Author: VijayaBhaskar
-

2025లో భారీ ఎత్తున యూపీఐ లావాదేవీలు
కీలక ప్రకటన చేసిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై : భారత దేశ అత్యున్నత సంస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రకటన చేసింది. ఈమేరకు గత ఏడాది 2025లో ఏకంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయి. ఏకంగా రూ. 300 లక్షల కోట్లు జరగడం విస్తు పోయేలా చేసింది. ఎన్పీసీఐ డేటా ప్రకారం డిజిటల్ చెల్లింపులలో బలమైన వృద్ధి కనిపించింది, లావాదేవీల పరిమాణం సంవత్సరానికి 29 శాతం పెరిగింది. యూపీఐ మరోసారి…
-

రేవంత్ రెడ్డి అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం మీడియాతో మాట్లాడారు. ఇవాళ రేవంత్ రెడ్డి తన నోటి నుంచి టిఎంసీల కొద్దీ అబద్దాలు, క్యూసెక్కుల కొద్దీ అజ్ఞానాన్ని పారించారని మండిపడ్డారు. నటనకు ఇచ్చినట్లు అబద్దాలకు కూడా ఆస్కార్ గనుక ఇస్తే అంతర్జాతీయంగా అందరూ ముక్తకంఠంతో రేవంత్ రెడ్డినే ఎంపిక చేస్తారని అన్నారు హరీశ్ రావు.…
-

కేంద్ర సర్కార్ పై సీఐటీయూ యుద్దం
దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 12న సమ్మె అమరావతి : మాజీ ఎంపీ తపన్ కుమార్ సేన్ నిప్పులు చెరిగారు. దేశంలోని బీజేపీ మోదీ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సేన్ మీడియాతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐటీయూ సదస్సులో పాల్గొనేందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి ప్రత్యక్షంగా ఉపాధి కల్పించిన కల్పతరువు లాంటి పథకం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం…
-

టి20 వరల్డ్ కప్ కు ఆసిస్ జట్టు ఎంపిక
గాయం నుంచి కోలుకున్న కమిన్స్, వుడ్, డేవిడ్ ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (ఏసీబీ) గురువారం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా నిర్వహించబోయే ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో ఆడనున్న తమ జట్టును ప్రకటించింది. గత కొంత కాలంగా గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ క్రికెటర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్ , డేవిడ్ లను తిరిగి వరల్డ్…
-

అమెరికాకు పెరుగుతున్న పెట్టుబడులు
ఆశాభావం వ్యక్తం చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా : నూతన సంవత్సరం సందర్బంగా అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాల ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో భారీ ఎత్తున పెట్టుబడులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ ఉత్పత్తులపై సుంకాలు లేక పోవడంతో అమెరికా రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతుందని భావిస్తున్నట్లు ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అంతటా కంపెనీలు ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో కర్మాగారాలు, వ్యాపారాలను ఏర్పాటు…
-

116 ఎకరాలకు మిగిలిన 160 ఎకరాల చెరువు
కబ్జాల పర్వాన్ని చెబెతున్న శాటిలైట్ చిత్రాలు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంది. మాధాపూర్ ఇన్ ఆర్బిట్ మాల్ వైపు ఏకంగా 5 ఎకరాలు కబ్జాలకు గురైంది. కొండలను తవ్వుతూ భవంతులు నిర్మించిన వారికి దుర్గం చెరువు డంపింగ్ యార్డుగా మారింది. 10 నుంచి 15 మీటర్ల మేర మట్టితో నింపి క్రమంగా చెరువులోకి జరిగి ఏకంగా 5 ఎకరాలను కబ్జా చేశారు. అలా చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఆక్రమించిన…
-

జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. 2026 జనవరి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి. జనవరి 4వ తేదీన తిరుమల శ్రీవారి ప్రణయ కలహ మహోత్సవం జరుగుతుంది. 8న శ్రీవారి సన్నిధిన పెద్ద శాత్తుమొర నిర్వహిస్తారు. 12న శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు సమాప్తి అవుతాయి. 13న తిరుమల శ్రీవారు తిరుమల నంబి సన్నిధికి వేంచేపు. 14న భోగి పండుగ ఉంటుంది.15న మకర…
-

తిరుమలలో ఘనంగా శ్రీవారి చక్రస్నానం
తండోప తండాలుగా తరలి వచ్చిన భక్తులుతిరుమల : భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది తిరుమల పుణ్యక్షేత్రం. ఇప్పటి వరకు 1,68,000 వేల మందికి పైగా భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని నిర్ణయించారు. ఈమేరకు ఇప్పటికే డిసెంబర్ 30, 31వ తేదీతో పాటు జనవరి 1వ తేదీన కూడా డిప్ లో భాగంగా కేటాయించిన టోకెన్ల వారీగా దర్శన భాగ్యం కల్పించింది టీటీడీ. ఇదిలా ఉండగా వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమలలో బుధవారం తెల్లవారుజామున…
-

బర్ట్ ఆస్పత్రిలో త్వరలో ఖాళీల భర్తీ
ప్రకటించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు అధ్యక్షతన బర్డ్ ఆసుపత్రి , హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యకలాపాలపై తిరుమలలోని అన్నమయ్య భవన్ లో ట్రస్టు, ఎక్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలలో పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్, సింఘాల్, టీటీడీ బోర్డు సభ్యులు జానకి దేవి, నరేష్ కుమార్, బర్డ్ డైరెక్టర్ డా జగదీశ్, హెచ్డీపీపీ సెక్రటరీ శ్రీరామ్ రఘునాథ్…
-

దూకుడు పెంచిన హైడ్రా కమిషనర్
ప్రగతి నగర్ చెరువులో ప్రత్యామ్నాయం హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్రమార్కులకు షాక్ ఇస్తోంది. అంతే కాదు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకుని కబ్జాలకు పాల్పడిన వారిపై ఉక్కు పాద మోపింది. ఇదే సమయంలో చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెరువు పక్కన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు కమిషనర్. ఇవాళ పలు స్థలాలను విధి నిర్వహణలో భాగంగా పరిశీలించారు. అక్కడ వ్యాపారాలు సులభంగా సాగేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైడ్రా ప్రజావాణికి వచ్చిన…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











