Author: VijayaBhaskar
-

వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు మంత్రి సవిత. ఇటీవల ప్రకటించిన నామినేటెడ్ పదవుల్లోనూ వడ్డెర నాయకులకు కీలక బాధ్యతలు అప్పగించామన్నారు. వడ్డెరలకు క్వారీ కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లతో పాటు సీనరేజ్ ఫీజులో 50 శాతం రాయితీ కూడా అందిస్తామన్నారు. వడ్డెరలను ఎస్టీలో చేర్చే అంశం సీఎం చంద్రబాబు నాయుడు దృష్టిలో…
-

సామాజిక తెలంగాణ కోసం జనం బాట
ప్రకటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థ అని స్పష్టం చేశారు సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్య భూమిక పోషించిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. తనకు రాజకీయ పరంగా అద్భుతమైన అవకాశం ఇచ్చిన నేల నిజామాబాద్ జిల్లా అని అన్నారు. ఇక్కడి నుంచే తాను పార్లమెంట్ సభ్యురాలిగా, శాసన మండలి సభ్యురాలిగా…
-

తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన చూసి జూబ్లీహిల్స్లో ఓటు వేయాలని పిలుపునిచ్చారు.రెండు సంవత్సరాలుగా అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. మైనార్టీ ప్రాతినిధ్యం లేని తొలి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిందన్నారు కేటీఆర్. కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణలో లోపాయికారీగా పని చేస్తున్నాయని ఆరోపించారు. ప్రస్తుతం గన్ కల్చర్ కొనసాగుతోందని,…
-

మెంథా తుపాను ఎఫెక్ట్ పలు జిల్లాలకు సెలవులు
విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అమరావతి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఒకటి నుండి ఐదు రోజుల వరకు సెలవులు ప్రకటించారు. పరిస్థితిని బట్టి సెలవులలో మార్పులు చేర్పులు ఉంటాయని తెలిపారు.కృష్ణా జిల్లాలో 27, 28, 29 వ తేదీలలో మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.…
-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తానిదే హవా
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికార దాహంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. బిఆర్ఎస్ దోపిడి భరించలేక ప్రజలు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారని అన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ హవా పెద్ద ఎత్తున కనిపిస్తుందన్నారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలవబోతున్నారని జోష్యం చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఆదివారం…
-

గిరిజన సంక్షేమం అంతా బూటకం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలవిజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ పై.కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం అని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న 840 సంక్షేమ హాస్టళ్లు, స్కూళ్లు సమస్యలకు లోగిళ్ళుగా మారాయని మండిపడ్డారు. తాగేందుకు గుక్కెడు నీళ్ళు కరువు. RO ప్లాంట్లు పనిచేసిన దాఖలాలు లేవన్నారు. పారిశుద్ధ్యం మీద పట్టింపు లేకుండా పోయిందన్నారు. అసలు బిడ్డలు ఏం తింటున్నారో, ఎలా ఉంటున్నారో చూసే వ్యవస్థే…
-

రైతు కష్టం తమ కోసం కాదు లోకం కోసం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి వ్యవసాయ రంగ పితామహుడిగా పేరు పొందిన స్వామి నాథన్ ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా ఈ రంగంలో విశేషంగా కృషి చేసిన పలువురికి సన్మానం చేశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు ప్రసంగించారు. రైతు కష్టం వారి కోసం కాదు, లోకం కోసం అన్నారు.…
-

బీఆర్ఎస్ కు బీసీ సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్
నవీన్ యాదవ్ గురించి అనుచిత కామెంట్స్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. ఆదివారం ఆయన హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. రాజకీయ నిరుద్యోగిగా ఉన్న కేసీఆర్ కు తెలంగాణ భావజాల ఉద్యమాన్ని అందించిన ప్రొఫెసర్ జయశంకర్ , తన సొంత ఇంటి నే టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించిన కొండ లక్ష్మణ్ బాపూజీ, కెసిఆర్ కు రాజకీయంగా…
-

తుపాను ప్రభావం అప్రమత్తత అవసరం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ముంథా తుపాను ముంచుకొస్తుండడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. దుబాయ్ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చారు. ఆ వెంటనే ఆయన సచివాలయంలో అత్యవసర సమీక్ష చేపట్టారు సీఎం. ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తం కావాలని పేర్కొన్నారు. సహాయక చర్యలు ముమ్మురం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఆయా జిల్లాలకు పెద్ద ఎత్తున ముందస్తుగా నిధులు మంజూరు చేశామన్నారు సీఎం. ఈ సందర్బంగా…
-

రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు హైదరాబాద్ : హైడ్రా నగరంలో దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండపూర్ లో మరో పెద్ద భూకబ్జాను హైడ్రా అడ్డుకుంది. దాదాపు రూ. 86 కోట్ల విలువైన భూమిని కాపాడింది. రాఘవేంద్ర కాలనీలో 2000 గజాల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా, ఆ దగ్గరలోనే ప్రజావసరాలకు ఉద్దేశించిన 4300 గజాల స్థలాన్ని కాపాడింది. కొండపూర్, రాజరాజేశ్వరి నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ వెల్ఫేర్ సొసైటీలో 4300…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











