Author: VijayaBhaskar
ఏపీకి తలమానికంగా కుప్పంను మారుస్తాం : సీఎం
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను కొన్నేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తూ వస్తున్న కుప్పం శాసన సభ నియోజకవర్గాన్ని దేశంలోనే ఆదర్శ…
ఏపీలో 12 లక్షల బంగారు కుటుంబాల గుర్తింపు
చిత్తూరు జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 12 లక్షల బంగారు కుటుంబాలను గుర్తించినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వీరికి అండగా నిలిచేందుకు ఇప్పటి వరకు 1.10…
అంతర్జాతీయ క్రికెట్ లో వైభవ్ అరుదైన రికార్డ్
హైదరాబాద్ : బీహార్ కు చెందిన వైభవ్ సూర్య వంశీ సంచలనంగా మారాడు. తను అతి పిన్న వయసులో అంతర్జాతీయ క్రికెట్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన అరుదైన క్రికెటర్ గా…
మత్స్యకారుల కోసం గాలిస్తున్నాం : రాం ప్రసాద్ రెడ్డి
అమరావతి : ఏపీ రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ తీరంలో మత్స్యకారుల గల్లంతు ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం…
ఆధ్యాత్మిక వైభవం భక్తులకు దివ్య దర్శన భాగ్యం
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందరరాజ స్వామివారి వార్షిక అవతారోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి ఆదివారం నుంచి. ఈ ఉత్సవాలు ఈనెల…
బండ్ల గణేశ్ రుణ ఎగవేత హైకోర్టులో ఎదురు దెబ్బ
హైదరాబాద్ : ఆయన సినీ నిర్మాత, ఆపై వ్యాపారవేత్త. అంతకు మించి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నాయకుడిగా ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తన కోసం…
ఏపీ టూరిజం హబ్ గా కుప్పం : చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీలో టూరిజానికి కేంద్రంగా కుప్పంను తయారు చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని కంగుందిలో డీకేటీ పట్టాల పంపిణీ కార్యక్రమంలో…
చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్న పాశం యాదగిరి
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని అన్నారు. ఇక్కడ పోలీసు శాఖ…
ప్రశ్నించడాన్ని ఎవరూ చంపలేరు : రావణ్
అమరావతి : ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యానికి మూలం, ముఖ్యం కూడా. ప్రభుత్వాన్ని ప్రత్యేకించి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున గొంతు వినిపిస్తూ వస్తున్నారు యూట్యూబర్ రావణ్. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి,…
గుడివాడ అమర్నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే
అమరావతి : రాష్ట్రంలో మహిళలు తల దించుకునేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి…
రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని…
జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు
శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో…
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. 1500 కోట్లు
అమరావతి : ఏపీలో గోదావరి పుష్కరాల పనుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 1500 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు రాష్ట్ర పురపాలిక…
9న నెట్ ఫ్లిక్స్ లో రామ్ చరణ్ పెద్ది స్ట్రీమింగ్
ముంబై : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు రామ్ చరణ్ , జాహ్నవి కపూర్, జగపతి బాబు, శివ రాజ్ కుమార్.…
కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించాలి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ జగిత్యాల ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. శనివారం…
అనితా రాధాకృష్ణన్ అరెస్ట్ సబబే : మాణిక్కం ఠాగూర్
చెన్నై | మాజీ మంత్రి, డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాణిక్యం ఠాగూర్ . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.…
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఎన్నికలు ఎప్పుడు..?
హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి (టీఎఫ్ పీసీ ) ఎన్నికల కోసం. విశ్వసనీయ వర్గాల మేరకు వచ్చే సెప్టెంబర్ నెలలో…
12 ఏళ్ల మోదీ పాలనా కాలంలో ఉద్యోగాలు ఎక్కడ..?
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇంకా…
కొణిజేటి రోశయ్య జీవితం స్పూర్తిదాయకం : జగన్
తాడేపల్లిగూడెం : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య జయంతి జూలై 4. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ మోహన్…
ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంటలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన…