Author: VijayaBhaskar
-

అబ్దుల్ కలాం జీవితం స్పూర్తి దాయకం
అక్టోబర్ 15న మాజీ రాష్ట్రపతి జయంతి హైదరాబాద్ : భారత దేశం గర్వించదగిన మహోన్నత మానవుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అక్టోబర్ 15న ఆయన జయంతి. ఇదే రోజు 1931లో పుట్టారు. జూలై 27, 2015లో కాలం చేశారు. ఆయన ఈ లోకాన్ని వీడి 10 ఏళ్లవుతోంది. అయినా కలాం జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అత్యంత నిరుపేదమైన కుటుంబంలో పుట్టిన తను ఇంటింటికీ తిరుగుతూ దినపత్రికలు అమ్మాడు. కష్టపడి చదువుకున్నాడు. దేశం గర్వించేలా శాస్త్రవేత్తగా…
-

నకిలీ ఓట్ల నిర్వాకం బీఆర్ఎస్ ఆగ్రహం
విచారణ జరిపించాలని మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న నకిలీ ఓట్ల వ్యవహారంపై సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మైనర్ బాల బాలికలకు కూడా ఓటర్ ఐడీలను కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పంచారని ఆరోపించారు. అసలు ఓటర్ జాబితా పంపిణీకి సంబంధించిన అంశంలో రాష్ట్ర…
-

మాగంటి సునీతకు బి ఫామ్ ఇచ్చిన కేసీఆర్
రూ. 40 లక్షల చెక్కు కూడా ఇచ్చిన బాస్ హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న మాగంటి సునీతా గోపీనాథ్ కు బి – ఫామ్ అందజేశారు. దీంతో పాటు ఎన్నికల ఖర్చు కోసం బీఆర్ఎస్ తరపున రూ. 40 లక్షల చెక్కును కూడా స్వయంగా ఇచ్చారు. ఈ సందర్బంగా ఆమెను దీవించారు. తనకు బి ఫామ్ ఇస్తున్న…
-

గ్రూప్ -1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలి : కవిత
కాంగ్రెస్ సర్కార్ పై ఎమ్మెల్సీ సీరియస్ కామెంట్స్ హైదరాబాద్ : గ్రూప్ -1 పరీక్షల నిర్వహణలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, తిరిగి నిర్వహించాలని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం హైదరాబాద్ లోని నాంపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద గ్రూప్ -1 పరీక్ష బాధితులను కలిసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారికి మద్దతుగా రోడ్డుపై బైఠాయించారు. పోలీసులతో వాగ్వావాదానికి దిగారు.…
-

విశాఖను ఐటీ హబ్ గా మారుస్తాం : సీఎం
ఏపీ ప్రభుత్వంతో గూగుల్ కంపెనీ ఒప్పందం ఢిల్లీ : విశాఖను ఐటీ హబ్ గా మారుస్తామని ప్రకటించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో గూగుల్ కంపెనీతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమానికి గూగుల్ ప్రతినిధులతో పాటు కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, పెమ్మసాని చంద్రశేఖర్ , నిర్మలా సీతారామన్ తో పాటు మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా సీఎం మాట్లాడారు. గతంలో హైదరాబాద్లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశామని, ప్రస్తుతం విశాఖను…
-

శ్రీశైలం మాస్టర్ ప్లాన్ పై డిప్యూటీ సీఎం సమీక్ష
ఇతర ఆలయాలకు మార్గదర్శకంగా ఉండాలి అమరావతి : శ్రీశైలం అభివృద్దికి సంబంధించి మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని స్పష్టం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మాస్టర్ ప్లాన్ పై మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ తో పాటు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి, ఇరు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
-

శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. ఇందుకోసం నవంబరు 16వ తేదీన అంకురార్పణ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 11వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపడతారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం 8 నుండి 10 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. ఇక…
-

పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు సర్కార్ కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం జిల్లా : ఏపీ సర్కార్ పేదలకు వైద్యాన్ని దూరం చేసేందుకు కుట్ర పన్నుతోందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.ప్రజారోగ్యం, సమస్యల పరిష్కారం పట్ల వైయస్ జగన్ కి ఉన్న చిత్తశుద్దిని దేశం మొత్తం చూసిందన్నారు ఆనాడు. ఆయన స్పందించిన తీరుకు ప్రపంచ నలుమూలల నుంచి ప్రశంసలు అందుకున్నారని పేర్కొన్నారు. కరోనా భయాన్ని అడ్డం పెట్టుకుని ప్రైవేటు ఆస్పత్రులు…
-

అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
29న అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం రాత్రి 8 నుండి 9 గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణ మండపానికి వేంచేపు చేసి స్నపన తిరుమంజనం…
-

ప్రధాని మోదీ పర్యటనకు 1800 మందితో బందోబస్తు
లైజనింగ్ ఆఫీసర్స్ తో సమీక్ష సమావేశం నిర్వహణ నంద్యాల జిల్లా : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనెల 16న నంద్యాల జిల్లా శ్రీశైలంలో పర్యటించనున్నారు. ఈ సందర్బంగా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్. కట్టుదిట్టమైన సెక్యూరిటీ ఏర్పాటు చేశామన్నారు. 1800 మందికి పైగా పోలీస్ అధికారులతో పాటు సిబ్బంది విధుల్లో పాలు పంచుకుంటారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











