Author: VijayaBhaskar

  • శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా చేప‌ట్టాలి

    శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా చేప‌ట్టాలి

    టీటీడీ అధికారుల‌ను ఆదేశించిన జేఏవో వీరబ్ర‌హ్మం తిరుప‌తి : శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి బ్ర‌హ్మోత్స‌వాలు ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని స్ప‌ష్టం చేశారు జేఏవో వీర‌బ్ర‌హ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ పందిళ్లు, రంగోళీలు, పిఏ సిస్టమ్‌, ఎల్‌ఇడి తెరలు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులను ఆకట్టుకునేలా హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో క‌ళా బృందాల ప్ర‌ద‌ర్శ‌న‌లు ఉండాలన్నారు. భక్తులకు సౌకర్యవంతంగా అన్నప్రసాదాలు అందించేలా నవజీవన్, తోళప్ప గార్డెన్స్, పూడీ, హైస్కూల్ ప్రాంతాలలో పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలన్నారు. పంచమి తీర్థం…

    Continue Reading

  • అంద‌రి క‌ళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే

    అంద‌రి క‌ళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే

    మైదానంలో టామీతో క‌లిసి ప్రాక్టీస్ ముంబై : అంద‌రి క‌ళ్లు ఇప్పుడు భార‌త క్రికెట్ జ‌ట్టు అమ్మాయిల‌పైనే ఉంది. ఆదివారం ముంబై బీవై పాటిల్ వేదిక‌గా ఐసీసీ వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్ కు వేదిక కానుంది. ఇప్ప‌టికే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఇదే స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఏడుసార్లు ప్ర‌పంచ ఛాంపియ‌న్ గా నిలిచిన ఆస్ట్రేలియా మ‌హిళా జ‌ట్టును 5 వికెట్ల తేడాతో ఓడించింది భార‌త జ‌ట్టు. ఇందులో కీల‌క పాత్ర…

    Continue Reading

  • అందరిలో చైతన్యం తోనే అవినీతికి అడ్డుకట్ట

    అందరిలో చైతన్యం తోనే అవినీతికి అడ్డుకట్ట

    ప్ర‌క‌టించిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : ప్ర‌తి ఒక్క‌రిలో చైత‌న్యం వ‌చ్చిన రోజున అవినీతికి అడ్డుక‌ట్ట వేసేందుకు ఆస్కారం ఏర్ప‌డుతుంద‌న్నారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. తాము వ‌చ్చేంత వ‌ర‌కు, హైడ్రా ఏర్పాటు కానంత వ‌ర‌కు న‌గ‌ర వాసుల్లో దీని ప‌ట్ల అవ‌గాహ‌న ఉండేది కాద‌న్నారు. కానీ తాను వ‌చ్చాక పూర్తిగా మార్చేశామ‌న్నారు. ఇవాళ చిన్నారులు, విద్యార్థుల్లో చెరువులు, కుంట‌లు, కాలువ‌లు, పార్కులు, ప్ర‌భుత్వ స్థ‌లాలు, ఇలా ప్ర‌తి ఒక్క దానిపై అవ‌గాహ‌న ఏర్ప‌డింద‌న్నారు.…

    Continue Reading

  • రూ. 120 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    రూ. 120 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

    దూకుడు పెంచిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ లో క‌బ్జాల‌కు గురైన స్థ‌లాల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. మియాపూర్ లో ప్ర‌భుత్వ భూమిలో 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని కూల్చి వేశారు. దీంతో న‌గ‌రంలో ఆక్ర‌మ‌ణదారులు, క‌బ్జాదారుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఈ త‌రుణంలో తాజా మియాపూర్ లో రూ. 300 కోట్ల విలువ చేసే ప్ర‌భుత్వానికి చెందిన ఎక‌రం భూమితో పాటు ప్ర‌భుత్వం కేటాయించిన పార్కు…

    Continue Reading

  • పోలీసుల‌కు అండ‌గా సుధారెడ్డి ఫౌండేష‌న్

    పోలీసుల‌కు అండ‌గా సుధారెడ్డి ఫౌండేష‌న్

    స్ప‌ష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్ట‌ర్ హైద‌రాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్ట‌ర్, సుధారెడ్డి ఫౌండేష‌న్ చైర్మ‌న్ సుధా రెడ్డి. పోలీసులకు సహకారం అందించేందుకు ఎపుడూ సిద్ధంగా ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్ మాట్లాడుతూ పోలీసులు కష్టతరమైన విధులు నిర్వర్తిస్తుంటారని వారి సంక్షేమం కోసం కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. పోలిసుల సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ…

    Continue Reading

  • ముఖ్య‌మంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ భేటీ

    ముఖ్య‌మంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జ‌న‌ర‌ల్ భేటీ

    మార్క్ లామీ బృందం మ‌ర్యాద పూర్వ‌క మీటింగ్ హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మ‌ర్యాద పూర్వ‌కంగా భేటీ అయ్యారుఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ బృందం స‌భ్యులు. ఈ సంద‌ర్బంగా హైదరాబాద్ లో ఫ్రాన్స్ ఆన్ గోయింగ్ ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఫ్రాన్స్ బృందాన్ని కోరారు సీఎం . హైదరాబాద్ లో ఫ్రెంచ్ బ్యూరో కార్యాలయాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు రేవంత్ రెడ్డి.…

    Continue Reading

  • క‌ళాకారుల కోసం అలుపెరుగ‌ని పోరాటం

    క‌ళాకారుల కోసం అలుపెరుగ‌ని పోరాటం

    స్ప‌ష్టం చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత క‌రీంన‌గ‌ర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు , ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆమె చేప‌ట్టిన జాగృతి జ‌నం బాట క‌రీంన‌గ‌ర్ జిల్లాలో కొన‌సాగింది. ఈ సంద‌ర్బంగా ప‌లువురు వృత్తి నైపుణ్యం క‌లిగిన కళాకారుల‌ను క‌లుసుకున్నారు. వారి నైపుణ్యాన్ని ద‌గ్గ‌రుండి ప‌రిశీలించారు. తెలంగాణ ఉద్య‌మంలో క‌ళాకారులు నిర్వ‌హించిన భూమిక ప్ర‌శంస‌నీయ‌మ‌న్నారు. ఇదే స‌మ‌యంలో బ‌తుక‌మ్మతో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వ‌చ్చామ‌న్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జ‌నం…

    Continue Reading

  • రేవంత్ రెడ్డి పాల‌న‌పై చ‌ర్చ‌కు సిద్దం

    రేవంత్ రెడ్డి పాల‌న‌పై చ‌ర్చ‌కు సిద్దం

    స‌వాల్ విసిరిన త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ హైద‌రాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాల‌న‌పై చ‌ర్చించేందుకు తాము సిద్దంగా ఉన్నామ‌న ప్ర‌కటించారు మాజీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్. శ‌నివారం తెలంగాణ భ‌వ‌న్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సీఎం త‌న భాష‌ను మార్చు కోవాల‌ని సూచించారు. స‌భ్య స‌మాజం త‌ను మాట్లాడే మాట‌ల‌ను జీర్ణించుకోలేక పోతోంద‌న్నారు. ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. అమీర్‌పేట్‌కు రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలు అయింది ఏం…

    Continue Reading

  • జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం

    జల్లికట్టు తరహాలో ఏపీలో భారీ ఉద్యమం

    అన‌లిస్ట్ రాజశేఖ‌ర్ రావు చింతా ప్ర‌క‌ట‌న అమ‌రావ‌తి : జ‌ల్లిక‌ట్టు త‌ర‌హాలో ఏపీలో భారీ ఉద్య‌మం రానుంద‌ని పేర్కొన్నారు పొలిటిక‌ల్ అన‌లిస్ట్ రాజ‌శేఖ‌ర్ రావు చింతా. శ‌నివారం ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధానంగా అమ‌రావ‌తి పేరుతో మోసం జ‌రుగుతోంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చోటు చేసుకున్న అవినీతిపై కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐతో విచార‌ణ జ‌రిపించాల‌ని కోరారు. ఇప్ప‌టికే గుంటూరు జిల్లా నుండి ఎన్. రాజశేఖర రెడ్డి, ఏ.వెంకటరెడ్డి, పీ. వీరారెడ్డి, ఎల్. శివారెడ్డితో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports