‘వి ది లీడర్స్’ సంస్థను రాజకీయ పార్టీగా మారుస్తాం
చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో మరో కొత్త పార్టీ రాబోతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో కొత్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు ముహూర్తం ఖరారు చేశారు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కె. అన్నామలై.…
తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు : టీటీడీ
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు జూలై 17న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం జరగనుందని తెలిపారు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర. దీంతో పాటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్…
రూ. 500 కోట్లతో గురుకులాలకు శాశ్వత భవనాలు
అమరావతి : రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందజేస్తున్నామన్నారు. గురుకుల పాఠశాలలను స్థాపించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. సీఎం చంద్రబాబు…
రేవంత్ రెడ్డీ జర నోరు జాగ్రత్త : హరీశ్ రావు
హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి తాజాగా చేసిన కామెంట్స్ పై. ఆయన తన స్థాయిని మరిచి పోయి మాట్లాడుతున్నాడని, ఇది తగదని హితవు పలికారు. ఆదివారం తెలంగాణ భవన్…
క్వీన్’ చిత్రంలో సీఎం పాత్రలో రమ్యకృష్ణ
హైదరాబాద్ : దర్శకుడు రతన్ రిషి కీలక ప్రకటన చేశారు. తాను వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న కల్పిత రాజకీయ డ్రామా క్వీన్ మూవీలో అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పాత్రను రమ్యకృష్ణ పోషించనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని ఆదివారం ప్రకటించారు…
వైభవ్ సూర్యవంశీ ఎంపిక కరెక్టు కాదు
హైదరాబాద్ : ప్రముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ హర్ష భోగ్లే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖరి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్రధాన ఆటగాళ్లు ఆశించిన…
పిల్లలకు సంస్కారం నేర్పించాలి : వంగలపూడి అనిత
విజయవాడ : హోంమంత్రిగా తన భద్రత కోసం తుపాకులు ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చే అసలైన శక్తి కలానిదేనని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. “కత్తి కన్నా కలం గొప్పది… గన్ కన్నా పుస్తకం గొప్పది. తుపాకి భయాన్ని సృష్టిస్తుంది… పుస్తకం…
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు
అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను…
ఈశ్వరమ్మ యాదవ్ పై శివ చరణ్ రెడ్డి బూతు పురాణం
యాదాద్రి నల్లగొండ జిల్లా : తెలంగాణ ప్రభుత్వం తాజాగా యాదగిరిగుట్ట ఆలయానికి సంబంధించి పాలక మండలిని ఖరారు చేసింది. ఇప్పటికే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది సర్కార్. తనకు తెలియకుండానే కమిటీని ఎంపిక చేశారంటూ నియోజకవర్గం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం…
నిర్మాణం, నిర్వహణ లోపం వల్లే కాళేశ్వరం డ్యామేజ్
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి. ఆయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సందర్భాలలో ఏ రాష్ట్రమైనా NDSA ఆదేశాలు, సూచనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. 2023లో మేడిగడ్డ ఘటన జరిగినప్పుడు, ఎన్డీఎస్ఏ వెంటనే…
















