Author: VijayaBhaskar

  • రేప‌టి నుంచి తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ సమ్మిట్

    రేప‌టి నుంచి తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ సమ్మిట్

    ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసిన ప్ర‌భుత్వం హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌ర్కార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న తెలంగాణ గ్లోబ‌ల్ రైజింగ్ స‌మ్మిట్ 2025 సోమ‌వారం నుంచి ప్రారంభం కానుంది. ఈ స‌మ్మిట్ కు దేశ‌, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌ముఖులు, కంపెనీల చైర్మ‌న్లు, క‌న్స‌ల్టెంట్స్ హాజ‌ర‌వుతారు. ఈ స‌మ్మిట్ ను గ‌వ‌ర్న‌ర్ జిష్ణు దేవ్ వ‌ర్మ ప్రారంభిస్తారు. రెండో సెష‌న్ లో సీఎం రేవంత్ రెడ్డ ప్ర‌సంగిస్తారు. సెష‌న్ల త‌ర్వాత సంగీత కార్య‌క్ర‌మాలు ఉంటాయి. మ్యూజిక్…

    Continue Reading

  • Untitled post 3190

    దీక్షా దివ‌స్ ను దిగ్విజ‌యం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణుల‌కు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైద‌రాబ‌ద్ : ఉద్య‌మ నాయ‌కుడు కేసీఆర్ దీక్ష చేప‌ట్టి విర‌మించిన రోజు డిసెంబ‌ర్ 9వ తేదీ. దీనిని ప్ర‌తి ఏటా దీక్షా దివ‌స్ ను నిర్వ‌హిస్తూ వ‌స్తోంది బీఆర్ఎస్. ఈ సంద‌ర్బంగా ఈసారి కూడా దీక్షా దివ‌స్ ను ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని పిలుపునిచ్చారు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైద‌రాబాద్ లోని పార్టీ కార్యాల‌యంలో టెలికాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా ఆనాడు…

    Continue Reading

  • జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

    జ‌నం మెచ్చిన నేత గుమ్మ‌డి న‌ర్స‌య్య‌

    తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌విత‌ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్క‌డా ఇసుమంత గ‌ర్వం అన్న‌ది లేని నాయ‌కుడు గుమ్మ‌డి న‌ర్స‌య్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆదివాసి ఆత్మగౌరవ ప్రతీక అని పేర్కొన్నారు. మనందరికీ ఆదర్శప్రాయుడు, ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి కూడా సాధారణ జీవితం గడిపిన, గడుపుతున్న ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు క‌విత‌. త‌న జీవితం ఆధారంగా రూపొందిస్తున్న…

    Continue Reading

  • సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుంద‌ర్ పూజ‌లు

    సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుంద‌ర్ పూజ‌లు

    ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికిన ఆల‌య క‌మిటీ స‌భ్యులు విశాఖ‌ప‌ట్నం జిల్లా : ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్ట‌న్ సుంద‌ర్ లు ఆదివారం సంద‌డి చేశారు. ఈ ఇద్ద‌రు క్రికెట‌ర్లు విశాఖ వాసుల‌తో పాటు ఫ్యాన్స్ ను విస్తు పోయేలా చేశారు. అత్యంత ప్ర‌సిద్ద‌మైన పుణ్య క్షేత్రంగా పేరు పొందింది వివాఖ ప‌ట్నం జిల్లాలోని సింహాచంలో కొలువుతీరిన శ్రీ ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ఆల‌యం. ఇక్క‌డ ద‌ర్శించుకుని పూజ‌లు చేస్తే కోరిన కోర్కెలు త‌ప్ప‌కుండా తీరుతాయ‌ని…

    Continue Reading

  • గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం ఆద‌ర్శ‌ప్రాయం

    మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి కామెంట్స్ భ‌ద్రాద్రి కొత్త గూడెం జిల్లా : క‌మ్యూనిస్టు పార్టీకి చెందిన అరుదైన నాయ‌కుడు , మాజీ ఎమ్మెల్యే గుమ్మ‌డి న‌ర్స‌య్య జీవితం గురించి ఎంత చెప్పినా త‌క్కువేన‌ని అన్నారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర ఆధారంగా, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా షూటింగ్ ప్రారంభోత్సవంలో…

    Continue Reading

  • మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

    మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ ఏర్పాట్ల‌పై ప‌రిశీల‌న‌

    ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, శ్రీ‌ధ‌ర్ బాబు హైద‌రాబాద్ : ప్ర‌పంచంలోనే అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఫుట్ బాల్ క్రీడా దిగ్గ‌జం లియోనెల్ మెస్సీ తెలంగాణ‌లో కాలు మోప‌నున్నాడు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సీఎం రేవంత్ రెడ్డి టీంతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌తాడు. ఇందుకు సంబంధించి ప్ర‌భుత్వ‌మే ఏర్పాట్లు చేస్తోంది . ఈ కీల‌క మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. ఆదివారం ఐటీ శాఖ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో క‌లిసి డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్రమార్క…

    Continue Reading

  • శాంతి భ‌ద్ర‌త‌ను కాపాడాల్సింది దీదీ స‌ర్కారే

    శాంతి భ‌ద్ర‌త‌ను కాపాడాల్సింది దీదీ స‌ర్కారే

    సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ ఢిల్లీ : ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ ఆనంద్ బోస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను కేవ‌లం సంర‌క్ష‌కుడిని మాత్ర‌మేనని, అయితే శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. ఆదివారం గ‌వ‌ర్న‌ర్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని బెల్దంగాలో సస్పెండ్ చేయబడిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేసిన బాబ్రీ మసీదు శంకుస్థాపనపై గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. శాంతి భద్రతలను కాపాడాలని…

    Continue Reading

  • ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

    ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ముఖ్యం

    స్ప‌ష్టం చేసిన వెంక‌య్య నాయుడు హైద‌రాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్ప‌ష్టం చేశారు దేశ మాజీ రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వర‌పు వెంక‌య్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్ ఫ్రీ తెలంగాణ నినాదంతో ప్రజల్లో మధుమేహం దుష్ఫలితాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వాకథాన్ ని ప్రారంభించారు . “డాక్టర్ వూండ్” అనువర్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంద‌న్నారు మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి. కార్యక్రమాన్ని ఏర్పాటు…

    Continue Reading

  • యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

    యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం

    ప్ర‌క‌టించిన ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి న‌ల్ల‌గొండ జిల్లా : ఆరు నూరైనా స‌రే యుద్ద ప్రాతిప‌దిక‌న ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామ‌ని ప్ర‌క‌టించారు ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గ‌తంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ స‌ర్కార్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా రాష్ట్రంలో ఎక్క‌డిక‌క్క‌డ ప్రాజెక్టులు ఆగి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పూర్తి చేసేంత దాకా తాము ఊరుకునేది లేద‌న్నారు. అసెంబ్లీ, శాస‌న మండ‌లి ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓట‌మి పాలైంద‌న్నారు. శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ…

    Continue Reading

  • ఈశ్వ‌రాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించ‌ని సీఎం

    ఈశ్వ‌రాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించ‌ని సీఎం

    నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్ హైద‌రాబాద్ : సాయి ఈశ్వ‌రాచారి బీసీల రిజ‌ర్వేష‌న్ల కోసం బ‌లిదానం చేసుకున్నా క‌నీసం కాంగ్రెస్ స‌ర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేద‌ని, సంతాపం కూడా తెలియ చేయ‌క పోవ‌డం దారుణ‌మ‌న్నారు బీసీ జేఏసీ కో చైర్మ‌న్ జాజుల శ్రీ‌నివాస్ గౌడ్. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. బీసీల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా చూసే పార్టీల‌కు వారు ఏమై పోయినా ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు.…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports