Author: VijayaBhaskar

  • శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్

    శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్సీపై గంభీర్ కామెంట్స్

    త‌న ప‌ర్ ఫార్మెన్స్ బాగుంద‌ని ఎంపిక చేశాం ముంబై : టీమిండియా టి20 జ‌ట్టు స్కిప్ప‌ర్ గా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ కు ద‌క్కింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ చైర్మ‌న్ అజిత్ అగార్క‌ర్, హెడ్ కోచ్ గంభీర్ జ‌ట్టును ప్ర‌క‌టించారు. అంతే కాకుండా సంజు శాంస‌న్ ను కాద‌ని తిల‌క్ వ‌ర్మ‌కు ఎందుకు వైస్ కెప్టెన్సీ ఇచ్చార‌న్న దానికి కూడా చాలా నిర్ల‌క్ష్యంగా స‌మాధానం ఇచ్చాడు కోచ్ గంభీర్. ఇండియా జ‌ట్టుకు…

    Continue Reading

  • జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి

    జాతీయ పెన్షన్ పథకం అమలు చేయాలి

    రాష్ట్ర బిజేపి అధ్యక్షుడికి జ‌ర్న‌లిస్టుల విన‌తి హైదరాబాద్ : రాష్ట్రాల, కేంద్ర పాలిత జర్నలిస్టులకు జాతీయ స్థాయిలో పెన్షన్ పథకం అమలుచేయాలని సీనియర్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆనందం మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాలు మాత్రమే జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నారని తెలిపారు. జాతీయ స్థాయిలో ఈవిధానం అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టేందుకు మీ…

    Continue Reading

  • రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ

    రాజ్యసభ సభ్యులను ఖరారు చేసిన టీడీపీ

    ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు నాయుడు అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ త‌ర‌పున రాజ్య‌స‌భ‌కు ముగ్గురు స‌భ్యుల‌ను ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించారు. ఎంపికైన వారిలో సానా స‌తీష్ , చింత‌కాయ‌ల విజ‌య్ , భాష్యం రామ‌కృష్ణ ఉన్నారు. కూటమికి సంబంధించి అవకాశమున్న మొత్తం నాలుగు సీట్లలో ఒకటి జనసేనకు మూడు టీడీపీ కి కేటాయించారు. మ‌రో వైపు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ల బిల్లు…

    Continue Reading

  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను వెంటాడుతున్న వ‌డ‌గాల్పులు

    ఆంధ్ర‌ప్ర‌దేశ్ ను వెంటాడుతున్న వ‌డ‌గాల్పులు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌ అమ‌రావ‌తి : ఏపీని వ‌డ‌గాల్పులు వెంటాడుతున్నాయి. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో సాధారణ వర్షపాతం కురిసే అవకాశం ఉందన్నారు ఏపీ విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. ఇక రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షాలు, కొన్నిచోట్ల ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. ఆదివారం పల్నాడు, మార్కాపురం,…

    Continue Reading

  • త్రీ-టైర్ హెల్త్‌కేర్ సిస్టమ్ మ‌రింత మెరుగు ప‌డాలి

    త్రీ-టైర్ హెల్త్‌కేర్ సిస్టమ్ మ‌రింత మెరుగు ప‌డాలి

    కీల‌క సూచ‌న‌లు చేసిన గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ న‌జీర్ అమ‌రావ‌తి : ఏపీ గ‌వ‌ర్న‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆవేద‌న చెందారు. శారీరక శ్రమ లేక పోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రాసెస్డ్ ఫుడ్ , చక్కెర పానీయాల వినియోగం, మానసిక ఒత్తిడి ఇందుకు ముఖ్య కారణాలు అని పేర్కొన్నారు. ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలలో 55 ఏళ్లు పైబడిన వారిలో కనిపించే ఈ…

    Continue Reading

  • మోదీ ప్ర‌భుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్

    మోదీ ప్ర‌భుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్

    కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రిజైన్ చేయాలిన్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క ప‌రీక్ష‌లుగా భావించే , ల‌క్ష‌లాది మంది భ‌విష్య‌త్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ ప‌రీక్ష‌లు లీక్ ల కార‌ణంగా ర‌ద్ద‌య్యాయి. దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మైంది. అధికారంలో ఉన్న బార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన కొంద‌రు ఈ లీకుల‌లో కీల‌క పాత్ర పోషించిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ వ‌చ్చారు విద్యార్థులు, బాధితులు, ప్ర‌జాస్వామిక…

    Continue Reading

  • ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి

    ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి

    నిప్పులు చెరిగిన బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ న్యూఢిల్లీ : న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ (సీజేపీ). నీట్ , సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం లో విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు. శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే సార‌థ్యంలో వేలాది మంది గుమి గూడారు. తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వీరి ఆందోళ‌న‌కు ప‌లు పార్టీల‌తో పాటు భావ సారూప్య‌త క‌లిగిన వ్య‌క్తులు,…

    Continue Reading

  • బొద్దింక‌ల జ‌నతా పార్టీ నిర‌స‌న కేంద్రంపై ఆందోళ‌న

    బొద్దింక‌ల జ‌నతా పార్టీ నిర‌స‌న కేంద్రంపై ఆందోళ‌న

    సీజేపీ అధ్య‌క్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సార‌థ్యంలోని బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ (సీజేపీ) శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టింది. దేశం న‌లుమూల‌ల నుంచి ప్ర‌జాస్వామిక వాదులు, స్వ‌చ్చంద సేవ‌కులు, పౌర స‌మాజం, పౌర హ‌క్కుల నేత‌లు, కార్య‌క‌ర్త‌లు, వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు, మేధావులు, జ‌ర్న‌లిస్టులు, క‌వులు, క‌ళాకారులు, ర‌చ‌యిత‌లు, గాయ‌నీ గాయ‌కులు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మానికి…

    Continue Reading

  • కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కులుగా త‌యారు చేస్తాం

    కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కులుగా త‌యారు చేస్తాం

    గొడ్డ‌లి పార్టీ ఆరోప‌ణ‌లు త‌ప్ప‌ని నిరూపించాం గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డే వారిని గుర్తు పెట్టుకుంటామ‌ని, కార్య‌క‌ర్త‌ల‌ను నాయ‌కులుగా త‌యారు చేస్తామ‌న్నారు. శ‌నివారం పార్టీ కేంద్ర కార్యాల‌యంలో జ‌రిగిన కాఫీ క‌బుర్లు కార్య‌క్రమంలో ఆయన పాల్గొని ప్ర‌సంగించారు. మంగళగిరిలో పార్టీ గెలిచి చాలా కాలమైంది. 2019 ఎన్నికల్లో లోకేష్ పోటీ చేసినా ఓడిపోయారు.. ఆ తర్వాత పట్టుపట్టి పని చేశారు.…

    Continue Reading

  • త‌న కుమారుడి పేరుతో ఘాట్ వ‌ద్దు

    త‌న కుమారుడి పేరుతో ఘాట్ వ‌ద్దు

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన నారా లోకేష్ విజ‌య‌వాడ : ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ త‌న‌యుడు నారా దేవాన్ష్ పేరుతో గోదావ‌రి పుష్క‌రాల‌ను పుర‌స్క‌రించుకుని ఓ ఘాట్ కు త‌న పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌డంపై. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిర‌స‌న‌కు, చ‌ర్చ‌కు దారి తీసింది. దీంతో తీవ్ర చ‌ర్చ‌కు దారి తీయ‌డంతో స్పందించారు నారా లోకేష్‌. ఏపీలో ‘దేవాన్ష్ ఘాట్’ వివాదం చెల‌రేగ‌డం బాధాక‌ర‌మ‌న్నారు. పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్న‌ట్లు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports