Author: VijayaBhaskar
-

నిర్దేశించిన పనులకే అనుమతులు
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సాంకేతికత ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా, ఆయా గ్రామాల్లోని రోడ్లను ఇతర ముఖ్య ప్రాంతాల రోడ్లతో సులభంగా అనుసంధానం చేయవచ్చన్నారు. ప్రజలు కూడా రోడ్ల ప్రస్తుత స్థితిగతులను ఆన్లైన్ ద్వారా నేరుగా తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ నిధులను ప్రభుత్వ నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరు చేయాలని స్పష్టం…
-

గంగ పుత్రులకు 100 శాతం సబ్సిడీతో ట్రాన్స్ పాండర్స్
కీలక వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కూటమి సర్కార్ గంగపుత్రుల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇప్పటికే ఓ వైపు ఆర్తిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం జరిగిందన్నారు. ఇవాళ డిప్యూటీ సీఎం సమీక్ష చేపట్టారు. కోనపాపపేట గ్రామంలో మత్స్యకారుల కోసం రూ.2 కోట్ల వ్యయంతో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నాం అన్నారు. సముద్రంలో…
-

భారత్ ఇటలీ మధ్య బంధం బలీయమైనది
కీలక వ్యాఖ్యలు చేసిన ప్రధానమంత్రి మోదీ ఇటలీ : భారత్ ఇటలీ దేశాల మధ్య బంధం అత్యంత బలీయమైనదని అన్నారు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇటలీ పర్యటన సందర్బంగా బుధవారం మోదీ ఇటలీ ప్రధానమంత్రి మెలోనీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన అడుగు పెట్టిన వెంటనే మెలోనితో విందులో పాల్గొనే అవకాశం లభించింది.. ఆ తర్వాత ప్రఖ్యాత కొలోసియంను సందర్శించారు. అనేక విస్తృత అంశాలపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. భారతదేశం-ఇటలీ మైత్రిని మరింత…
-

సెంచరీ చేయలేదన్న బాధ లేదు : వైభవ్
జట్టు విజయం అత్యంత ముఖ్యమన్న కిడ్ జైపూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాజస్తాన్ రాయల్స్. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది లక్నో . నిర్ణీత 20 ఓవర్లలో 220 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ మరోసారి విధ్వంసకరమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తను 96 పరుగులు చేశాడు. తనకు తోడుగా…
-

ఏపీలో వడగాల్పులు వీచే మండలాలు ఇవే : ఎండీ
జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అమరావతి : ఏపీని వడగాల్పులు వీస్తాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్. పల్నాడు(జి) పిడుగురాళ్లలో 45.6°C, నెల్లూరు(జి) గూడూరులో 44.9°C, కృష్ణా(జి) కంకిపాడులో 44.5°C, మార్కాపురం(జి) పెదచెర్లోపల్లిలో 44.2°C, ప్రకాశం(జి) సంతనూతలపాడులో 44.1°C, బాపట్ల(జి) ఇంకొల్లులో 43.2°C, ఎన్టీఆర్(జి) కంచికచర్లలో 43.1°C, గుంటూరు(జి) పాండ్రపాడులో 43°C, నంద్యాల(జి) సంజామలలో 42.9°C, అనకాపల్లి(జి) దేవరాపల్లి 42.8°C, తూర్పు గోదావరి (జి) బ్రాహ్మణగూడెం, మన్యం(జి)…
-

మత్స్యకారుల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : గత పాలకులు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎక్కడా అభివృద్ధి చేయలేదు. సంక్షేమం అందించలేదు. అన్ని రంగాలను విధ్వంసం చేశారు.. వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. అలాగే మత్స్య రంగం కూడా దెబ్బతినేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రానికున్న సుదీర్ఘమైన తీరప్రాంతంలో లక్షల మంది మత్స్య కారులు చేపల వేటతో ఉపాధి పొందుతున్నారు. వారికి నాటి ఐదేళ్ల పాలనలో కష్టాలే ఉన్నాయి.…
-

మత్స్య ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తా : సీఎం
సంచలన ప్రకటన చేసిన చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా : రాష్ట్రంలోని రిజర్వాయర్లు, చెరువుల్లో నీళ్లు నిండుగా ఉన్నాయని, అక్కడ చేపల పెంపకం చేపట్టాలని, తానే మార్కెటింగ్ చేస్తానంటూ సంచలన ప్రకటన చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ మత్స్య సంపదను విక్రయించుకునే హక్కులను మత్స్య కారులకే అప్పగించాం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి వనరుల్లో ఫిష్ సీడ్ ను అందించేలా మత్య్స శాఖకు ఆదేశాలిచ్చాం…
-

టీవీకే పార్టీ విస్తరణ బాధ్యతలు కీర్తనకు
సంచలన నిర్ణయం తీసుకున్న పార్టీ చీఫ్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే పార్టీ చీఫ్ , సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే టీవీకే పార్టీని ఇతర రాష్ట్రాలలో కూడా విస్తరించే పనిలో పడ్డారు. ఈ మేరకు పూర్తి బాధ్యతలు పలు భాషలు మాట్లాడే మంత్రి కీర్తనకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తమిళనాడు ప్రభుత్వంలో బహు భాషలు మాట్లాడగల మంత్రిగా…
-

తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీనే
స్పష్టం చేసిన రామచందర్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం కేవలం ఒక్క బీజేపీనేనని స్పష్టం చేశారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు. మంగళవారం బర్కత్పురాలోని సిటీ బీజేపీ కార్యాలయంలో రేఖా శర్మ తో కలిసి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, 12 ఏళ్ల సుపరిపాలనలో.. నిర్ణయాత్మక నాయకత్వం, అభివృద్ధి ఆధారిత పాలనతో దేశం సాధించిన అద్భుత ప్రగతిని ప్రజల్లోకి బలంగా…
-

హైదరాబాద్ లో భారీ అవినీతి తిమింగలం పట్టివేత
HMWSSB జనరల్ మేనేజర్ ఆభరణాలు, నోట్ల కట్టలు హైదరాబాద్ : హైదరాబాద్ లో మరో భారీ అవినీతి తిమింగలం పట్టుబడింది. మంగళవారం ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని సమాచారం రావడంతో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు చేపట్టింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు ( HMWSSB) జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన నివాసంలో. ఈ దాడులలో కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయట పడ్డాయి.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











