Category: News

  • 2029 నాటికి 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తాం

    2029 నాటికి 20 ల‌క్ష‌ల ఉద్యోగాలు క‌ల్పిస్తాం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సోమ‌వారం ఏలూరు జిల్లాలో జ‌రిగిన ప్ర‌జా పాల‌న కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. మారుతున్న టెక్నాల‌జీని అంది పుచ్చుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఇదే స‌మ‌యంలో గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా ఇచ్చిన హామీల‌ను తాము తూచ త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు. ఇందులో భాగంగా వ‌చ్చే 2029 సంవ‌త్స‌రం నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఈ…

    Continue Reading

  • సీఎం భూ కుంభ‌కోణంపై రాహుల్ మౌన‌మేల‌..?

    సీఎం భూ కుంభ‌కోణంపై రాహుల్ మౌన‌మేల‌..?

    సీరియ‌స్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభ‌కోణానికి స్కెచ్ వేశాడ‌ని, దీని విలువ బ‌హిరంగ మార్కెట్ లో రూ. 5 ల‌క్ష‌ల కోట్లు ఉంటుంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా ఇంత జ‌రుగుతున్నా ఎందుకు రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారో చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ఈ మేర‌కు కేటీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు ఎంపీ రాహుల్ కు. ఎవ‌రికీ అనుమానం రాకుండా దొడ్డి దారిన జీవో తీసుకు…

    Continue Reading

  • ప్ర‌జా పాల‌న‌లో రైత‌న్న‌లు ప‌రేషాన్ : హ‌రీశ్ రావు

    ప్ర‌జా పాల‌న‌లో రైత‌న్న‌లు ప‌రేషాన్ : హ‌రీశ్ రావు

    సీఎం రేవంత్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న మాజీ మంత్రి హైద‌రాబాద్ : మాజీ మంత్రి హ‌రీశ్ రావు సీరియ‌స్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ స‌ర్కార్ పై. ప్ర‌జా పాల‌న పేరుతో రైతుల‌ను న‌ట్టేట ముంచార‌ని ఆరోపించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా రైతుల‌తో మాట్లాడారు. రెండు లారీల సోయాబిన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించార‌ని ఆరోపించారు. నారాయణఖేడ్‌లో అయినా రాష్ట్రంలో అయినా మక్కలు, సోయాబీన్ పంట కొని నెల రోజులు పూర్త‌యినా ఇప్ప‌టి…

    Continue Reading

  • నేటి నుంచి ప్ర‌జా ప్ర‌భుత్వ ఉత్స‌వాలు

    నేటి నుంచి ప్ర‌జా ప్ర‌భుత్వ ఉత్స‌వాలు

    డిసెంబ‌ర్ 6వ తేదీ వ‌ర‌కు అన్ని జిల్లాల్లో హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను నిర్వహించనున్నారు.డిసెంబర్ 1 వ తేదీన మక్తల్‌లో, 2 వ తేదీన కొత్తగూడెంలో, 3 న హుస్నాబాద్‌లో, 4 న ఆదిలాబాద్‌లో, 5 వ తేదీన నర్సంపేటలో, 6 వ తేదీన దేవరకొండలో ఉత్సవాలు నిర్వహిస్తారు. వీటిల్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్వ‌యంగా పాల్గొంటారు. ఈ…

    Continue Reading

  • భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశానికి రోల్ మోడ‌ల్

    భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ దేశానికి రోల్ మోడ‌ల్

    చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : తెలంగాణ రైజింగ్ విజ‌న్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడ‌ల్ గా మార‌నుంద‌ని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఓఆర్ఆర్ అంతర్భాగంలో ఉన్న ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా గుర్తించాం అన్నారు. ఇప్పటివరకు ఈ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జీహెచ్ఎంసీ వంటి 4 రకాల పాలన సాగుతుండేదని అన్నారు. ఈ మహానగరం ఎదుర్కొంటున్న రకరకాల ఇబ్బందులు, కష్టాలను…

    Continue Reading

  • సిరిసిల్ల జిల్లా అధ్య‌క్షుడిగా సంగీతం శ్రీ‌నివాస్

    సిరిసిల్ల జిల్లా అధ్య‌క్షుడిగా సంగీతం శ్రీ‌నివాస్

    ప్ర‌మాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజ‌న్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొన‌సాగుతోంద‌న్నారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు మంత్రి పొన్నంతో పాటు సీనియ‌ర్ నాయ‌కుడు వి. హ‌నుమంత రావు, ప్ర‌భుత్వ విప్ ఆది శ్రీ‌నివాస్ , ఇత‌ర కీల‌క నేత‌లు పాల్గొన్నారు.అంత‌కు…

    Continue Reading

  • బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాలి

    బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాలి

    పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచంద‌ర్ రావు హైద‌రాబాద్ : సంస్థాగ‌తంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల‌ని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు రాం చంద‌ర్ రావు. ఆదివారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సంఘటనాత్మక కార్యశాల ప్రారంభమైంది. ఈ కార్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ప్ర‌సంగించారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కార్యక్రమాల విస్తరణ, సంస్థాగత నిర్మాణం కోసం చేపట్టవలసిన…

    Continue Reading

  • దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

    దేశం గ‌ర్వించ ద‌గిన నాయ‌కుడు వాజ్‌పేయి

    ప్ర‌శంసించిన బీజేపీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన మహోన్న‌త మాన‌వుడు దివంగ‌త ప్ర‌ధాన‌మంత్రి అట‌ల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ భార‌తీయ జ‌న‌తా పార్టీ అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్. ఆదివారం కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలోని మండపేటలో భారత రత్న, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపించిన దూరదృష్టి, ప్రజాస్వామ్య విలువల పట్ల అచంచల నిబద్ధత,…

    Continue Reading

  • తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ బ‌లప‌డాలి

    తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ బ‌లప‌డాలి

    పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : రాబోయే ఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే తెలంగాణ‌లో జ‌నసేన పార్టీ మ‌రింత బ‌లోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్య‌క్షుడు నేమూరీ శంక‌ర్ గౌడ్. హైదరాబాద్ లో తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి 10 జిల్లాల పార్టీ శ్రేణులు, గ్రేటర్ పార్టీ శ్రేణులతో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఉమ్మడి పది జిల్లాల్లోని ఇన్చార్జిలు, వివిధ పదవులలో ఉన్న నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ లోని…

    Continue Reading

  • ఓట్ల చోరీ వ‌ల్ల‌నే బీహార్ లో ఎన్డీఏ గెలుపు

    ఓట్ల చోరీ వ‌ల్ల‌నే బీహార్ లో ఎన్డీఏ గెలుపు

    కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ కామెంట్స్ బీహార్ : కాంగ్రెస్ సీనీయ‌ర్ నాయ‌కుడు స‌చిన్ పైల‌ట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ కూట‌మికి త‌క్కువ సీట్లు రావ‌డం ప‌ట్ల ఆందోళ‌న చెందారు. ఇది పూర్తిగా ఎన్నిక‌ల సంఘం బీజేపీకి, ఎన్డీయే కూట‌మికి దాసోహం అయ్యింద‌ని, ఆ మేర‌కు లోపాయికారిగా స‌పోర్ట్ చేయ‌డం వ‌ల్ల‌నే ఇదంతా చోటు చేసుకుంద‌ని ఆరోపించారు. ఆదివారం స‌చిన్ పైల్ మీడియాతో మాట్లాడారు. దేశంలో SIR…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports