Author: VijayaBhaskar
సంజు శాంసన్ రియల్ టార్చ్ బేరర్
సెంచరీతో కదం తొక్కిన కేరళ స్టార్ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డ్ సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు…
టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
నేను ఆయనకే ఓటు వేశానని ప్రకటన తమిళనాడు : ప్రముఖ నటుడు విటివి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సందర్బంగా…
తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
ఈసారి కూడా ఇండియా కూటమిదే విజయం తమిళనాడు : ఈసారి కూడా తమిళనాడులో డీఎంకే ఇండియా కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. తన…
టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
సింగపూర్ లో కొనసాగుతున్న అధికారిక పర్యటన సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్నారు . ఈ పర్యటనలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి,…
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే జూన్ 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఎడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల శాఖ పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.…
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం సీరియస్ అమరావతి : రాష్ట్రంలో కూటమి నేతల మధ్య ప్రోటోకాల్, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేతలు సర్ది చెప్పేందుకు…
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
సమ్మె విరమించక పోతే చర్యలు తప్పవు హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయన కీలక ప్రకటన చేశారు. సమ్మె…
శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
అంగరంగ వైభవోపేతంగా స్వామి వారి అభిషేకం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా నిర్వహించారు. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని…
శ్రీ రామానుజాచార్యుల గ్రంథ సంపద గొప్పది
కీలక వ్యాఖ్యలు చేసిన డా. చక్రవర్తి రంగనాథన్ తిరుపతి : శ్రీ రామానుజాచార్యుల గ్రంథాలు ఆధ్యాత్మికత, తాత్వికతతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయని డా. చక్రవర్తి రంగనాథన్ కొనియాడారు. తిరుమల…
కోట్ల కుంభకోణంలో మంగ్లీ పాత్ర తేల్చండి
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ డిమాడ్ హైదరాబాద్ : రూ. 200 కోట్లకు పైగా కొనసాగుతున్న డబ్బులు వసూలు చేసిన స్కాంకు సంబంధించి రోజుకో అప్ డేట్ వస్తోంది. సంచలన…
ప్రకాష్ రాజుపై బీజేపీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఫైర్
ఆయనను చంపితే నేనే బాధ్యత తీసుకుంటానని ప్రకటన రంగారెడ్డి జిల్లా : కొంతమంది హిందూ వ్యతిరేకులు సనాతన హిందూ ధర్మం పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని వారిని ఊరికించి కొడతామని…
ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం సబబే
మరాఠా మంత్రి గిరీష్ మహాజన్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు మంత్రి మరాఠాకు చెందిన గిరీష్ మహాజన్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధవారం స్పందించారు.…
రేపే తమిళనాడులో ఎన్నికల పోలింగ్
ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల కమిషన్ చెన్నై | తమిళనాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ.…
ఘనంగా శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
ఏప్రిల్ 27వ తేదీన రథోత్సవం నిర్వహణ తిరుపతి : నారాయణవనం శ్రీ మరగదవల్లీ సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా…
పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం సమీక్ష
కీలక సూచనలు చేసిన చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధవారం సచివాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.…
జగన్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం
పులివెందుల లోని ఆయన నివాసంలో కడప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లాలోని పులివెందుల తన నివాసంలో,కోదండ…
పవన్ కళ్యాణ్ కోసం మంత్రి దుర్గేష్ పూజలు
ఆయన ఆరోగ్య పరంగా త్వరగా కోలుకోవాలి అమరావతి : ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదల ఈ మధ్యన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. నీరసంగా అనిపించడంతో ఆస్పత్రికి…
కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు
సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పశ్చిమాషియాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో…
సమ్మె విరమించండి విధులకు హాజరుకండి
పిలుపునిచ్చిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై. నాగిరెడ్డి తెలిపారు.…