Category: News
-

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
స్పష్టం చేసిన విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ శెట్టి విశాఖపట్నం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ రేంజ్ ఐజీ శ్రీ గోపీనాథ్ జట్టి ముఖ్య అతిథిగా విచ్చేసి, కార్యాలయ సిబ్బందితో కలిసి స్వయంగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని “భూ పునరుద్ధరణ, ఎడారీకరణ , కరవును తట్టుకునే శక్తిని…
-

జీతాలు అందక అంగన్వాడీ టీచర్ల ఇక్కట్లు
ప్రతి నెలా ఒకటో తేదీన ఇస్తామన్న సర్కార్ హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన అందరికీ వేతనాలు వారి వారి ఖాతాలలో జమ చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ రోజు రోజుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. కేవలం రోజూ వారీ ఖర్చులకు కూడా నడవని పరిస్థితి నెలకొందని టాక్. ఇదిలా ఉండగా ప్రతి నెల 1వ…
-

రామలింగారెడ్డి రాజీనామా ఒప్పిస్తానన్న డీకేఎస్
నేను అతనితో మాట్లాడి అంతా సరి చేస్తా బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కేబినెట్ లో కలకలం మొదలైంది. పార్టీ హైకమాండ్ సూచలన మేరకు అట్టహాసంగా సీఎంగా కొలువు తీరారు డీకే శివకుమార్. ఈ సమయంలో సీనియర్ మంత్రిగా ఉన్న రామలింగా రెడ్డికి కేబినెట్ లో చోటు దక్కింది. అయితే తనకు కేటాయించిన శాఖ పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఉన్నట్టుండి తన మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.…
-

కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తానన్న అన్నామలై
తన రాజీనామాను ఆమోదించిన బీజేపీ చెన్నై : బీజేపీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. పార్టీ చీఫ్ నితిన్ నబిన్ తన ప్రాథమిక సభ్యత్వాన్ని కూడా రద్దు చేసినట్లు వెల్లడించారు. దీంతో కె. అన్నామలైకి బీజేపీకి మధ్య బంధం తెగి పోయింది ఇవాల్టి నుంచి. ఈ సందర్బంగా తన రాజీనామా విషయంలో పునరాలోచించు కోవాలని సూచించారు ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన…
-

ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఎవరూ రావద్దు
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే అమెరికా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొద్దింకల జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి నేరుగా దేశ రాజధాని ఢిల్లీకి రానున్నారు. తన ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీన శనివారం పార్లమెంట్ ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చాడు. ఈ సందర్బంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున ఈ నిరసనకు లోపాయికారిగా మద్దతు ఇస్తుండడం విస్తు పోయేలా చేసింది. ఈ…
-

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చీకట్లోకి
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చట్టవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికార మదంతో ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన పాలన చివరకు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో విధ్వంసం చేసిందన్నారు. అనాలోచిత నిర్ణయాలు, విచ్చలవిడి అప్పులతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని, మూడు రాజధానుల పేరుతో కాలయాపన చేసి నవ్యాంధ్రకు ఆశాకిరణమైన అమరావతిని నిర్వీర్యం చేశారని అన్నారు. రోడ్లను కనీసం మరమ్మతులు చేయకుండా…
-

కర్ణాటకలో పార్టీ బలోపేతంపై ఫోకస్
నూతన అధ్యక్షుడు హరి ప్రసాద్ కామెంట్స్ బెంగళూరు : ఏఐసీసీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉన్న సీఎంగా కొలువు తీరిన డీకే శివకుమార్ ను పక్కన పెట్టింది. ఆయన స్థానంలో హరి ప్రసాద్ కు బాధ్యతలు అప్పగించింది. ఇది ఆ పార్టలో విస్తృత చర్చకు దారితీసింది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాయకత్వ మార్పుల నేపథ్యంలో సంస్థాగత , రాజకీయ ప్రయోజనాలను సమతుల్యం చేసే విస్తృత…
-

6న న్యూఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన
ప్రకటించిన సంస్థ ప్రతినిధి సౌరవ్ దాస్ న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ). ఇది ప్రస్తుతం అమెరికా వేదికగా ఆన్ లైన్ వేదికగా ఏర్పాటైంది. మిలియన్ల కొద్దీ జనం దీనిని అనుసరిస్తున్నారు. ఇందుకు సంబంధించి సంస్థ ప్రతినిధిగా ప్రముఖ పరిశోధనాత్మక జర్నలిస్టుగా పేరు పొందిన సౌరవ్ దాస్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగు పెట్టిందన్నారు.ఆన్లైన్లో పరీక్షల వివాదాల చుట్టూ మొదలైన…
-

కూటమి నేతలకు తెలంగాణలో ఏం పని..?
నిప్పులు చెరిగిన శాసన మండలి చైర్మన్ హైదరాబాద్ : ఏపీ కూటమి నేతలు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ , తదితర నేతల తీరుపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉండాల్సిన కూటమి నేతలకు ఇక్కడ ఏం పని అని నిలదీశారు. హైదరాబాద్ లో కాదు ఉండాల్సింది మీరు వెళ్లాల్సింది, అమరావతి మీ ప్రాంతమని అక్కడే…
-

సైకిల్ యాత్రకు తెలుగుదేశం శ్రీకారం
టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అమరావతి : ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని ఈనెల 5వ తేదీ శుక్రవారం రోజున ఒక మహోత్తర కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ శ్రీకారం చుట్టనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అనే సందేశాన్ని సమాజానికి చాటి చెప్పేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు ప్రజలందరూ సాధ్యమైనంత వరకు సైకిళ్లను వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ కేంద్ర…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











