Author: VijayaBhaskar
-

అలిపిరి మార్గంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్
శ్రీవారి భక్తుల కోసం టీటీడీ ఏర్పాటు తిరుమల : వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది టీటీడీ. ఇందులో భాగంగా భారీ ఎత్తున తరలి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు గాను టీటీడీ ఆధ్వర్యంలో తిరుమల లోని అలిపిరి మెట్ల మార్గంలోని 7వ మైలు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా ఆదివారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈవో…
-

తళుక్కుమన్న మాళవిక మోహన్
రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హైదరాబాద్ : పీపుల్స్ మీడియా సంస్థ అధినేత విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రం రాజా సాబ్. ఇందులో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు పొందారు ప్రభాస్. తనతో పాటు రిధి, మాళవిక మోహన్, నిధి అగర్వాల్ ఇందులో కీ రోల్ పోషించారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందించారు. మారుతి చాన్నాళ్ల పాటు రిస్క్ తీసుకుని రాజా సాబ్ ను తీశాడు. ఇప్పటికే మూవీ పూర్తయింది. ఇందుకు…
-

జనావాసాల్లో డంపింగ్ యార్డును తీసేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత నాగర్ కర్నూల్ జిల్లా : కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్ గల్ పట్టణంలోని జనావాసాల మధ్యన డంపింగ్ యార్డును తొలగించక పోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం డంపింగ్ యార్డు పట్ల తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమన్ గల్ పట్టణంలోని గుర్రగుట్టం కమల్ నగర్ లో ఉన్న డంపింగ్ యార్డును పరిశీలించారు. అనంతరం మీడియాతో…
-

చదువు ముఖ్యం విలువలు మరింత ముఖ్యం
సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు హైదరాబాద్ : విద్యార్థులకు చదువుతో పాటు విలువలు మరింత ముఖ్యమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. SSC 11 బ్యాచులు, CBSE 8 బ్యాచులు, ఇంటర్ 9 బ్యాచులు, డిగ్రీ 7 బ్యాచులు ఎన్టీఆర్ విద్యా సంస్థల నుంచి బయటకు వచ్చాయన్నారు. నల్సార్, ఎన్.ఎల్.యూ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో సీట్లు సాధించడం ఆనందంగా ఉందన్నారు. సమాజంలో సమానత్వం కోసం పరితపించే వ్యక్తి ఎన్టీఆర్. ట్రస్ట్ పెట్టి పిల్లలకు…
-

కాణిపాకం ఆలయంలో భారీ ఎత్తున ఏర్పాట్లు
సమీక్ష సమావేశంలో స్పష్టం చేసిన జిల్లా కలెక్టర్ కాణిపాకం : వైకుంఠ ద్వార దర్శనం , కొత్త సంవత్సరం పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలో పేరు పొందిన కాణిపాకంలోని శ్రీ వరసిద్ది వినాయక స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు కలెక్టర్. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసి బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, విద్యుత్ దీప అలంకరణ, అత్యవసర అవసరాల కోసం జనరేటర్లు ఏర్పాటు చేసుకోవాలని ఎస్ పి…
-

ముగిసిన జన నాయగన్ ప్రస్థానం
క్రిక్కిరిసి పోయిన కౌలాలంపూర్ మలేషియా : తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ ఫేవరబుల్ హీరోగా గుర్తింపు పొందిన దళపతి విజయ్ సినీ ప్రస్థానం ఇక ముగిసింది. మలేషియాలోని కౌలాలంపూర్ లో తను నటించిన చివరి చిత్రం జన నాయగన్ ఆడియో లాంచింగ్ గ్రాండ్ గా జరిగింది. వేలాది మంది అభిమానులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఎక్కడ చూసినా తన ఫోటోలే కనిపించాయి. నిన్నటి నుంచి ఇవాల్టి దాకా సోషల్ మీడియా మొత్తం జన నాయగన్ తో…
-

నన్ను కావాలనే డ్యామేజ్ చేశారు : శివాజి
నా వెనుక ఉంటూనే కుట్రలు పన్నారు హైదరాబాద్ : మహిళల వస్త్రధారణ మీద అనుచిత కామెంట్స్ చేసి చివరకు క్షమాపణలు చెప్పిన నటుడు శివాజీ తెలంగాణ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ఈ సందర్బంగా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద విచారణ చేపట్టారు. పలు ప్రశ్నలు వేశారు. ఒక బాధ్యత కలిగిన నటుడిగా ఉన్న మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటూ ప్రశ్నించారు. సమాజానికి ఏం మెస్సేజ్ ఇవ్వదల్చుకున్నారో చెప్పాలన్నారు. మాట్లాడేటప్పుడు ముందు…
-

మీ బెదిరింపులకు మేం భయపడం
నిప్పులు చెరిగిన వరుదు కళ్యాణి విశాఖపట్నం : వైసీపీ సీనియర్ నాయకురాలు వరుదు కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఆమె రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ పై స్పందించారు. మీకు నచ్చింది ఏదైనా చేసుకోవచ్చని అన్నారు. మీరు బెదిరింపులకు పాల్పడితే ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని లేరన్నారు. ఆదివారం వరుదు కళ్యాణి మీడియాతో మాట్లాడారు. మా వైసీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరన్నారు.మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ రిటర్న్ గిఫ్ట్ తిరిగి ఇస్తామని…
-

అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ
మరింత సమర్థవంతంగా సేవలు అందించాలి అమరావతి : అంగన్వాడీ టీచర్లు మరింత సమర్థవంతంగా సేవలు అందించాలని సూచించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. నిడదవోలు నియోజకవర్గ క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ సారథ్యంలో, ICDS ప్రాజెక్ట్ పరిధిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు మరింత సమర్థవంతంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పిల్లలు,…
-

శ్రీవారి భక్తులు నిర్దేశిత సమయానికి రావాలి
కీలక సూచనలు చేసిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : ఈనెల 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేసినట్లు స్పష్టం చేశారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ఇప్పటికే గతంలో ఎన్నడూ లేని విధంగా వైకుంఠ ద్వార దర్శనాల కోసం తొలిసారి టీటీడీ ఆధ్వర్యంలో టోకెన్లను జారీ చేయడం జరిగిందని చెప్పారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











