VijayaBhaskar
‘బియాండ్ ది రిపోర్ట్’ పిల్లలకు ప్రేరణ : కోదండరాం రెడ్డి
హైదరాబాద్ : ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకారిణి, విద్యావేత్త, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ , సంఘ సేవకురాలు అయిన సోనాలి ఆచార్జీ, తన తొలి పుస్తకం ‘బియాండ్ ది రిపోర్ట్…
లీడర్షిప్ కుర్చీలో కాదు ప్రవర్తనలో ఉంటుంది
చెన్నై : దేశ రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తున్నాడు తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. ఆయన పాలనా పరంగా పరుగులు పెట్టిస్తున్నాడు. అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు…
నా కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు : ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన శాసన మండలి సభ్యుడు (ఎమ్మెల్సీ) వెంకట్రాం రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తన కొడుకు…
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం
న్యూఢిల్లీ : సీపీపీ చైర్ పర్సన్ సోనియా గాంధీ అధ్యక్షతన గురువారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం న్యూఢిల్లీలో ఏఐసీసీ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో…
నిజామాబాద్ అభివృద్దికి కట్టుబడి ఉన్నా
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ఉమ్మడి నిజామాబాద్ అభివృద్ధికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను…
‘బోనాల’ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఆషాడ మాస బోనాల ఉత్సవాలు గురువారం నుండి ప్రారంభం అయ్యాయి ఘనంగా. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంట…
ఢిల్లీ పర్యటనలో మంత్రి ఎస్. సవిత బిజీ
అమరావతి : రాష్ట్రానికి చెందిన టెక్స్ టైల్స్ ఉత్పత్తులు అమ్మకాలే లక్ష్యంగా రెండ్రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ…
చెరువుల్లో నీళ్లను వృధా చేస్తే చర్యలు తప్పవు
ప్రకాశం జిల్లా : రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఆనం అధ్యక్షతన జరిగిన డీఆర్సీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. చెరువులోని చేపలను…
ఎంతచేసినా కార్యకర్తల రుణం తీర్చుకోలేం
కడప జిల్లా : టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసిపి హయాంలో ఎన్నిరకాలుగా ఇబ్బంది పెట్టినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పార్టీకి అండగా…
శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివ చరణ్ రెడ్డి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్ కు యాదగిరిగుట్ట…
సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్
కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి…
సాగునీటి రంగంలో కేఎల్ రావుది ఎనలేని కృషి
అమరావతి : సాగు నీటి రంగానికి సంబంధించి ఇంజనీర్ కేఎల్ రావు చేసిన కృషి ఎనలేదని కొనియాడారు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. శ్రీశైలం, నాగార్జున సాగర్,…
సాగు నీటి రంగానికి ఏపీ సర్కార్ ప్రాధాన్యత
అమరావతి : వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులు అనుసంధానం జరగాలన్నదే నా ఆకాంక్ష అని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. గోల్డెన్ క్వాడ్రిలేటరల్ తరహాలో నదులు అనుసంధానమైతే…
ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తెలంగాణ : సీఎం
హైదరాబాద్ : తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి…
రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధవారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను,…
జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి : మనోహర్
అమరావతి : క్షేత్ర స్థాయిలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని అన్నారు జనసేన…
జలహారతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమం వద్ద జరిగిన జలహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణవేణి-గోదావరి…
రూ. 25 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. తాజాగా మేడ్చల్ – మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని చెంగిచెర్ల గ్రామం, జయప్రద కాలనీలో ప్రజా వినియోగం కోసం…
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై సర్కార్ ఫోకస్
హైదరాబాద్ : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వివిధ అంశాలకు సంబంధించిన సవరించిన అంచనాలను పరిశీలించేందుకు, నీటిపారుదల , పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి,…
అద్దంకి దయాకర్, బల్మూర్ వెంకట్ కు కేబినెట్ హోదా
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం, పార్టీ తరపున గట్టిగా వాయిస్ వినిపిస్తున్న ప్రస్తుతం శాసన మండలిలో…