Author: VijayaBhaskar

  • జ‌నం మెచ్చిన నాయ‌కుడు జ‌గ‌న్ : స‌జ్జ‌ల‌

    జ‌నం మెచ్చిన నాయ‌కుడు జ‌గ‌న్ : స‌జ్జ‌ల‌

    వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ రామ‌కృష్ణా రెడ్డి తాడేప‌ల్లిగూడెం : జ‌నం మెచ్చిన జ‌న నాయ‌కుడు మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని అన్నారు వైసీపీ స్టేట్ కోఆర్డినేట‌ర్ స‌జ్జ‌ల రామ‌కృష్ణా రెడ్డి. డిసెంబ‌ర్ 21న ఆదివారం జ‌గ‌న్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్బంగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలో భారీ కేకును క‌ట్ చేశారు. అనంత‌రం స‌జ్జ‌ల మాట్లాడారు. త‌న పాల‌న‌లో నిస్వార్థంగా సేవ‌లందించిన ఫ‌లితమే ఆయ‌నకు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారని అన్నారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లే…

    Continue Reading

  • ఏపీ స‌ర్కార్ పై జ‌గ‌న్ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

    ఏపీ స‌ర్కార్ పై జ‌గ‌న్ బుర‌ద చ‌ల్లితే ఎలా..?

    నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత మంగ‌ళ‌గిరి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత నిప్పులు చెరిగారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై. కావాల‌ని ఏపీ స‌ర్కార్ ను బ‌ద్నాం చేసేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని ఆరోపించారు. మంగ‌ళగిరిలో పార్టీ కార్యాల‌యంలో స‌విత మీడియాతో మాట్లాడారు. నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్య విద్యను, మెరుగైన వైద్యాన్ని అందించడమే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని అన్నారు. అందుకే పీపీపీ మోడల్‌లో కాలేజీలను పూర్తి చేయాలని నిర్ణయించామ‌ని…

    Continue Reading

  • జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంట‌ర్

    జ‌గ‌న్ రెడ్డి కామెంట్స్ కందుల దుర్గేష్ కౌంట‌ర్

    యోగాంధ్ర కోసం రూ 94 కోట్లు ఖ‌ర్చు చేశాం అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విశాఖ‌లో నిర్వ‌హించిన యోగాంధ్ర కార్య‌క్రమానికి కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారంటూ జ‌గ‌న్ రెడ్డి చేసిన ఆరోప‌ణ‌లు నిజం కాద‌న్నారు. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు. జ‌గ‌న్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల నిధుల నుంచి రూ. 94 కోట్లు ఖ‌ర్చు చేశామ‌ని చెప్పారు. త‌న లాగా…

    Continue Reading

  • బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు

    బీజేపీకి ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టారు

    నిప్పులు చెరిగిన మ‌హేష్ కుమార్ గౌడ్ హైద‌రాబాద్ : గ్రామ పంచాయ‌తీ ఎన్నికల్లో బీజేపీకి ప్ర‌జ‌లు క‌ర్ర కాల్చి వాత పెట్టార‌ని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో చేప‌ట్టిన ఆందోళ‌న కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్రసంగించారు. మోదీ ,అమిత్ షా కి గాంధీ పేరు పలికితే ఉలుకు క‌లుగుతుంద‌న్నారు. బీజేపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయని అన్నారు. గాడ్సే పూజించే వారు కాబట్టే గాంధీ పేరు తొలగించార‌ని ఆరోపించారు.…

    Continue Reading

  • నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

    నిజాంపేట‌లో 13 ఎక‌రాలను కాపాడిన హైడ్రా

    దీని విలువ సుమారు రూ. 1300 కోట్లు హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. అక్ర‌మార్కుల గుండెల్లో రైళ్లు ప‌రుగులు పెట్టిస్తోంది. క‌బ్జాదారుల‌కు షాక్ ఇచ్చింది. తాజాగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా బాచుప‌ల్లి మండ‌లం నిజాంపేట విలేజ్‌లో 13 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఈ భూమి విలువ దాదాపు రూ. 1300 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. స‌ర్వే నంబ‌రు 186, 191తో పాటు 334ల‌లో ప్ర‌భుత్వ భూమి క‌బ్జా…

    Continue Reading

  • బీజేపీలో చేరిన న‌టి ఆమ‌ని

    బీజేపీలో చేరిన న‌టి ఆమ‌ని

    జెండా క‌ప్పి ఆహ్వానించిన కిష‌న్ రెడ్డి హైద‌రాబాద్ : వ‌ర్ద‌మాన న‌టి ఆమ‌ని శ‌నివారం భార‌తీయ జ‌న‌తా పార్టీ కండువా క‌ప్పుకున్నారు. పార్టీ కార్యాల‌యంలో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో పాటు రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్ రావు ఆమెకు కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండ‌గా ఆమ‌ని 1990వ దశకంలో ప్రముఖ కథానాయికగా రాణించారు న‌టి ఆమ‌ని. ఆమె దక్షిణాదిన ప్ర‌ముఖ న‌టుల‌తో క‌లిసి న‌టించారు. కమల్ హాసన్, నాగార్జున అక్కినేని, బాలకృష్ణ, జగపతి బాబు…

    Continue Reading

  • ఇమ్రాన్ ఖాన్, భార్య‌కు 17 ఏళ్ల జైలు శిక్ష

    ఇమ్రాన్ ఖాన్, భార్య‌కు 17 ఏళ్ల జైలు శిక్ష

    పాకిస్తాన్ కోర్టు సంచ‌ల‌న తీర్పు పాకిస్తాన్ : పాకిస్తాన్ అత్యున్న‌త న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇప్ప‌టికే జైలుపాలై శిక్ష‌ను అనుభ‌విస్తున్న మాజీ ప్ర‌ధాన‌మంత్రి ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఆయ‌న భార్య‌కు 17 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించింది. త‌ను అధికారంలో ఉన్నప్పుడు సౌదీ అరేబియా ప్రభుత్వం నుండి వచ్చిన ఆభరణాలతో సహా బహుమతులను వాటి మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకు విక్రయించారని వారిపై ఆరోపణలు వచ్చాయి. పాకిస్తాన్ చట్టం ప్రకారం,…

    Continue Reading

  • టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ కు నో ఛాన్స్

    టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టులో శుభ్ మ‌న్ గిల్ కు నో ఛాన్స్

    కోలుకోలేని షాక్ ఇచ్చిన బీసీసీఐ సెలెక్షన్ క‌మిటీ చైర్మ‌న్ ముంబై : బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. తాజాగా వ‌చ్చే ఏడాది 2026లో భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది. శ‌నివారం ఇందుకు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. గ‌త కొంత కాలంగా పూర్ ఫ‌ర్మారెన్స్ బాగా లేద‌ని అందుకే ఎంపిక చేయ‌లేద‌ని చెప్పాడు. త‌న…

    Continue Reading

  • టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు డిక్లేర్ : బీసీసీఐ

    టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ట్టు డిక్లేర్ : బీసీసీఐ

    శుభ్ మ‌న్ గిల్ కు బిగ్ షాక్ , శాంస‌న్ కు చోటు ముంబై : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే భార‌త జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ. శ‌నివారం 15 మంది స‌భ్యుల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించారు బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో గ‌త కొంత కాలంగా ఆడుతూ వ‌స్తున్న శుభ్ మ‌న్ గిల్ ను ప‌క్క‌న పెట్టడం విస్తు పోయేలా చేసింది.…

    Continue Reading

  • మీ పని తీరు చిరస్థాయిగా నిలిచి పోవాలి

    మీ పని తీరు చిరస్థాయిగా నిలిచి పోవాలి

    స్ప‌ష్టం చేసిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నికైన వారంతా త‌మ ప‌నితీరుతో చిర‌స్థాయిగా నిలిచి పోయేలా ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించాల‌ని అన్నారు. వర్తమాన, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని స్ప‌ష్టం చేశారు. ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచాల‌న్నారు. మహిళలు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports