Author: VijayaBhaskar
పారిశ్రామిక వేత్తలు గా మహిళలు రాణించాలి
పిలుపునిచ్చిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితఅమరావతి : మహిళలు లేకపోతే ప్రపంచమే లేదన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. బుధవారం అమరావతి లోని నాగార్జున…
అనిరుధ్ చేసిన సాయం మరువలేను
దర్శకుడు విఘ్నేష్ శివన్ కామెంట్స్ హైదరాబాద్ : దర్శకుడు విఘ్నేష్ శివన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ కష్టకాలంలో సంగీత దర్శకుడు అనిరుధ్ చేసిన సాయాన్ని గుర్తు చేసుకుని…
ఏబీఎన్ రాధాకృష్ణ బరి తెగించిండు
మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ అమరావతి : మాజీ మంత్రి పేర్ని నాని నిప్పులు చెరిగారు. బుధవారం మీడియాతో మాట్లాడాడు. ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ న్యూస్ ఛానల్ యజమాని,…
స్మార్ట్ లాక్ డౌన్ విధించిన పాకిస్తాన్
ఆర్థిక సంక్షోభం, ఇంధన కొరత కారణం పాకిస్తాన్ : పాకిస్తాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. దేశ ప్రజలకు ఆందోళన కలిగించేలా నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పశ్చిమాశియాలో చోటు చేసుకున్న…
పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్లు పంపిస్తున్నాం అని తెలిపారు సీఎం నారా చంద్రబాబు…
పెట్టుబడుల గ్రౌండింగ్ పై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి…
రాధాకృష్ణా నీ పాపం పండే రోజు వచ్చింది
ఆగ్రహం వ్యక్తం చేసిన నందమూరి లక్ష్మీ పార్వతి హైదరాబాద్ : వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి నిప్పులు చెరిగారు. సభ్య సమాజం తల దించుకునేలా మహిళల…
ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ రాజీనామా
కీలక పరిణామం చోటు చేసుకున్న వైనం ముంబై : టాటా గ్రూప్ సంస్థకు చెందిన ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీ గా ఉన్న విల్సన్ తన పదవులకు రాజీనామా చేస్తున్నట్లు…
పునరుత్పాదక ఇంధన కేంద్రంగా రాయలసీమ
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : రాయలసీమను ప్రధాన పునరుత్పాదక ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
ఇది ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై దాడి
మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి అమరావతి : వైసీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో వేమూరి రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఏబీఎన్ చానల్ కార్యాలయంపై దాడికి దిగడం పట్ల…
100 రోజుల ప్రణాళికకు శ్రీకారం : పవన్ కళ్యాణ్
జూలై 14 వరకు కొనసాగుతుందని ప్రకటన అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. నీటి సంరక్షణ అనేది ఇప్పుడు అత్యంత అవసరమని పేర్కొన్నారు.…
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి అరెస్ట్
పరిగి నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత వికారాబాద్ జిల్లా : పరిగి నియోజకవర్గంలో అరెస్ట్ ల పర్వం కొనసాగుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు పర్యటన నేపథ్యంలో పరిగి ప్రాంతంలో ఉద్రిక్త…
శ్రీశైలంలో ఘనంగా కుంభోత్సవం
అమ్మ వారికి నేత్ర శోభితంగా అలంకారం శ్రీశైలం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం భక్త బాంధవులతో కిటకిట లాడుతోంది. మంగళవారం మల్లన్న ఆలయంలో శ్రీ భ్రమరాంబా దేవికి కుంభోత్సవం ఘనంగా…
సీఎంతో జేసీ దివాకర్ రెడ్డి కరచాలనం
సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అనంతపురం జిల్లా : అనంతపురం జిల్లాలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. జలహారతి కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు ఏపీ సీఎం నారా చంద్రబాబు…
దండి మార్చ్ 2.0 సైకిల్ యాత్రకు ఘన స్వాగతం
సమాజానికి స్ఫూర్తిగా నిలవాల్సింది యువతే. తిరుపతి /శ్రీకాళహస్తి : డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా నిర్వహిస్తున్న “దండి మార్చ్ 2.0” సైకిల్ యాత్రను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియం లొ…
మెగా కల్చరల్ ఫెస్ట్ పోస్టర్ ఆవిష్కరణ
ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఆంధ్ర విశ్వ విద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న మెగా కలర్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల పోస్టర్ ను రాష్ట్ర…
పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆదిలాబాద్ జిల్లా : సీఎం ఎ. రేవంత్ రడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు,…
బాసర ఆలయంలో సీఎం పూజలు
మనవడికి అక్షర అభ్యాసం నిర్మల్ జిల్లా : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా సోమవారం బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ…
కొహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిపై కన్నేసిన సీఎం
ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎంగా కొలువు తీరాక…
నీటిని నిల్వ చేయాలి జలాశయాలు నింపాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా : సమస్త మానవాళికి నీరు అత్యంత ముఖ్యమని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు సీఎం…