పొగాకు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి
అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కొనుగోలుదారులు, ఇతర భాగస్వాముల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రైతు ప్రయోజనాలకు…
భూముల ద్వారా ఆదాయం పెంపు ప్రక్రియ
హైదరాబాద్ : తెలంగాణలో భూముల ద్వారా ఆదాయం పెంపు ప్రక్రియ వేగవంతం అవుతోంది. జిల్లాల్లోనూ ‘ఉప్పల్ మోడల్’ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. ఇందుకు సంబంధించిన సమావేశంలో చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్,…
డీఎస్సీలో అక్రమాలకు లోకేష్ బాధ్యత వహించాలి
అమరావతి : నీట్ యుజి 2026 పరీక్షల లీక్ వ్యవహారంపై బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఏపీలో డీఎస్సీ నిర్వహణలో చోటు చేసుకున్న అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా…
పొంచి ఉన్న కరువు ప్రమాదం ఆందోళనలో ప్రభుత్వం
హైదరాబాద్ : వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రంలో . లక్షలాది మంది రైతులు తమ భూమిని సాగు చేయకుండా వదిలేసే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. పశుగ్రాసం, నీటి వినియోగం తక్కువగా ఉండే…
ప్రజా ఉద్యమానికి తలొగ్గిన మోదీ : టీపీసీసీ చీఫ్
హైదరాబాద్ : ఈ దేశంలో ఎవరూ శాశ్వతంగా అధికారాన్ని చెలాయించ లేరని, ఆ విషయం విద్యార్థుల ఆందోళనలతో తేలి పోయిందన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. దెబ్బకు గత్యంతరం లేక కేంద్రం దిగి వచ్చిందన్నారు. భారీ ఎత్తున జెన్ జి…
రూ. లక్ష కోట్లతో ఉద్యాన హబ్ గా రాయలసీమ
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. కర్నూలు జిల్లా ఆలూరులో పర్యటించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో ప్రసంగించారు. గత ప్రభుత్వం సృష్టించిన భూ వివాదాలను సరి చేయడానికి చాలా సమయం పడుతోందని ఆవేదన…
మొక్కల పరిరక్షణ బాధ్యత తీసుకోవాలి
అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు కొంత మేర ఇబ్బందులు కలిగించవచ్చు అని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం…
ఏపీ హోం శాఖ మంత్రి అనిత ఎక్స్ ఖాతా హ్యాక్
అమరావతి : టెక్నాలజీ పెరిగినా నేరాలు ఆగడం లేదు. టెక్నాలజీలోని లొసుగులను ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు , హ్యాకర్స్ రెచ్చి పోతున్నారు. ఓ వైపు బ్యాంకు ఖాతాలను స్తంభింప చేస్తూ ఇబ్బందులు గురి చేస్తుండగా మరో వైపు సోషల్ మీడియాలోని…
పరిమళ చదువు కోసం కోమటిరెడ్డి రూ. 10 లక్షల సాయం
నల్లగొండ జిల్లా : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మానవతను చాటుకున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన,నిత్య కూలీ కుమార్తె , ప్రతిభావంతురాలైన విద్యార్థిని పరిమల జర్మనీలోని ఒక ప్రతిష్టాత్మక విశ్వ విద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించేందుకు సీటు వచ్చింది.…
సింగరేణి సంస్థను ప్రపంచ స్థాయిలో నిలబెడతాం
కరీంనగర్ జిల్లా : తెలంగాణ గుండె చప్పుడు, రాష్ట్ర ఆత్మగౌరవ ప్రతీక అయిన సింగరేణి సంస్థను కాపాడుకుంటూ ప్రపంచ స్థాయిలో నిలబెట్టడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం అని స్పష్టం చేశారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. ఈరోజు…
















