Author: VijayaBhaskar
-

పదేళ్ల అనుభవం పనికొచ్చింది : సీవీ ఆనంద్
వెల్లడించిన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ హైదరాబాద్ : భాగ్యనగరంలో గణనాథుల శోభా యాత్ర కొనసాగుతోంది. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. ఇందులో భాగంగా 170 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారని పేర్కొన్నారు. హైదరాబాద్లో తనకు 10 సంవత్సరాల అనుభవం ఉందన్నారు. 13వ సారి గణేష్ బందోబస్త్ చేస్తున్నానని చెప్పారు. నాల్గవసారి హైదరాబాద్ కమిషనర్గా…
-

బుల్లి తెరపై బిగ్ బాస్ 9 సందడికి రెడీ
ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ హైదరాబాద్ : అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్న టాప్ ప్రోగ్రాం బిగ్ బాస్ సీజన్ 9 బుల్లి తెరపై సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ విషయాన్ని నిర్వాహకులు వెల్లడించారు అధికారికంగా. ఈ మేరకు జియో స్టార్ ఎక్స్ వేదికగా పంచుకుంది. వంద శాతం వినోదం పంచేందుకు సిద్దంగా ఉందని. ఇక వేచి ఉండడమే…
-

రూ. 35 లక్షలకు అమ్ముడు పోయిన బాలాపూర్ లడ్డు
దక్కించుకున్న బీజేపీ నేత లింగాల దశరథ్ గౌడ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో గణనాథుల మహా నిమజ్జన కార్యక్రమం ప్రారంభమైంది. ఇది రేపు ఆదివారం ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. కొన్ని హుస్సేన్ సాగర్ లో మరికొన్ని చుట్టు పక్కల చెరువుల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. ఇక గత కొన్నేళ్లుగా వేలం పాట నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే అతి పెద్ద 72 అడుగులతో కూడిన ఖైరతాబాద్ గణనాథుడు మరోసారి ఆకర్షణగా నిలిచాడు. నిన్న…
-

తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : విద్యా సంస్కరణల ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని రేవంత్ కోరారు . శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తాము వచ్చాక కీలకమైన సంస్కరణలకు తెర తీశామన్నారు. ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేశామని చెప్పారు. కొత్త విద్యా విధానం కోసం ప్రణాళికలను తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా సమగ్ర విద్యా సంస్కరణల…
-

యూరియా కొరతపై అనుమానాలు నివృత్తి చేయాలి
వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి సంచలన కామెంట్స్ తిరుపతి : ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కొరతతో ఇబ్బందులు పడుతున్నారని తెలుపుతూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కేంద్ర రసాయనాల, ఎరువుల మంత్రికి లేఖ రాశారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల కొరత రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని, వెంటనే తగినంత యూరియా సరఫరా చేయాలని కోరారు. రాష్ట్రంలో యూరియా అవసరం సుమారు 39 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉందని, అయితే అందుబాటులో ఉన్న నిల్వలు సరిపోవడం లేదని పేర్కొన్నారు.…
-

ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న సీఎం
టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో వినాయకుల విగ్రహాల నిమజ్జనం కొనసాగుతూనే ఉంది. భారీ ఎత్తున గణేశులను ప్రతిష్టించారు. తెలంగాణ సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఆయా వినాయక మండపాలకు నిమజ్జనం చేసేంత వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా అతి పెద్ద గణనాథుడిని ప్రతిష్టించారు ఖైరతాబాద్ లో. ఇది గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే వస్తోంది. ఈసారి…
-

హరీశ్ రావు రియల్ ట్రబుల్ షూటర్
కీలక వ్యాఖ్యలు చేసిన నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : శ్రీ మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి సిద్దప్ప ఎలాగో మాజీ సీఎం కేసీఆర్ కు తన్నీరు హరీశ్ రావు కీలకమైన వ్యక్తి అని పేర్కొన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. బీఆర్ఎస్కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు అని, ఆయనను బలహీన పరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా అని ప్రశ్నించారు. జల దృశ్యంలో దిమ్మె కట్టించిందే హరీష్ రావు అన్నారు.…
-

యూరియా కొరతపై భగ్గుమన్న రైతన్నలు
రాష్ట్ర వ్యాప్తంగా ఆగని ఆందోళనలు హైదరాబాద్ : రాష్ట్రంలో యూరియా కొరత వేధిస్తోంది. భారీ ఎత్తున రైతులు రోడ్లపైకి వస్తున్నారు. అయినా సర్కార్ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందవంటూ ఆందోళన బాట పట్టారు. తీవ్ర కొరత ఉందని, సకాలంలో అందక పోవడంతో సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో అంతటా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక జిల్లాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయాలు, ఎరువుల దుకాణాల…
-

చెరువుల పునరుద్ధరణ వేగంగా జరగాలి
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా జరగాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. మొదట విడత చేపట్టిన 6 చెరువుల పునరుద్ధరణ త్వరగా పూర్తి కావాలన్నారు. ఈ క్రమంలో ఇటీవల అంబర్పేటలోని బతుకమ్మకుంట, పాతబస్తీలోని బమృక్నుద్దౌలా చెరువులను సందర్శించారు. సున్నం చెరువును పరిశీలించారు. అలాగే నార్సింగ్ వద్ద సీఎస్ ఆర్ (సామాజిక బాధ్యత) లో భాగంగా తత్వ రియల్ ఎస్టేట్ సంస్థ చేపట్టిన ముష్కి…
-

భక్తులను మోసగిస్తే కఠిన చర్యలు : టీటీడీ
తనను మోసగించారని భక్తురాలి ఫిర్యాదు తిరుపతి : కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం వచ్చే భక్తులను మాయ మాటలతో మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టిటిడి హెచ్చరించింది. గత వారం రోజుల క్రితం భక్తురాలు శ్రీమతి ఊర్వశి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గూగుల్ ద్వారా వసతి కోసం వెతికే క్రమంలో శ్రీనివాసం రెస్ట్ హౌసెస్ అనే వెబ్ సైట్ లో ఇచ్చిన మొబైల్ నెంబర్ 8062180322 ను సంప్రదించింది. అభిమన్యు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











