Author: VijayaBhaskar
యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలి
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తిరుమల : టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంజనీరింగ్ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు అదనపు ఈవో వెంకయ్య చౌదరి. ఇంజనీరింగ్…
తెలంగాణ మీ అయ్య జాగీరా..?
పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి తెలంగాణపై నోరు పారేసుకున్నారు. రెచ్చగొట్టేలా…
బిడ్డా పవన్ కళ్యాణ్ జర నోరు జాగ్రత్త
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే మందుల శామ్యూల్ హైదరాబాద్ : జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మందుల…
రూ. 1,595 కోట్ల పంజాబ్ ట్రస్ట్ ఆస్తుల జప్తు
సంచలన ప్రకటన చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థన్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA), 2002′ నిబంధనల కింద,…
ఉద్యమ కారుల గుర్తింపుపై అఖిలపక్ష సమావేశం
4న జరగనుందని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, వారిని సముచిత రీతిలో గౌరవించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈనెల 4వ తేదీన…
తెలంగాణ అమర వీరులకు సీఎం నివాళి
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతానికి ఆత్మ గౌరవం ఎక్కువ అని అన్నారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. జూన్ 2న ఆవిర్బావ దినోత్సవాన్ని…
ఇప్పట్లో ఉద్యోగాలు ఇవ్వలేం : బుర్రా వెంకటేశం
20 జాబ్స్ కోసం 19,000 దరఖాస్తులు వచ్చాయి హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం సంచలన వ్యాఖ్యలు చేశారు . తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం…
పారిశ్రామిక విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం
ఎపిఎస్పిడిసిఎల్ సిఎండి శివశంకర్ లోతేటి ప్రకటన తిరుపతి : ఎపిఎస్పిడిసిఎల్ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల…
రాజధాని నిర్మాణం చేతకాకే డైవర్షన్ పాలిటిక్స్
నిప్పులు చెరిగిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఆంధ్రా నాయకులకు రాజధాని నిర్మాణం చేతకాకనే అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కవిత ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడి 12…
చెట్టినాడు సిమెంట్స్ పన్నుల ఎగవేత
చర్యలు తీసుకోవాలని ఆదేశించిన పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యంపై మండిపడ్డారు. మరో…
పంచాయతీలకు రూ. 160 కోట్ల పన్ను బకాయిలు
వెల్లడించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల అమరావతి : గ్రామాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థల్లో ఫిల్టర్ బెడ్ల మరమ్మతులకి డబ్బులు లేవని చెబుతున్నారు. రాష్ట్రం మొత్తం ఫిల్టర్ బెడ్ల…
పవన్ కళ్యాణ్ ఆటలు ఇక్కడ సాగవు
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : మరోసారి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణకు చెందిన మేధావులు, ప్రజాస్వామికవాదులు, కళాకారులు,…
23.20 బిలియన్లకు చేరుకున్న డిజిటల్ చెల్లింపులు
రూ. 30 లక్షల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఏకంగా గత మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20…
మయన్మార్ అధ్యక్షుడితో పీఎం మోదీ భేటీ
ప్రధానమంత్రి హైదరాబాద్ హౌస్లో మీటింగ్ న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ సోమవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ఒకరినొకరు పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు.…
ఐపీఎల్ లో హ్యాట్రిక్ కొట్టాలని ఉంది : విరాట్ కోహ్లీ
ఇప్పటికే ఆర్సీబీ రెండు సార్లు విజేతగా నిలిచింది అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గుజరాత్ రాజధాని…
శుభ్మన్ గిల్ పై భగ్గుమన్న వీరేంద్ర సెహ్వాగ్
బాధ్యతా రాహిత్యంత కూడుకున్న ఆట ఇది ముంబై : ప్రముఖ క్రికెటర్ , కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇంత కీలకమైన IPL మ్యాచ్లో, అది కూడా…
గుజరాత్ టైటాన్స్ ఓటమిపై కోచ్ నెహ్రా సీరియస్
అగ్రశ్రేణి బ్యాటర్ల వైఫల్యం కొంప ముంచింది అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ ను ఆడుతూ పాడుతూ కైవసం చేసుకుంది రజత్ పాటిదార్ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడసేవ
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కిన తిరుమల పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. ప్రతి రోజూ…
ఆశించిన రీతిలో ఆడలేక పోయాం : గిల్
ఆర్సీబీ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయం అహ్మదాబాద్ : ఐపీఎల్ 19 సీజన్ ఫైనల్ మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగలూరు చేతిలో ఓటమి పాలయ్యాక స్పందించాడు గుజరాత్…
ప్రత్యర్థులపై దాడి చేయడం పైనే ఫోకస్
యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కామెంట్స్ అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ లో పరుగుల వరద పారించాడు బీహార్ కు చెందిన యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ. తను…