Author: VijayaBhaskar
త్రీ-టైర్ హెల్త్కేర్ సిస్టమ్ మరింత మెరుగు పడాలి
కీలక సూచనలు చేసిన గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతి : ఏపీ గవర్నర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో అంటువ్యాధులు కాని వ్యాధులు, జీవనశైలి వ్యాధులు మరణాలకు ప్రధాన కారణాలుగా…
మోదీ ప్రభుత్వంపై సోనం వాంగు చుక్ ఫైర్
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలిన్యూఢిల్లీ : దేశంలో అత్యంత ప్రతిష్టాత్మక పరీక్షలుగా భావించే , లక్షలాది మంది భవిష్యత్తును నిర్దేశించే నీట్ -యుజి 2026, సీబీఎస్ఈ పరీక్షలు…
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
నిప్పులు చెరిగిన బొద్దింకల జనతా పార్టీ న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ). నీట్ , సీబీఎస్ఈ…
బొద్దింకల జనతా పార్టీ నిరసన కేంద్రంపై ఆందోళన
సీజేపీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే షాకింగ్ కామెంట్స్ న్యూఢిల్లీ : అభిజిత్ దిప్కే సారథ్యంలోని బొద్దింకల జనతా పార్టీ (సీజేపీ) శనివారం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున…
కార్యకర్తలను నాయకులుగా తయారు చేస్తాం
గొడ్డలి పార్టీ ఆరోపణలు తప్పని నిరూపించాం గుంటూరు జిల్లా : ఏపీ సీఎం , టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని…
తన కుమారుడి పేరుతో ఘాట్ వద్దు
కీలక ప్రకటన చేసిన నారా లోకేష్ విజయవాడ : ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ పేరుతో గోదావరి…
పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్)…
రజనీకాంత్ తో కలిసి అన్నామలై కొత్త పార్టీ..?
తమిళనాడులో సంచలనంగా మారిన వైనం చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ద్రవిడ పార్టీలతో పాటు ఇంకొన్ని పార్టీలు కొత్తగా రానున్నాయి. ఇప్పటికే అగ్ర నటుడు…
పనితీరు ఆధారంగా గ్రేడింగ్ : ఎస్. సవిత
గురుకుల నిర్వహణపై మంత్రి కీలక సమీక్ష అమరావతి : హాస్టళ్లు, గురుకులాల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నట్లు మంత్రి సవిత ప్రకటించారు. బోధన, నిర్వహణ, మెనూ అమలు, పరిసరాల పరిశుభ్రత…
ఎస్వీ ప్రాచ్య కళాశాలలో ప్రవేశాల సందడి
కోర్సుల్లో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించ బడుతున్న శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ…
స్టూడెంట్స్ కు తమిళనాడు సర్కార్ ఖుష్ కబర్
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ ఉచిత బస్ పాస్ చెన్నై : తమిళనాడులో కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇక నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరికీ…
విశాఖలో సైకిల్ తొక్కిన సీఎం చంద్రబాబు నాయుడు
ఏయూ గ్రౌండ్స్ నుంచి నోవాటెల్ వరకు సైకిల్ యాత్ర విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఏది చేసినా అది ఓ సంచలనమే. శుక్రవారం ప్రపంచ పర్యావరణ…
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత
స్పష్టం చేసిన విశాఖ రేంజ్ ఐజీ గోపినాథ్ శెట్టి విశాఖపట్నం : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయ ఆవరణలో పర్యావరణ పరిరక్షణ, మొక్కలు నాటే…
జీతాలు అందక అంగన్వాడీ టీచర్ల ఇక్కట్లు
ప్రతి నెలా ఒకటో తేదీన ఇస్తామన్న సర్కార్ హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలం అయ్యిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతి నెలా ఒకటో తేదీన…
రామలింగారెడ్డి రాజీనామా ఒప్పిస్తానన్న డీకేఎస్
నేను అతనితో మాట్లాడి అంతా సరి చేస్తా బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో పాలిటిక్స్ మరింత వేడెక్కాయి. కేబినెట్ లో కలకలం మొదలైంది. పార్టీ హైకమాండ్ సూచలన మేరకు అట్టహాసంగా…
కొత్త పార్టీ ఏర్పాట్లు చేస్తానన్న అన్నామలై
తన రాజీనామాను ఆమోదించిన బీజేపీ చెన్నై : బీజేపీ మాజీ అధ్యక్షుడు కుప్పుస్వామి అన్నామలై రాజీనామాను పార్టీ హైకమాండ్ ఆమోదించింది. ఈ మేరకు శుక్రవారం కీలక ప్రకటన చేసింది. పార్టీ…
ఢిల్లీ ఎయిర్ పోర్టుకు ఎవరూ రావద్దు
కాక్రోచ్ జనతా పార్టీ చీఫ్ అభిజీత్ దిప్కే అమెరికా : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బొద్దింకల జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే అమెరికా నుంచి నేరుగా దేశ…
భారత్ లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టండి
ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్…
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం చీకట్లోకి
నిప్పులు చెరిగిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలో చట్టవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయ్యాయని అచ్చెన్నాయుడు విమర్శించారు. అధికార మదంతో…
కర్ణాటకలో పార్టీ బలోపేతంపై ఫోకస్
నూతన అధ్యక్షుడు హరి ప్రసాద్ కామెంట్స్ బెంగళూరు : ఏఐసీసీ హైకమాండ్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా ఉన్న సీఎంగా…