Author: VijayaBhaskar
సింహాచలంలో ఘనంగా చందనోత్సవం
దర్శనం కోసం పోటెత్తిన భక్తజనం విశాఖపట్నం జిల్లా : విశాఖ జిల్లాలోని పేరు పొందిన సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారి చందనోత్సవం ఇవాళ అంగరంగ వైభవోపేతంగా ప్రారంభమైంది. భారీ ఎత్తున…
బీజేపీపై భగ్గుమన్న కడియం శ్రీహరి
తెలంగాణపై అడుగడుగునా అవమానం హైదరాబాద్ : స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన బారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేతలు…
కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు
మంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్ విజయవాడ : ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న…
కేసీఆర్ అంటే జంకుతున్న సీఎం
నిప్పులు చెరిగిన తలసాని శ్రీనివాస్ హైదరాబాద్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకిపారేశారు. తనకు మాజీ…
చర్చిలో మోకాళ్లపై నడిచిన టీవీకే విజయ్
ఎన్నికల వేళ నటుడు సంచలనం తమిళనాడు : తమిళనాడులో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రముఖ నటుడు టీవీకే విజయ్ సంచలనంగా మారారు. ఈసారి ఎన్నికలలో ఆయన ప్రధాన ఆకర్షణగా మారారు.…
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
ఇక నుంచి ఎంఎంటీఎస్ లో ఉచిత ప్రయాణం హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు త్వరలో హైదరాబాద్ లో…
రూ. 390 కడితే చాలు అందాల ఆరబోత
అభిమానులకు విష్ణుప్రియ, అనన్య ఆఫర్ హైదరాబాద్ : సోషల్ మీడియాలో ఇప్పుడు సబ్స్క్రిప్షన్ల జోరు పెరుగుతోంది. దీంతో విష్ణుప్రియ, అనన్య నాగలాలు తమ గ్లామర్ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్స్…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు
రెండు రోజుల పాటు క్యాంపెయిన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళనాడులో అన్నాడీఎంకే, ఎన్డీయే కూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థుల తరపున ప్రచారం…
అనకాపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
కాలువలో బోల్తా పడిన ప్రవేటు ట్రావెల్ బస్ అనకాపల్లి జిల్లా : అనకాపల్లి జిల్లాలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపు తప్పి కాలువలో…
ఏపీలో నలుగురు ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీ
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అమరావతి : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు ఐఏఎస్ లను బదిలీ చేసింది.ఈ మేరకు రాష్ట్ర…
అమరావతి రైతులకు అన్యాయ జరగదు
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన రాష్ట్ర రాజధాని అమరావతి రైతులకు సంబంధించి భరోసా…
ఆపరేషన్ సక్సెస్ పవన్ కళ్యాణ్ కు రెస్ట్
వెల్లడించిన జనసేన పార్టీ కార్యాలయం అమరావతి : జనసేన పార్టీ చీఫ్, ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. ఇదిలా ఉండగా శుక్రవారం…
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రను విజయవంతం చేయాలి
పిలుపునిచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు…
పెమ్మసానికి అంత సీన్ లేదు : అంబటి రాంబాబు
హత్యా రాజకీయాలకు తెర లేపిన కేంద్ర మంత్రి అమరావతి : మాజీ మంత్రి అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలి
ప్రధాని మోదీపై టీపీసీసీ చీఫ్ కామెంట్స్ హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ సాక్షిగా డీ లిమిటేషన్ బిల్లు వీగి…
మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం
సమీక్ష చేపట్టిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు చెప్పారు. ఇవాళ సచివాలయంలో తన కార్యాలయంలో మామునూరు…
సీఎస్ఆర్ నిధులతో అభివృద్ది పనులు భేష్
మంత్రి దామోదర రాజ నరసింహ కామెంట్స్ సంగారెడ్డి జిల్లా : రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం సంగారెడ్డి జిల్లా…
మోదీ దత్త పుత్రుడు జగన్ తెర తొలగింది
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడింది ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి.నిన్నటి బిల్లుతో పీఎం మోదీ…
జీవన్ రెడ్డితో కేటీఆర్, హరీశ్ రావు భేటీ
20న జరిగే కేసీఆర్ సభపై విస్తృత చర్చలు జగిత్యాల జిల్లా : భారత రాష్ట్ర సమితి పార్టీ బాస్ , మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈనెల 20న…
రేణిగుంటలో రూ. 20 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
నిర్వీర్యం చేసిన తిరుపతి పోలీసులు తిరుపతి జిల్లా : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బా రాయుడు సారధ్యం లోని పోలీసులు దూకుడు పెంచారు. జిల్లాలో భారీ గంజాయి స్కాంను…