Category: News
-

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నిప్పులు చెరిగిన బొద్దింకల జనతా పార్టీ న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ). నీట్ , సీబీఎస్ఈ పరీక్షలను నిర్వహించడం లో విఫలం అయ్యిందని ఆరోపించారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే సారథ్యంలో వేలాది మంది గుమి గూడారు. తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు పలు పార్టీలతో పాటు భావ సారూప్యత కలిగిన వ్యక్తులు,…
-

బొద్దింకల జనతా పార్టీ నిరసన కేంద్రంపై ఆందోళన
సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సారథ్యంలోని బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ) శనివారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టింది. దేశం నలుమూలల నుంచి ప్రజాస్వామిక వాదులు, స్వచ్చంద సేవకులు, పౌర సమాజం, పౌర హక్కుల నేతలు, కార్యకర్తలు, వివిధ పార్టీలకు చెందిన నేతలు, మేధావులు, జర్నలిస్టులు, కవులు, కళాకారులు, రచయితలు, గాయనీ గాయకులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ నిరసన కార్యక్రమానికి…
-

కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తాం
గొడ్డలి పార్టీ ఆరోపణలు తప్పని నిరూపించాం గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తు పెట్టుకుంటామని, కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తామన్నారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైంది. 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసినా ఓడిపోయారు.. ఆ తర్వాత పట్టుపట్టి పని చేశారు.…
-

తన కుమారుడి పేరుతో ఘాట్ వద్దు
కీలక ప్రకటన చేసిన నారా లోకేష్ విజయవాడ : ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పేరుతో గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని ఓ ఘాట్ కు తన పేరు పెట్టాలని నిర్ణయించడంపై. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనకు, చర్చకు దారి తీసింది. దీంతో తీవ్ర చర్చకు దారి తీయడంతో స్పందించారు నారా లోకేష్. ఏపీలో ‘దేవాన్ష్ ఘాట్’ వివాదం చెలరేగడం బాధాకరమన్నారు. పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు…
-

పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణపై ఇంకోసారి నోరు పారేసుకుంటే చీల్చి చెండాడుతామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ చరిత్ర ఎక్కడ..? ఆంధ్రా చరిత్ర ఎక్కడ తెలుసుకుని మాట్లాడాలన్నారు. కావాలని ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తే ఇక్కడ ఎవరూ చూస్తూ…
-

రజనీకాంత్ తో కలిసి అన్నామలై కొత్త పార్టీ..?
తమిళనాడులో సంచలనంగా మారిన వైనం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ద్రవిడ పార్టీలతో పాటు ఇంకొన్ని పార్టీలు కొత్తగా రానున్నాయి. ఇప్పటికే అగ్ర నటుడు విజయ్ పార్టీ స్తాపించాడు. ఏకంగా 108 స్థానాలు సాధించి కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ , తదితర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. దీంతో మరో పార్టీకి స్కోప్ ఉందని భావించాడు భారయత జనతా పార్టీ మాజీ చీఫ్ కుప్పుస్వామి అన్నామలై. తనను పక్కన పెట్టడం…
-

పనితీరు ఆధారంగా గ్రేడింగ్ : ఎస్. సవిత
గురుకుల నిర్వహణపై మంత్రి కీలక సమీక్ష అమరావతి : హాస్టళ్లు, గురుకులాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. బోధన, నిర్వహణ, మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు తెలిపారు. హాస్టళ్ల వార్డెన్లు, గురుకులాల ప్రిన్సిపాళ్ల బదిలీలు, పదోన్నతుల కల్పనలో ఈ గ్రేడింగ్ ను పరిగణలోకి తీసుకోనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలని సూచించారు. వేసవి సెలవుల తరవాత హాస్టళ్లు విద్యార్థులు వస్తున్నారని, సహాజంగానే వారికి…
-

ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి
కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించ బడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ సంస్కృతి, సాహిత్యం, భాషా వైభవాన్ని అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఇది ఒక సువర్ణ అవకాశమని కళాశాల యాజమాన్యం తెలిపింది. బి.ఏ. (ఓ.ఎల్.) డిగ్రీ కోర్సులో తెలుగు, సంస్కృతం, హిందీ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ విభాగాలలో ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చు. అలాగే ప్రీ–డిగ్రీ (ఇంటర్మీడియట్కు సమానం)…
-

స్టూడెంట్స్ కు తమిళనాడు సర్కార్ ఖుష్ కబర్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను పడిన కష్టాలను ఆయన ఇతర విద్యార్థులు ఎవరూ పడకూడదని పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ప్రకటించారు. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ విధమైన వెసులు బాటును…
-

విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా అది ఓ సంచలనమే. శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన యువకులకు ధీటుగా తాను కూడా సైకిల్ ఎక్కారు. ఏకంగా ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర చేపట్టారు. ఆయన వెంట వందలాది మంది సైకిల్ తొక్కారు. ఈ యాత్ర కు మంచి స్పందన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











