Author: VijayaBhaskar
-

కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్
విశాఖ బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలి విశాఖపట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాలయాన్ని మంత్రి లోకేష్ తో కలిసి సీఎం ప్రారంభించారు.ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందన్నారు. గతంలో హైదరాబాద్ లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేదన్నారు. కకానీ ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మారిందన్నారు .…
-

సీఎంనవుతా తడాఖా చూపిస్తా : కల్వకుంట్ల కవిత
2014 నుంచి జరిగిన అక్రమాల బండారం బయట పెడతా హైదరాబాద్ : నా టార్గెట్ సీఎం కావడం. ఇవాళ కాక పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావడం పక్కా అని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తాను ఏనాడూ తప్పు చేయలేదన్నారు. ఒకవేళ తప్పు చేసినట్లయితే బహిరంగంగానే క్షమాపణలు చెప్పేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు. తాను ముందు నుంచి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోశానని…
-

కాటేజీల నిర్మాణం కోసం సాయం చేయండి
టీటీడీ చైర్మన్ ను కోరిన శ్రీశైలం ఆలయ చైర్మన్ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (టీటీడీ) చైర్మన్ బీ.ఆర్.నాయుడును శ్రీశైలం దేవస్థానం బోర్డు చైర్మన్ పి.రమేష్ నాయుడు, బోర్డు సభ్యులు హైదరాబాద్ లోని టీటీడీ చైర్మన్ వ్యక్తిగత కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీశైలం దేవస్థానం అభివృద్ధికి టీటీడీ సహకారం అందించాలని టీటీడీ చైర్మన్ కు విజ్ఞప్తి చేశారు. శ్రీశైలంలో కాటేజీల నిర్మాణానికి కూడా సాయం అందించాలని కోరారు. ఈ విషయంపై…
-

తిరుమలలో ప్రయోగాత్మకంగా రీసైకిల్ మిషన్లు
ఏర్పాటుపై అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష తిరుమల : తిరుమల పుణ్య క్షేత్రంలో పర్యావరణానికి భంగం కలిగించకుండా చర్యలు చేపడుతోంది టీటీడీ. ఇందులో భాగంగా రీసైకిల్ మిషన్ల ఏర్పాటుపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ నెలలో ప్రయోగాత్మకంగా తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయం-5 లో ఏర్పాటు చేసిన రెక్లెయిమ్ డిపాజిట్ రీఫండ్ మిషన్లకు విశేష స్పందన వచ్చిందన్నారు. దీంతో తిరుమలలో ఈ…
-

హస్త కళల అభివృద్దిపై దృష్టి సారిస్తాం : సవిత
స్పష్టం చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రిఅమరావతి : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ హస్త కళలపై దృష్టి సారించిందన్నారు. ప్రధానంగా రాష్ట్రంలో హస్త కళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలితంగానే అవార్డులు వరించాయన్నారు. కళాకారుల సంక్షేమంతో పాటు హస్తకళా రంగాన్ని కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రోత్సహిస్తోందన్నారు. కళాకారులకు శిక్షణతో పాటు ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తోందని చెప్పారు ఎస్. సవిత.…
-

హస్త కళల ప్రోత్సాహానికి సర్కార్ ప్రాధాన్యత
ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హస్త కళల ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు ఏపీ హస్తకళా నైపుణ్యాభివృద్ది సంస్థ చైర్మన్ , పీఏసీ సభ్యులు హరి ప్రసాద్. హస్త కళలకు సంబంధించి తయారు చేసే ఉత్పత్తిదారులకు మేలు చేకూర్చేలా తాము చర్యలు తీసుకుంటామన్నారు. వని పెంటలో గురు శిష్య శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా ప్రసంగించారు. గురు–శిష్య శిక్షణ కార్యక్రమంలో మొత్తం 30…
-

ఏపీ సర్కార్ నిర్లక్ష్యంపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం
వైద్య, విద్్యా రంగాలను నిర్వీర్యం చేశారు న్యూఢిల్లీ : వైఎస్ఆర్సీపీకి చెందిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గ సభ్యుడు (ఎంపీ) మద్దెల గురుమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన ఏపీలో విద్య, వైద్య రంగాలను పూర్తిగా నిర్వీర్యం చేశారంటూ వాపోయారు. వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆనాడు కొత్తగా 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కానీ రాష్ట్రంలో కొత్తగా కూటమి సర్కార్ వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం వహించడం బాధాకరమన్నారు. కేంద్రం అనుమతి…
-

సచిన్ సూచనలు వరల్డ్ కప్ గెలిచేలా చేశాయి
టీమిండియా మహిళా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఢిల్లీ : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేత భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె పీటీఐతో మాట్లాడారు. ముఖ్యమైన సెమీ-ఫైనల్ ఆటకు ముందు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నుండి వచ్చిన పిలుపు తమకు సహాయపడిందని అన్నారు. మేము సెమీఫైనల్కు చేరుకున్నాము, నేను జట్టు సభ్యులతో మాట్లాడుతున్నాను, రేపు ఒక పెద్ద రోజు కాబట్టి సచిన్ సర్ మీతో…
-

సంజూ శాంసన్ పట్ల ఎందుకింత కక్ష..?
కీలక వ్యాఖ్యలు చేసిన హర్షా బోగ్లే హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత హర్ష భోగ్లే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను తుది జట్టులోకి తీసుకోక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఆయనతో పాటు మరో దిగ్గజ కామెంటేటర్ సునీల్ మనోహర్ గవాస్కర్ సైతం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ను ఏకి పారేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఎవరైనా…
-

నిర్మలా సీతారామన్ ను కలిసిన జనసేన ఎంపీ
మామిడి జెల్లీపై జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు ఢిల్లీ : జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల మర్యాద పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఈ సందర్బంగా మామిడి జెల్లీపై 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించడం ద్వారా కాకినాడ ప్రాంతంలోని గ్రామీణ కార్మికులకు గణనీయమైన ఉపశమనం కలిగించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా కాకినాడ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలలో, మామిడి జెల్లీ (మామిడి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











