గాన కోకిల ఎస్. జానకి మృతి బాధాకరం : జగన్
అమరావతి : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని ఎస్. జానకి మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి,…
సోషల్ మీడియా వ్యసనంగా మారితే ప్రమాదం : సీఎం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదే వ్యసనంగా మారితే ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలలోనే యువత ఎక్కువగా గడుపుతున్నారని…
వియత్నాం బాధిత కటుంబానికి అండగా ఉంటాం
అమరావతి : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమం, చేనత శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసందర్బంగా వియత్నాంలో చోటు చేసుకున్న ఘటనపై ఆరా తీశారు. ఈ మేరకు జరిగిన సంఘటన గురించి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.…
సీఎంకు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేయాలి
హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డి పై భగ్గుమన్నారు. శనివారం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో జరిగిన రైతు ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు కేటీఆర్…
జమ్మూలో దిల్జిత్ దోసాంజ్ ‘సట్లూజ్’ ప్రదర్శన
జమ్మూ కాశ్మీర్ : తీవ్ర వివాదానికి దారి తీసిన చిత్రం సట్లూజ్. ఇందులో పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ కీ రోల్ పోషించాడు. ఇదిలా ఉండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు విడుదలైన 48 గంటల్లోనే OTT…
రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్న దీపికా పదుకొనే
ముంబై : బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటి దీపికా పదుకొనే సంచలనంగా మారారు. తను రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం తను హాట్ టాపిక్ గా మారడానికి గర్భధారణ అంశం. దీనికి సంబంధించినఒక ఆసక్తికరమైన, నవ్వు తెప్పించే…
కాసుల వర్షం కురిపిస్తున్న అఖిల్, బోర్సే ‘లెనిన్’
హైదరాబాద్ : మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన తాజా చిత్రం లెనిన్. ఇది జూలై 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పాజివిట్ టాక్ వచ్చింది. ఇందులో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని తో పాటు…
స్టీల్ ప్లాంట్ పేరుతో గనులు దోచుకున్నారు
అమరావతి : సొసైల్ మీడియాలో తప్పుడు పోస్టులు, వ్యక్తిత హనన పోస్టుల కట్టడికి టాస్క్ఫోర్స్ ఏర్పాటుపై ఇంకా వర్క్వుట్ చేస్తున్నామని వివరించారు సీఎం చంద్రబాబు నాయుడు. సోషల్ మీడియాను సమాజానికి పనికొచ్చే విధంగా కాకుండా వ్యక్తిత్వ హననాలకు ఉపయోగించడంతో పాటు, మహిళలను…
వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఎంఎస్ ధోనీ ఆడటం కష్టమే
చెన్నై : భారత దేశ క్రికెట్ రంగంలో అత్యంత జనాదరణ పొందిన ఏకైక క్రికెటర్ జార్ఖండ్ డైనమెట్ మహేంద్ర సింగ్ ధోనీ. తన సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ పలుమార్లు ఐపీఎల్ టైటిళ్లను స్వంతం చేసుకుంది. పలువురిని మార్చింది సీఎస్కే యాజమాన్యం.…
బాధిత కుటుంబాలకు సీఎం విజయ్ భరోసా
చెన్నై : కరూర్ ఘటన తనను తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇదిలా ఉండగా సెప్టెంబర్ 27, 2025న విజయ్ ప్రసంగించిన టీవీకే (TVK)…
















