Author: VijayaBhaskar
-

హిందువుల హత్యలను ఖండించిన ఖర్గే
అత్యంత దారుణమన్న ఏఐసీసీ చీఫ్ ఢిల్లీ : బంగ్లాదేశ్ రాజకీయాలలో హిందువుల హత్యలను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఖండించారు .తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను పరిమితం చేయడానికి బాగా ఆలోచించి చేసిన కుట్రగా పేర్కొన్నారు. రాహుల్ జీ ‘ఓట్ల దొంగతనం’ ఆధారాలను దేశం ముందు పదే పదే వాస్తవాలు, ఉదాహరణలతో సమర్పించారని తెలిపారు. శనివారం ఢిల్లీలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. గత 11 సంవత్సరాలుగా,…
-

బంగ్లాదేశ్ లో దాడులపై జాన్వీ కపూర్ కామెంట్స్
దాడులు దారుణం, అమానుషమన్న ప్రముఖ నటి ముంబై : ప్రముఖ నటి జాన్వీ కపూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్లో హిందూ వ్యక్తిపై జరిగిన మూకదాడిని ఖండించారు . జవాబుదారీతనం కోసం పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది అమానుషం. ఇది ఒక ఊచకోత, ఇది ఏకాకి సంఘటన కాదని పేర్కొన్నారు. బంగ్లాదేశ్లో హిందూ సమాజ సభ్యులపై జరుగుతున్న మూక హింసపై వచ్చిన నివేదికలపై బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన…
-

తెలంగాణ సర్కార్ పై ‘బండి’ సీరియస్
డ్రగ్స్ కేసుపై తాత్సారం పట్ల ఫైర్ ఢిల్లీ : తెలంగాణ సర్కార్ నిర్వాకంపై సీరియస్ అయ్యారు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అణచి వేయబడిన మాదక ద్రవ్య దర్యాప్తు నివేదికపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు, తెలంగాణ ప్రభుత్వ నిష్క్రియను విమర్శించారు . ప్రస్తుత పరిపాలన దర్యాప్తును తిరిగి ప్రారంభించి, తప్పి పోయిన ఆధారాలను తిరిగి పొందేందుకు సోమేశ్ కుమార్ను విచారించాలని కోరారు. మాదకద్రవ్య…
-

సంధ్య థియేటర్ తొక్కిసలాటపై ఛార్జిషీట్
23 మందిపై కేసు నమోదు చేశామన్న సీపీ హైదరాబాద్ : హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ లో పుష్ప మూవీ విడుదల సందర్బంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఇందుకు సంబంధించిన ఛార్జిషీట్ కోర్టుకు సమర్పించారు. కేసు వివరాలు వెల్లడించారు శనివారం సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. మొత్తం 23 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిపారు. వీరిలో 14 మందిని అరెస్టు చేయగా, ముందస్తు బెయిల్ పొందిన తొమ్మిది…
-

ఆ ప్రాంతాలన్నీ యధావిధిగానే : సీఎం
ప్రాథమిక నోటిఫికేషన్ మేరకు యధావిధిగానే అమరావతి : జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్విభజనపై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు శనివారం సచివాలయంంలో సమీక్ష నిర్వహించారు. పునర్విభజనపై గత నెల 27న జిల్లాల ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల అయింది. అభ్యంతరాల గడువు నేటితో ముగుస్తున్నందున వాటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 927 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని సమీక్షించిన తర్వాత డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.…
-

కేటీఆర్ కామెంట్స్ పై దానం ఆగ్రహం
సీఎంపై వ్యక్తిగత విమర్శలు తగదు హైదరాబాద్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఉద్దేశించి ఫైర్ అయ్యారు. పూర్తిగా సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాలని, ఏక వచనంతో సంబోధించడం సరికాదని హితవు పలికారు. అభివృద్ధిపై చర్చకు రావాలని కేటీఆర్కు సవాల్…
-

మరిన్ని ఎగ్జిబిషన్స్ ను నిర్వహించాలి
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా జ్యూయెల్స్ ఎగ్జిబిషన్లను నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరంలోని జీకే గార్డెన్స్ వేదికగా నిర్వహించిన పాన్ ఇండియా జ్యూవెల్స్ ఎగ్జిబిషన్ ను జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు . ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ, ఆధునిక ఆభరణాల ప్రదర్శనను సందర్శించారు. ఎగ్జిబిషన్ను విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియ చేశారు.…
-

లా అండ్ ఆర్డర్ విషయంలో నో కాంప్రమైజ్ : సీఎం
రౌడీయిజం చేస్తే తోలు వలుస్తామని వార్నింగ్ తిరుపతి : రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. కొందరు రాజకీయ ముసుగులో ఉండి రౌడీయిజం చేస్తామంటే కుదరదని అన్నారు. సెటిల్మెంట్లు, బెదిరింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. రౌడీయిజం చేసే వారిని రాష్ట్ర బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే సొంత పార్టీ వారైనా సరే జైలుకు పంపిన చరిత్ర తమదని సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం హయాంలో…
-

ఏపీ అభివృద్ధి చెందేలా ప్రణాళికలు : చంద్రబాబు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం గొప్పది తిరుపతి : ఏపీలో టెక్నాలజీ సహా వివిధ రంగాల్లో అభివృద్ధి ప్రణాళికలు చేపడుతున్నాం అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం, ఏఐ వంటి వాటితో పాటు గ్రీన్ ఎనర్జీ రంగంలో ఏపీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే ఏపీ నుంచి క్వాంటం కంప్యూటర్ ఆపరేట్ చేయబోతున్నాం అన్నారు. టెలికాం సంస్కరణలతో కనెక్టివిటీ పెరిగిందని చెప్పారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎయిరో స్పేస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, మెడ్…
-

కండల వీరుడి పుట్టిన రోజు రేపే
బాలీవుడ్ లో జనాదరణ కలిగిన నటుడు ముంబై : బాలీవుడ్ లో అత్యంత జనాదరణ కలిగిన నటుడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు డిసెంబర్ 27. తను 60 ఏళ్ల లోకి అడుగు పెడుతున్నాడు. ఈ సందర్బంగా తన గురించి కొంత పరిచయం మాత్రమే. 1989లో ఎంట్రీ ఇచ్చాడు సినీ రంగంలోకి . విజయవంతమైన సినిమాలలో నటించాడు. తనకంటూ ఓ స్పేస్ క్రియేట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మోస్ట్ పవర్ ఫుల్ యాక్టర్ గా కొనసాగుతున్నాడు. తను ఇప్పటి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











