Category: News
ఇళ్ల కేటాయింపు కోసం ప్రత్యేక డ్రైవ్
కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి హైదరాబాద్ : రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.2 BHK ఇళ్ల కేటాయింపు…
బండి భగీరథ్ బెయిల్ దావాపై హైకోర్టు విచారణ
పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు. ఈ కేసులో…
బీఆర్ఎస్ పార్టీపై భగ్గుమన్న ఎంఐఎం చీఫ్
ఆనాడు మీ హయాంలో జరిగితే చర్యలు తీసుకున్నారా హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి…
అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత
మరింత సమర్థవంతంగా పని చేయాలి అమరావతి : అగ్ని మాపక శాఖ పనితీరు మరింత మెరుగు పడాల్సిన అవసరం ఉందన్నారు రాష్ట్ర హోం , విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి…
బీజేపీకి అన్నాడీఎంకే కటీఫ్ టీవీకేకు సపోర్ట్
సంచలన ప్రకటన చేసిన కీలక నేత షణ్ముగం చెన్నై : తమిళనాడులో రాష్ట్ర రాజకీయాలు కీలకంగా మారాయి. నిన్నటి దాకా బద్ద శత్రువుగా ఉన్న అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఒక్కటి…
పార్టీ క్యాడర్ కు బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు పెట్టొద్దు
స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన టీవీకే పార్టీ చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరింది టీవీకే పార్టీ. ఆ పార్టీకి చెందిన ప్రముఖ నటుడు, చీఫ్ ముఖ్యమంత్రిగా కొలువు…
సీఎం జోసెఫ్ సంచలన నిర్ణయం
సలహాదారుడిగా రాధన్ పండిట్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆయన ప్రముఖ జ్యోతిష్కుడిగా పేరు పొందిన రాధన్ పండిట్ ను…
నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై సీబీఐ దర్యాప్తు
చావు కబురు చల్లగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ : ఈఏడాదిలో నిర్వహించిన నీట్ – యుజి 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ).…
ప్రజలను విభజించే సనతాన ధర్మం వద్దు
శాసన సభలో ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చెన్నై : డీఎంకే ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ప్రారంభమైన శాసన సభలో ప్రసంగించారు. ఈ సందర్బంగా…
బండి సంజయ్ కొడుకును అరెస్ట్ చేస్తాం
కూకట్ పల్లి డీసీపీ రితి రాజు ప్రకటన హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు…
ప్రతిపక్షనేతలతో కరచాలనం సీఎం సంచలనం
మాజీ సీఎం స్టాలిన్, వైగో, సీమాన్ తో సమావేశం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండియా కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీవీకే…
బండి భగీరథ కేసుపై సీఎం సీరియస్
వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశం హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ…
కంపెనీలు ఏర్పాటు చేస్తే తక్షణమే పర్మిషన్స్
ఇస్తామని ప్రకటించిన మంత్రి నారా లోకేష్ సింగపూర్ : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా కీలకంగా…
చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీ
శ్రీవారి చిత్రపటం బహూకరించిన సీఎం హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. విచిత్రం ఏమిటంటే ఆయన ఏపీకి…
తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం
జాతికి అంకితం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం,…
టీవీకేకు మద్దతు హైకమాండ్ నిర్ణయం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పుదుచ్ఏచరి : తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం పట్ల స్పందించారు, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక…
అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు
ఇవాళ తల్లుల దినోత్సవం సందర్బంగా అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం.…
ఖాకీల దాడులపై బీజేపీ చీఫ్ మాధవ్ సీరియస్
కార్యకర్తలపై దాడులకు పాల్పడితే బాగుండదు అమరావతి : తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతల పట్ల ఏపీ ఖాకీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భారతీయ జనతా పార్టీ…
ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలి : వీహెచ్
నిరాహార దీక్షకు దిగిన ప్రభుత్వ సలహాదారు హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ…
ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : సవిత
బీసీ హాస్టళ్ల పనితీరు అద్భుతమన్న మంత్రి అమరావతి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు మంత్రి సవిత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత…