Author: VijayaBhaskar
-

అమృత ఫడ్నవీస్ వ్యవహారం సర్వత్రా ఆగ్రహం
ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీతో సెల్ఫీ వైరల్ ముంబై : వరల్డ్ ఫేమస్ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ప్రస్తుతం భారత దేశంలో పర్యటిస్తున్నారు. తన మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలుత కోల్ కతాకు వెళ్లారు. అక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ రాహుల్ గాంధీలతో కలిశారు. ఉప్పల్ స్టేడియం వేదికగా అభివాదం చేశారు. సీఎం టీంతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడాడు. ఇదే మైదానం వేదికగా…
-

ఈడీ నోటీస్ పై డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్
తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వడాన్ని తప్పు పట్టారు ఢిల్లీ : తనకు ఈడీ మరోసారి నోటీసు ఇవ్వడం, ఢిల్లీలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టాడు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. సోమవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు.లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని కలిసిన అనంతరం ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. తాను మల్లికార్జున్ ఖర్గే, వేణుగోపాల్ను కలవాల్సి ఉందన్నారు. అలాగే రాహుల్ గాంధీ , సోనియా గాంధీని కలిశానని చెప్పారు…
-

నా ప్రజలే నన్ను మోసం చేశారు : అనిరుధ్ రెడ్డి
ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పాలమూరు జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా నియోజకవర్గంలో రెండవ విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. విచిత్రం ఏమిటంటే తన స్వంత ఊరు రంగారెడ్డి గూడలో ఊహించని షాక్ ఇచ్చారు ఎమ్మెల్యేకు గ్రామస్థులు. ఇక్కడ తను బలపర్చిన అభ్యర్థిని దారుణంగా ఓడించారు. ఈ సందర్బంగా సోమవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తన సొంత ఊరు…
-

సంజూ శాంసన్ సూపర్ ప్లేయర్
ప్రశంసలు కురిపించిన షేన్ బాండ్ హైదరాబాద్ : ప్రముఖ క్రికెటర్ షేన్ బాండ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. భారత క్రికెట్ జట్టుకు చెందిన కేరళ స్టార్ క్రికెటర్ , సీఎస్కే జట్టు సభ్యుడు సంజూ శాంసన్ గురించి స్పందించాడు. తను అద్భుతమైన ప్లేయర్ అంటూ కితాబు ఇచ్చాడు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సోమవారం షేన్ బాండ్ స్పందించాడు. భిన్నమైన షాట్స్ ఆడడంలో తనకు తనే సాటి అని పేర్కొన్నాడు. కళ్లు చెదిరేలా సిక్స్ లు…
-

తమిళనాడులో బీజేపీకి అంత సీన్ లేదు
అమిత్ షాపై నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే సంచలన కామెంట్స్ చేశారు. చెన్నై వేదికగా ఆయన డీఎంకే యువతను ఉద్దేశించి కీలక సూచనలు చేశారు. రాబోయే రోజులు మనకు అత్యంత ముఖ్యమైనవని అన్నారు. కేంద్రం గురించి, బీజేపీ, అన్నాడీఎంకే గురించి ఆలోచించాల్సిన పని లేదన్నారు. వారి కుట్రలు ఇక్కడ సాగవన్నారు. ప్రధానంగా స్టాలిన్ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై సీరియస్ అయ్యారు. ఆయన జిమ్మిక్కులు, కుట్రలు, కుతంత్రాలు…
-

భారత్ స్క్వాష్ జట్టుకు ప్రధాని మోదీ కంగ్రాట్స్
యావత్ దేశాన్ని గర్వపడేలా చేసిందని కితాబు ఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ ప్రశంసలు కురిపించారు. SDAT స్క్వాష్ ప్రపంచ కప్ 2025లో చరిత్ర సృష్టించి, తమ మొట్టమొదటి ప్రపంచ కప్ టైటిల్ను గెలుచుకుంది భారత స్క్వాష్ జట్టు. ఈ సందర్బంగా సోమవారం సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అభినందించారు. జోష్నా చినప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్, అనహత్ సింగ్ అద్భుతమైన అంకితభావాన్ని, పట్టుదలను ప్రదర్శించడం పట్ల సంతోషం…
-

శ్రీ రమణ దీక్షితులు ప్రయత్నం అభినందనీయం
ప్రశంసలు కురిపించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు శ్రీ రమణ దీక్షితులు రచించిన ”శ్రీవారి దివ్య ప్రసాదములు” పుస్తకాన్ని తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిర్వహించే కైంకర్యాల్లో నివేదించే అన్న ప్రసాదాల గురించి పూర్తి సమాచారాన్ని రచయిత శ్రీ రమణ…
-

బీజేపీకి సరైన వ్యక్తి నితిన్ నబిన్ : అమిత్ షా
తన సారథ్యంలో పార్టీ మరింత బలోపేతం ఢిల్లీ : బీహార్ కు చెందిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రిగా ఉన్న నితిన్ నబిన్ కు ఊహించని రీతిలో ఏకంగా జాతీయ స్థాయి పదవి దక్కింది. ఆయనను భారతీయ జనతా పార్టీ హైకమాండ్ ఏకంగా జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించింది. ఈ సందర్బంగా తనపై ప్రశంసలు కురిపించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ చంద్ర షా. తనకు అపారమైన అనుభవం ఉంది. సుదీర్ఘ కాలం పాటు…
-

ఓట్ల చోరీపై పోరాడాలి : సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర సర్కార్ పై సంచలన కామెంట్స్ ఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోరీకి వ్యతిరేకంగా భారీ ఎత్తున ఆందోళన చేపట్టింది. దేశ వ్యాప్తంగా కీలకమైన నేతలు, ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆయన మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. ఎస్ఐఆర్ పేరుతో తొలుత ఓటరు కార్డు తొలగిస్తారని, ఆ…
-

సీఎం చంద్రబాబు రాక కోసం భారీ ఏర్పాట్లు
పరిశీలించిన ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు. సీఎం వేదిక్ యూనివర్సిటీకి రానున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్తో పాటు సమావేశం నిర్వహించనున్న మీటింగ్ ప్రాంగణాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు వేదిక్ యూనివర్సిటీ అధికారులకు భద్రత, సమన్వయ అంశాలపై పలు కీలక సూచనలు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











