Author: VijayaBhaskar
హెచ్ డీ కుమారస్వామితో చంద్రబాబు భేటీ
మీ సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్…
స్వచ్ఛ భారత్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో సీఎం న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్…
నమీబియాతో ఆడనున్న సంజూ శాంసన్ ..?
కడుపు నొప్పితో ఓపెనర్ అభిషేక్ శర్మ దూరం న్యూఢిల్లీ : భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో భాగంగా న్యూఢిల్లీలో జరగనుంది రెండో మ్యాచ్.…
ప్రధాని మోదీ ఆలోచనా విధానం అద్బుతం
ప్రశంసలు కురిపించిన క్రికెటర్ రవీంద్ర జడేజా న్యూఢిల్లీ : భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం ఆనందంగా ఉందన్నారు ప్రముఖ క్రికెటర్ రవీంద్ర జడేజా. తన సతీమణి ,…
హాస్టల్ వార్డెన్లు పనితీరు మార్చుకోవాలి : ఎస్. సవిత
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ గుంటూరు జిల్లా : సంక్షేమ హాస్టళ్ల వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని లేక పోతే చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు…
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు భద్రతా ఏర్పాట్లు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు తిరుపతి జిల్లా : మహాశివరాత్రి సందర్భంగా ముఖ్యంగా శ్రీకాళహస్తి దేవస్థానాన్ని కేంద్రంగా తీసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో భారీ ఎత్తున భద్రతా…
తిరుపతి నగర భవిష్యత్తుకి బడ్జెట్ ఉపయోగ పడాలి
స్పష్టం చేసిన మేయర్ డాక్టర్ శిరీషతిరుపతి : మనం ప్రతిపాదించి, ఆమోదించిన బడ్జెట్ తిరుపతి నగర భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉండాలని స్పష్టం చేశారు మేయర్ డాక్టర్ శిరీష. బడ్జెట్…
శ్రీ చైతన్య స్కూల్ టీచర్ నిర్వాకం..సంచలనం ..?
మాయ మాటలు చెప్పి విద్యార్థినితో రహస్యంగా పెళ్లి హైదరాబాద్ : రోజు రోజుకు స్కూళ్లకు పిల్లలను పంపించాలంటే పేరెంట్స్ జడుసుకునే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ ఏదో ఒక సమాచారం…
13 నుండి నరసింహ స్వామి గుడిలో మహోత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం తరిగొండలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నూతన ధ్వజస్తంభ సంప్రోక్షణ మహోత్సవాలు…
యూటర్న్ తీసుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు
ఫిబ్రవరి 15న టీమిండియాతో ఆడేందుకు రెడీ హైదరాబాద్ : క్రికెట్ అభిమానులకు తీపి కబురు అందింది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో…
సరస్వతీ అలంకారంలో కల్యాణ శ్రీనివాసుడు
హంస వాహనంపై భక్త బాంధవులకు దర్శనం తిరుపతి : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు సరస్వతి దేవి అలంకారంలో హంస…
టీటీడీకి స్మార్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీ రూ. 30 లక్షలు విరాళం
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు అందించిన ప్రతినిధులు తిరుమల : కలియుగ దైవంగా, కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది.…
ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవు
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ నగరంలో ఎవరైనా సరే , ఏస్థాయిలో ఉన్నా సరే…
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
డిమాండ్ చేసిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు విజయవాడ : తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరగలేదని సిట్ తేల్చిందని దీంతో నిన్నటి దాకా రాజకీయం చేస్తూ వచ్చిన ఏపీ…
ఏపీలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం నడుస్తోంది
వైసీపీ లీగల్ అడ్వయిజర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అమరావతి : రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, అధికారం ఉంది కదా అని అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ…
పవన్ కళ్యాణ్ మంత్లీ ప్యాకేజ్ స్టార్ : అనిరుధ్ రెడ్డి
మరోసారి షాకింగ్ కామెంట్స్ చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే మహబూబ్ నగర్ జిల్లా : జడ్చర్ల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు ఏపీ డిప్యూటీ…
ఢిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమిత్ షా, నిర్మాలా సీతారామన్ లతో భేటీ అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం…
పోలీసులపై గాదరి కిషోర్ షాకింగ్ కామెంట్స్
తమను లక్ష్యంగా చేసుకుని కేసులపై ఫైర్ నల్లగొండ జిల్లా : రాష్ట్రంలో పోలీసుల పనితీరు దారుణంగా ఉందన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్. సీఎం రేవంత్ రెడ్డిపై…
జన నాయకుడితో జన నాయగన్
చెన్నై వెడ్డింగ్ లో కలుసుకున్న నేతలు చెన్నై : చెన్నై వేదికగా జరిగిన వివాహ వేడుకలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్…
ఆర్ఎస్ఎస్ చీఫ్ తో సినీ తారల భేటీ
ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవం ముంబై : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) 100వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది మరాఠా లోని ముంబై నగరంలో. దేశానికి చెందిన వివిధ రంగాలకు…