Category: News

  • ఎన్టీఆర్ స్మృతివనం ఐకాన్ గా మారాలి

    ఎన్టీఆర్ స్మృతివనం ఐకాన్ గా మారాలి

    స్ప‌ష్టం చేసిన నారా చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తెలుగు వారి ఆత్మ గౌర‌వాన్ని ప్ర‌పంచానికి ప‌రిచయం చేసిన ఒకే ఒక్క‌డు దివంగ‌త ఉమ్మ‌డి ఏపీ ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క రామారావు అని కొనియాడారు. ఆయ‌న తెలుగు జాతికి చేసిన సేవ‌ల గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు. ఇందులో భాగంగా అమ‌రావ‌తిలోని స‌చివాల‌యంలో త‌న కార్యాల‌యంలో మంత్రి నారాయ‌ణ‌, ఇత‌ర ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి…

    Continue Reading

  • జగన్ రివర్స్ డ్రామాలు ఆపితే బెట‌ర్ : స‌విత‌

    జగన్ రివర్స్ డ్రామాలు ఆపితే బెట‌ర్ : స‌విత‌

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కామెంట్స్ అమరావతి : రాజధాని అమరావతిపై జగన్ రివర్స్ డ్రామాకు తెర తీశారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత మండిపడ్డారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని అమరావతిపై మరో జగన్నాటకానికి తెర తీశాడన్నారు. ఈ మేరకు శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకం జగన్ దన్నారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతే రాజధాని అని, తన నివాసం ఇక్కడే…

    Continue Reading

  • రూ. 500 కోట్ల విలువైన 12 ఎక‌రాలు స్వాధీనం

    రూ. 500 కోట్ల విలువైన 12 ఎక‌రాలు స్వాధీనం

    భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. శంషాబాద్ లో రూ. 500 కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా. ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియ‌స్ గా ప‌ని చేస్తోంది. ఈ బాధ్యతను హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం, నగరంతో పాటు చుట్టు పక్కల ప్రభుత్వ భూముల కోసం జల్లెడ పడుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే వందలాది ఎకరాలను స్వాధీనం చేసుకుంది. హైడ్రా…

    Continue Reading

  • స్టాలిన్ స‌ర్కార్ పై ద‌ళ‌ప‌తి క‌న్నెర్ర‌

    స్టాలిన్ స‌ర్కార్ పై ద‌ళ‌ప‌తి క‌న్నెర్ర‌

    తిరుచ్చి మీట్ ది పీపుల్ కార్య‌క్రమంలో చెన్నై : త‌మిళ‌నాడులో కొలువు తీరిన డీఎంకే స‌ర్కార్ ను ఏకి పారేశారు టీవీకే అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్. శ‌నివారం ఆయ‌న రాష్ట్రంలోని తిరుచ్చి వేదిక‌గా మీట్ ది మై పీపుల్ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. అన్ని రంగాల‌లో డీఎంకే ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని ఆరోపించారు. ఇచ్చిన వాగ్ధానాల‌ను నెర‌వేర్చ‌డంలో సీఎం ఎంకే స్టాలిన్ అంకుల్ మాట త‌ప్పారంటూ మండిప‌డ్డారు విజ‌య్. అంతే కాదు…

    Continue Reading

  • నేపాల్ ప్ర‌ధానిగా కొలువు తీరిన సుశీలా క‌ర్కి

    నేపాల్ ప్ర‌ధానిగా కొలువు తీరిన సుశీలా క‌ర్కి

    దేశంలోనే తొలిసారిగా మహిళా నాయ‌కురాలు నేపాల్ : ఎట్ట‌కేల‌కు నేపాల్ ప్ర‌ధాన‌మంత్రిగా సుశీలా క‌ర్కి కొలువు తీరారు. ఆమెతో దేశ అధ్య‌క్షుడు ప్ర‌మాణ స్వీకారం చేయించారు. దేశానికి తొలి మ‌హిళా నాయ‌కురాలిగా గుర్తింపు పొందారు. గ‌తంలో త‌ను దేశ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా చేశారు. సోష‌ల్ మీడియాపై నిషేధం కార‌ణంగా ఆందోళ‌న‌లు మిన్నంటాయి. ఓలి శ‌ర్మ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశాడు. దేశం నుంచి దుబాయ్ కి పారి పోయాడు. ఇదిలా ఉండ‌గా దేశ అధ్య‌క్షుడు పార్ల‌మెంట్ ను…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల‌

    ఏపీ స‌ర్కార్ బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల‌

    విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు విజ‌య‌వాడ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల‌లో వైఫ‌ల్యం చెందింద‌ని ఆరోపించారు. ఇచ్చిన హామీల‌ను గాలికి వ‌దిలి వేశార‌ని, అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌పంచంలో ఎక్క‌డైనా ప్ర‌తిప‌క్షం అనేది ఉంటుంద‌ని కానీ ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాత్రం ఆ ఛాన్స్ లేకుండా పోయింద‌న్నారు ష‌ర్మిలా రెడ్డి. విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.…

    Continue Reading

  • ఏపీని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థాపం : సీఎం

    ఏపీని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ స్థాపం : సీఎం

    క్వాంటం వ్యాలీకి శ్రీ‌కారం చుట్టాం అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ వైపు తాము కొలువు తీరాక ప‌లు కంపెనీలు, దిగ్గ‌జ సంస్థ‌లు చూస్తున్నాయ‌ని చెప్పారు. క్వాంటం వ్యాలీకి శ్రీకారం చుట్టామ‌న్నారు తెలిపారు. క్వాంటం కంప్యూటింగ్ కు అవసరమైన అనుబంధ సంస్థలు పెట్టడానికి పలు సంస్థలు ముందుకు వచ్చాయని వెల్ల‌డించారు. అలాగే జాతీయ, అంతర్జాతీయ ప్రముఖ విద్యా సంస్థలు కొన్ని ఉన్నాయని, ఇంకొన్ని రాష్ట్రానికి రాబోతున్నాయ‌ని ప్ర‌క‌టించారు. ఒకప్పుడు…

    Continue Reading

  • విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌన‌మేల‌..?

    విశాఖ స్టీల్ ప్లాంట్ పై మౌన‌మేల‌..?

    ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి విజ‌య‌వాడ : విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని ఎంబీ భ‌వ‌న్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై అఖిలపక్ష సమావేశం జ‌రిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు వైఎస్ షర్మిలా రెడ్డి. రాష్ట్ర ఎంపీలు బీజేపీని ఎత్తి పట్టుకున్నారని , కానీ ఇప్ప‌టి వ‌ర‌కు స్టీల్ ప్లాంటుపై నోరు మెద‌ప‌డం లేద‌ని ఆరోపించారు. ఫ్లోర్ ఆఫ్…

    Continue Reading

  • పుష్క‌లంగా ఎరువుల నిల్వ‌లు : అచ్చెన్నాయుడు

    పుష్క‌లంగా ఎరువుల నిల్వ‌లు : అచ్చెన్నాయుడు

    అవకతవకలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఎరువులు ఎటువంటి కొరత లేకుండా అందుబాటులో ఉన్నాయ‌ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లోని క్యాంప్ ఆఫీస్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం యూరియా, డీఎపి, పొటాష్, కాంప్లెక్స్ ఎరువులు సహా అన్నిరకాల ఎరువులు సరిపడా నిల్వలుగా ఉన్నాయని తెలిపారు. జిల్లా వారీగా ఎరువుల నిల్వలను పరిశీలిస్తూ,…

    Continue Reading

  • నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : స‌విత‌

    నేతన్నలకు ఆప్కో బకాయిల చెల్లింపు : స‌విత‌

    త్వరలో మిగిలిన బకాయిలూ చెల్లిస్తామ‌ని ప్ర‌క‌ట‌న అమరావతి : అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేతన్నలకు మేలు చేసేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. తాజాగా చేనేతలకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్కో ద్వారా నేతన్నలకు పడిన బకాయిల్లో 20 శాతం మేర చెల్లించాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. ఈ మేరకు రూ.2,00,32,615.41లను ఆప్కో అధికారులు శుక్రవారం విడుదల చేశారు. 2024 సాధారణ ఎన్నికల్లో విజయం సాధించిన సీఎం చంద్రబాబు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports