Author: VijayaBhaskar
-

పార్టీ పెద్దలకే వదిలేశా : కొండా సురేఖ
కమ్యూనికేషన్ గ్యాప్ వల్లే ఇదంతా హైదరాబాద్ : వరంగల్ కాంగ్రెస్ రాజకీయం మరింత వేడిని రాజేసింది. ఆధిపత్య పోరుకు తెర లేపింది. ఇంఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేరుకుంది. ప్రధానంగా సమ్మక్క సారక్కల టెండర్ల విషయంలో చోటు చేసుకున్న రూ. 71 కోట్ల టెండర్ లో తన మనుషులకు ఇప్పించ్చు కున్నారంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ సంచలన ఆరోపణలు చేశారు. ఆమె…
-

నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్
పునరుద్దరణ పనుల పురోగతిపై రంగనాథ్ ఆరా హైదరాబాద్ : అమీర్ పేటలో ఆకస్మికంగా తనిఖీ చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నాలాలను ఆయన పరిశీలించారు. పూడుకు పోయిన నాలాలను ఇదే మాదిరి తెరిస్తే చాలా వరకు వరద సమస్యకు పరిష్కారం చూపగలమని చెప్పారు. అమీర్పేట్లోని మైత్రివనం జంక్షన్, గాయత్రీ నగర్ ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మొత్తం 6 పైపులైన్లు ఉండగా 3 లైన్లను పూర్తి స్థాయిలో పునరుద్ధణ పనులు పూర్తి చేసినట్టు అధికారులు కమిషనర్కు…
-

18న తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ : కృష్ణయ్య
బీసీలంటే భయపడే స్థాయికి తెస్తామని వార్నింగ్ హైదరాబాద్ : ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహిస్తున్నామని ప్రకటించారు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఆర్. కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ . గురువారం మీడియాతో మాట్లాడారు. బీసీలంటే రాష్ట్రంలో భయపడే స్థితికి తీసుకు వస్తామన్నారు. తమకు పదవుల కంటే రిజర్వేషన్లు ముఖ్యమన్నారు. బీసీలను కోర్టులు నిట్ట నిలువునా ముంచాయని ఆవేదన వ్యక్తం చేశారు . ఆరు నూరైనా ఎవరు…
-

21 వ శతాబ్దం భారత దేశానిది : నరేంద్ర మోదీ
143 కోట్ల భారతీయులది కావడం ఖాయం కర్నూలు జిల్లా : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. యావత్ ప్రపంచం నివ్వెర పోయేలా భారత్ ముందంజలో కొనసాగడం ఖాయమన్నారు. రాబోయే 21వ శతాబ్ధం భారత దేశానిదే అవుతుందన్నారు. 143 కోట్ల భారతీయులు గర్వపడే స్థాయికి చేరుకుంటుందన్నారు. విద్యుత్, రైల్వే, జాతీయ రహదారులు, రక్షణ రంగాలకు చెందిన చాలా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశామన్నారు మోదీ. గురువారం ఏపీలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన…
-

రాష్ట్రంలో గన్ కల్చర్ తెస్తున్నారా..?
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయ్యిందన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారని, గన్ కల్చర్ తీసుకు రావాలని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఆ సుమంత్ అనే వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయలేక పోతున్నారని ప్రశ్నించారు. అసలు రోహిన్ రెడ్డికి, సుమంత్కి ఏం సంబంధమనే దానిపై వాస్తవాలు…
-

సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ కు షాక్
పంచాయతీ రిజర్వేషన్ల కేసు డిస్మిస్ ఢిల్లీ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపు ఒప్పుకునేది లేదంటూ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కు ఝలక్ ఇచ్చింది. పాత రిజర్వేషన్ తోనే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది ధర్మాసనం. ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా తో కూడిన ధర్మాసనం విచారించింది. బీసీ…
-

సుభిక్షంగా ఉండాలని మల్లన్నను కోరుకున్నా
స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా : దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని గురువారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ దర్శించుకున్నారు. ఆయనకు సాదర స్వాగతం పలికారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల. పూజారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ప్రధానికి. ఆలయంలోని…
-

జగన్ పై భగ్గుమన్న బుద్దా వెంకన్న
జోగి రమేష్ సిట్ ముందుకు రా విజయవాడ : జగన్ , జోగి రమేష్ లపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ సీనీయర్ నేత బుద్దా వెంకన్న.ఆయన మద్యం కుంభకోణం వల్ల 12 మంది జైలుకు వెళ్లారని, ఇప్పుడు నకిలీ మద్యం విషయంలో జోగి రమేష్ అడ్డంగా దొరికిపోయాడని అన్నారు. మరి జగన్ నిద్ర పోతున్నాడా, జోగి రమేష్ ను ఎందుకు సస్పెండ్ చేయలేదంటూ ప్రశ్నించారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అరడజను దొంగలు వైసిపి లో ఉన్నారని…
-

మేఘా కృష్ణారెడ్డి తల్లి విజయలక్ష్మికి నివాళులు
నివాళులు అర్పించిన గవర్నర్, సీఎం హైదరాబాద్ : మేఘా కృష్ణారెడ్డి మాతృమూర్తి పురిటిపాటి విజయలక్ష్మికి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, వివిధ రంగాలకు చెందిన అధికార, అనధికార ప్రముఖులు మేఘా సంస్థ అధికారులు, సిబ్బంద ఘనంగా నివాళులు అర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎం ఈ ఐ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి…
-

‘కందుల’ పర్యాటక ప్రాంతాల సందర్శన
రాజస్థాన్ లో పర్యాటక సదస్సులో మంత్రి రాజస్థాన్ : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ రాజస్థాన్ లో పర్యటించారు. ఈ సందర్బంగా కేంద్ర మంత్రి షెకావత్ ను కలిశారు. ఏపీకి పలు పర్యాటక ప్రాజెక్టులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు తను ఓకే చెప్పారని తెలిపారు. ఉదయపూర్ లో జరిగిన జాతీయ పర్యాటక మంత్రుల సమావేశంలో పాల్గొనడం జరిగిందన్నారు. అనంతరం సరస్సుల నగరంగా పేరుగాంచిన ఉదయ్పూర్ పర్యాటక ప్రాంతాలను సందర్శించానని చెప్పారు. ఈ సందర్భంగా…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











