Author: VijayaBhaskar

  • టీటీడీ శాలువాల కొనుగోళ్ల‌పై ఏసీబీ విచార‌ణ‌

    టీటీడీ శాలువాల కొనుగోళ్ల‌పై ఏసీబీ విచార‌ణ‌

    ఆదేశించిన‌ట్లు ప్ర‌క‌టించిన బీఆర్ నాయుడు తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. గ‌త జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హ‌యాంలో ఏర్పాటైన టీటీడీ పాల‌క మండ‌లి ప‌లు అక్రమాల‌కు పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడారు. తాజాగా టీటీడీ బోర్డు స‌భ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ శాలువాల కొనుగోళ్ల‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జ‌రిగాయ‌ని పాల‌క మండ‌లి స‌మావేశంలో తెలియ చేశార‌ని అన్నారు. ఈ మేర‌కు…

    Continue Reading

  • నాలాల్లో పూడిక తీస్తేనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

    నాలాల్లో పూడిక తీస్తేనే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం

    స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగనాథ్ హైద‌రాబాద్ : నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. అప్పుడే వాటి నిర్వహణలో అందరూ జాగ్రత్తలు పడతారన్నారు. బస్తీబాట అనే కార్యక్రమాన్ని చేప‌ట్టి నాలాల్లో పూడిక తీసే పనుల్లో స్థానికుల సహకారం అందేలా హైడ్రా చ‌ర్య‌లు తీసుకుంద‌న్నారు. టోలీచౌకి, గౌరిశంక‌ర్ న‌గ‌ర్ కాల‌నీ నాలాల్లో పూడిక తీసినప్పుడు వారం, ప‌ది రోజుల…

    Continue Reading

  • రాణిగంజ్ డిపోకు 65 ఎల‌క్ట్రిసిటీ బ‌స్సులు

    రాణిగంజ్ డిపోకు 65 ఎల‌క్ట్రిసిటీ బ‌స్సులు

    జెండా ఊపి ప్రారంభించిన పొన్నం ప్ర‌భాక‌ర్ హైద‌రాబాద్ : ఆర్టీసీలోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోకు కొత్త‌గా 65 విద్యుత్ బ‌స్సులు వ‌చ్చాయి. వీటిని రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఆధ్వ‌ర్యంలో కొనుగోలు చేశారు. ప్ర‌యాణీకుల‌కు మెరుగైన వ‌స‌తి సౌక‌ర్యాలు క‌ల్పించాల‌నే ఉద్దేశంతోనే వీటిని తీసుకు రావ‌డం జ‌రిగింద‌ని చెప్పారు రాష్ట్ర ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. బుధ‌వారం రాణిగంజ్ డిపోకు వ‌చ్చిన కొత్త బ‌స్సుల‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ డిపోకు మొత్తం 100…

    Continue Reading

  • స‌ర్కార్ బ‌డిలో చ‌దువుకున్నా సీఎంను అయ్యా

    స‌ర్కార్ బ‌డిలో చ‌దువుకున్నా సీఎంను అయ్యా

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్ర‌శంస‌లు కురిపించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు అడగలేదు, ఫామ్ హౌస్ అడగలేదన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారని గుర్తు చేశారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామ‌ని చెప్పారు. బుధ‌వారం ఓయులో జ‌రిగిన…

    Continue Reading

  • అధిష్టానం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

    అధిష్టానం తీసుకునే నిర్ణ‌యానికి క‌ట్టుబ‌డి ఉంటా

    స్ప‌ష్టం చేసిన క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య బెళ‌గావి : క‌ర్ణాట‌క రాష్ట్ర ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సీఎం పోస్టు వివాదం గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఎవ‌రైనా స‌రే పోస్టును ఆశించ‌డంలో త‌ప్పు లేద‌న్నారు. బుధ‌వారం బెళ‌గావిలో ఆయ‌న ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన స‌భ‌లో సీఎం పోస్టు కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నం చేస్తున్న ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్ తో క‌లిసి పాల్గొన్నారు. ఇదే స‌మ‌యంలో మీ సీటు పోతోంద‌ని…

    Continue Reading

  • ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం

    ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్ర‌బాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగ‌దారుల‌కు తీపి క‌బురు చెప్పారు. ఈ ఏడాది కూడా పెంచ‌బోమ‌ని పేర్కొన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. పీపీఎలను రద్దు చేసి గత ప్రభుత్వం రూ.9 వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో బహిరంగ మార్కెట్‌లో యూనిట్ విద్యుత్‌ను రూ.5.19 చొప్పున కొనుగోలు…

    Continue Reading

  • అడోబ్ సీఈవో శంత‌నుతో నారా లోకేష్ భేటీ

    అడోబ్ సీఈవో శంత‌నుతో నారా లోకేష్ భేటీ

    కీల‌క అంశాల‌పై చ‌ర్చించిన ఐటీ శాఖ మంత్రి అమెరికా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఈ సంద‌ర్బంగా శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్ర‌ముఖ దిగ్గ‌జ ఐటీ కంపెనీ గూగుల్ సంస్థ‌ను సంద‌ర్శించారు. ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి (సీఈఓ) సుంద‌ర్ పిచాయ్ ని మర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. విశాఖ వేదిక‌గా గూగుల్ చేప‌ట్టిన ఏఐ ప్రాజెక్టు గురించి విస్తృతంగా చ‌ర్చించారు. అనంత‌రం అడోబ్ సంస్థ సీఈఓ…

    Continue Reading

  • శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ

    శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ

    నూత‌న విధానానికి శ్రీ‌కారం చుట్టిన టీటీడీ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. భ‌క్తుల నుండి అభిప్రాయాల‌ను సేక‌రించే విధానానికి శ్రీ‌కారం చుట్టారు. తిరుమల, తిరుపతిలోని వివిధ ప్రాంతాల్లో టీటీడీ భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై శ్రీవారి సేవకుల సహకారంతో ప్రత్యక్షంగా అభిప్రాయ సేకరణ చేయడం జరుగుతోంది. ఈ విధానంలో సేవకులు ప్రశ్నావళితో కూడిన పత్రాలను అందిస్తారు. ఇందులో భక్తులు వివరాలు నమోదు చేసి తమ అభిప్రాయాలను తెలియ జేయవచ్చు. భక్తుల…

    Continue Reading

  • తెలంగాణ విజ‌న్ క్యూర్..ప్యూర్..రేర్ : సీఎం

    తెలంగాణ విజ‌న్ క్యూర్..ప్యూర్..రేర్ : సీఎం

    డాక్యుమెంట్ 2047 తెలంగాణ బ‌తుకు చిత్రం హైద‌రాబాద్ : తెలంగాణ గ్లోబ‌ల్ విజ‌న్ 2047 డాక్యుమెంట్ నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జానీకాన్ని మార్చే బ‌తుకు చిత్రంగా అభివ‌ర్ణించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగా క్యూర్, ప్యూర్, రేర్ గా విభ‌జించి ముందుకు సాగేలా పాల‌సీని తయారు చేయ‌డం జ‌రిగింద‌న్నారు రేవంత్ రెడ్డి. భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ వేదిక‌గా దీనిని ఆవిష్క‌రించారు సీఎం. CURE (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్…

    Continue Reading

  • తెలంగాణ విజ‌న్ 2047 రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంకితం

    తెలంగాణ విజ‌న్ 2047 రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు అంకితం

    ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి హైద‌రాబాద్ : అతిరథ మహారథుల మధ్య ఫ్యూచర్ సిటీ వేదిక నుండి “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు అంకితం ఇచ్చారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు సీఎం. ఇది కేవలం ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించే పత్రం కాద‌ని, తెలంగాణ ప్రజల తల రాతలు మార్చే పత్రమ‌ని పేర్కొన్నారు. ఇది కేవలం జీడీపీ లెక్కలు చెప్పే పత్రం కాద‌ని, పేద, మధ్య…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports