Category: News
ఆటోలను ఈవీ వాహనాలుగా చేస్తాం : సీఎం
కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మారుస్తామన్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ…
ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి
గవర్నర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చెన్నై : తమిళనాడులో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠకు తెర దించారు టీవీకే పార్టీ…
గత రెండేళ్లలో రికార్డు స్థాయిలో సాగు
99.35 లక్షల ఎకరాలకు సాగునీరు అమరావతి : ఏపీ లో కూటమి సర్కార్ కొలువు తీరడంతో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రధానంగా సాగు నీటి రంగంపై దృష్టి సారించింది. ఈ…
ఆన్ లైన్ సేవలతో అవినీతికి చెక్ : సీఎం
సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు అమరావతి : ఇక నుంచి అన్ని వ్యవస్థలు, శాఖల వ్యవహారాలన్నీ ఆన్ లైన్ లోనే ఉండాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా
వెల్లడించిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ సీడ్స్ ద్వారా సరఫరా చేసే ప్రతి విత్తనాన్ని సంబంధిత ప్రయోగశాలల్లో నాణ్యతా పరీక్షలు నిర్వహించిన తరువాత మాత్రమే రైతు సేవా కేంద్రాలకు…
నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి
ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రతి నియోజకవర్గంలోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను…
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రద్దు
కీలక ప్రకటన చేసిన గవర్నర్ రవి కోల్ కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేస్తూ కీలక…
సంపద సృష్టి ద్వారానే స్థిరమైన సంక్షేమం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి లోని…
కలెక్టర్ల మధ్య అభివృద్ధిలో పోటీ ఉండాలి
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రతీ మూడు నెలలకూ నిర్వహించే కలెక్టర్ల సదస్సు మంత్రులు, అధికారులకు క్వార్టర్లీ పరీక్షలుగా భావించాలని అన్నారు సీఎం చంద్రాబు నాయుడు.…
మహానాడు కోసం 20 కమిటీల ఏర్పాటు
ప్రకటించిన టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అమరావతి : తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈనెలలో మూడు రోజుల పాటు మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ…
టీవీకే చీఫ్ విజయ్ ని అభిమన్యుడిని చేశారు
పోసాని కృష్ణ మురళి సంచలన కామెంట్స్ హైదరాబాద్ : తమిళనాడులో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు సీఎం అవుతారనే దానిపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.…
సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న విజయ్
తమిళనాడు లో ఆసక్తికర పరిణామాలు చెన్నై : తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వచ్చినా ప్రభుత్వం ఏర్పాటులో ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. 243 స్థానాలకు గాను 108 సీట్లు సాధించింది…
హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో సీఎం రేవంత్ హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రో ఫేజ్-IIకు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్…
కమ్యూనిస్టు ముక్త భారత్ దిశగా దేశం
భారతీయ జనతతా పార్టీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అనంతపురం జిల్లా : దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమి అనంతరం కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నాయని బీజేపీ…
10వ తరగతికి 100 డేస్ యాక్షన్ ప్లాన్
బిగ్ సక్సెస్ అయ్యిందన్న నారా లోకేష్ అమరావతి : పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించేందుకు ‘100-రోజుల కార్యాచరణ ప్రణాళికను మంత్రి నారా లోకేష్ అమలు చేశారు. 2025 డిసెంబర్…
ట్రాఫిక్ జామ్ నియంత్రణపై ప్రత్యేక కమిటీ
ఏర్పాటు చేస్తున్నామన్న డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు నూతన డీజీపీ సీవీ ఆనంద్.…
రైతుల ధాన్యానికి మెరుగైన ధర కల్పించాలి
ఆదేశించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ రంగానికి సంబంధించి కీలక సూచనలు చేశారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని…
డీ లిమిటేషన్ పై జనసేన కమిటీ ఏర్పాటు
ప్రకటించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. స్థానిక సంస్థల…
రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు 17వ ఎస్ఐపీబీ ఆమోదం
విశాఖలో రూ.1 లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్కు గ్రీన్ సిగ్నల్ అమరావతి : రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి వస్తోంది. విశాఖలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్లతో డేటా…
పోలీస్ కమిషషనర్ సుమతికి వేధింపులు
పోకిరీలకు ఫుల్ క్లాస్ పీకిన అధికారిణిసికింద్రాబాద్ : హైదరాబాద్ నగరంలో పోకిరీలు రెచ్చి పోయారు. ఐపీఎస్ అధికారిణినే వస్తావా.. నీ రేటు ఎంత అని అడిగారు. వారికి కోలుకోలేని షాక్…