Author: VijayaBhaskar
ఇంగ్లాండ్లో భారత్ పేలవ ప్రదర్శనపై హర్ష భోగ్లే ఆగ్రహం
ఇంగ్లండ్ : ప్రముఖ కామెంటేటర్ హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ర్యాంక్లో ఉన్న భారత జట్టు ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు…
తదుపరి చిత్రంపై లోకేష్ కనగరాజ్ ఫోకస్
చెన్నై : లోకేష్ కనగరాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే . తమిళ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. తను తీసిన ప్రతి మూవీ…
టాక్సిక్ లో బోల్డు సన్నివేశాల్లో కియారా అద్వానీ
బెంగళూరు : దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న మూవీ టాక్సిక్. ఇందులో కీలక పాత్రలు పోషించారు స్టార్ హీరో యశ్ , కియారా అద్వానీ తో…
2027 నాటికి 72,70,605 పాసు పుస్తకాలు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇదో ఉద్యమంగా, పవిత్రమైన కార్యక్రమంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపడుతున్నాం అన్నారు. 2027 మార్చి…
బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్బిఐ ఉక్కుపాదం
ముంబై : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. SMS అలర్ట్లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. నిబంధనల…
బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి రూ. 1400 కోట్లు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి ఏర్పాటు చేసిన బి.ఆర్.ఎస్ పార్టీ బ్యాంకు ఖాతాల్లోని…
విజయవాడలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు
విజయవాడ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విజయవాడలో మెరుపు సోదాలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే ఎన్ఐఏ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి. ఇటీవల విజయవాడకు చెందిన మహమ్మద్ డానిష్,…
సమతామూర్తిని దర్శించుకున్న కేంద్ర జాయింట్ సెక్రటరీ
శంషాబాద్ (ముచ్చింతల్): కేంద్ర సమాచార, ప్రసార శాఖ జాయింట్ సెక్రటరీ పృథుల్ కుమార్ తన కుటుంబ సమేతంగా ముచ్చింతల్ లోని సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ)ని సందర్శించారు. 216 అడుగుల…
వృద్దురాలికి ఆసరా పోలీసుల భరోసా
తిరుపతి : తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణతో పాటు ఆపదలో ఉన్న వారికి తక్షణ సహాయం అందించే దిశగా తిరుపతి…
శ్రీవారి భక్తులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవు
తిరుపతి : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులతో అసభ్యంగా ప్రవర్తించడం, అదనపు డబ్బులు డిమాండ్ చేయడం, బెదిరింపులకు పాల్పడడం లేదా మానసిక వేధింపులకు గురిచేయడం వంటి చర్యలను…
సమాజ విధ్వంసకులకు జగన్ రెడ్డి అండ
అమరావతి : రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక గొడ్డలి పార్టీ ఉద్దేశ పూర్వకంగా రోజూ ఏదో ఒక కార్యక్రమం తీసుకొని ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని…
నల్లమలలో అలనాటి అమరావతి ఆనవాళ్లు
నల్లమల అటవీ ప్రాంతంలో రాష్ట్ర అటవీశాఖ సహకారంతో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) చేపట్టిన సర్వేలో నాటి ఆంధ్రుల రాజధానిగా వెలుగులీనిన అమరావతి చరిత్రను తెలియజేసే శాసనాలు వెలుగులోకి…
ఏపీలో వేగవంతంగా పక్కా గృహాల నిర్మాణం
అమరావతి : 2024 తరువాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పక్కాగృహాల నిర్మాణాలను వేగవంతం చేసిందని మంత్రి పార్ధసారధి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి…
హైకోర్టు ప్రాంగణంలో డా.అంబేడ్కర్ విగ్రహం
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టులో దళిత వర్గాల సుదీర్ఘ స్వప్నం త్వరలో నేరవేరనుంది, తన పుట్టిన రోజు సందర్భంగా ఈరోజు తనని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన దళిత న్యాయవాదులతో చీఫ్…
ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భరత్
అమెరికా : న్యూయార్క్లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్కు రావాలని ఆహ్వానించారు ఏపీ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలలుపునిచ్చారు.…
అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటు
న్యూఢిల్లీ : నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) సంచలన ప్రకటన చేసింది. ఈసందర్బంగా ఏపీకి తీపి కబురు చెప్పింది. అనంతపురంలో 1,200 మెగావాట్ల సోలార్ పార్క్ ఏర్పాటుకు NTPC…
జూలై చివరి నాటికి బోగాపురం విమానాశ్రయం సిద్దం
విశాఖపట్నం జిల్లా : అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరైనందున, అది ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు…
సీఎం నిర్ణయం మెట్రోపై రోజుకు రూ. కోట్ల భారం
మెట్రో రైలు భవిష్యత్తుపై ఇప్పుడు పెద్ద ప్రశ్నార్థకం నెలకొందని, కేంద్రానికి లేఖలు రాస్తూ ముఖ్యమంత్రి కాలక్షేపం చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వివేకానంద్ అన్నారు. హైదరాబాద్: L అండ్ T…
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే వయనాడు ఘటన : సీఎం
కేరళ : కేరళ రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న వయనాడు కొండ చరియలు విరిగి పడిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ సందర్బంగా దీనిపై తీవ్రంగా స్పందించారు…
సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి చర్యలు : అమిత్ షా
న్యూఢిల్లీ : సెంట్రల్ రిడ్జ్ను పరిరక్షించడానికి కేంద్రం చట్టపరమైన మార్గాన్ని అనుసరిస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. ఇక్కడ భారీ మొక్కల పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం షా మాట్లాడుతూ, రిడ్జ్…