Author: VijayaBhaskar
ఆదిత్య డిగ్రీ కాలేజ్, బిజినెస్ స్కూల్ ఫేక్
ఉస్మానియా యూనివర్శిటీ కీలక ప్రకటన హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలలో ‘ఆదిత్య డిగ్రీ కళాశాలలు’ లేదా ‘ఆదిత్య బిజినెస్ స్కూల్’ అనే పేర్లతో ఉన్న ఏ కళాశాలలకు కూడా ఉస్మానియా…
సంజు శాంసన్ పూర్ పర్ ఫార్మెన్స్
వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్ ఆగ్రహం చెన్నై : ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరోగా గుర్తింపు పొందిన కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. తనను…
సింగరేణిని పట్టించుకోని కాంగ్రెస్ సర్కార్
కన్నెర్ర చేసిన కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండేవో ఇప్పుడు…
సీఎం రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదు
ఎద్దేవా చేసిన కేరళ సీఎం విజయన్ కేరళ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి అంత సీన్ లేదంటూ ఏకి పారేశారు కేరళ సీఎం పినరయ్ విజయన్.…
డంపింగ్ యార్డు ఏర్పాటును వెనక్కి తీసుకోవాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా…
నాలో ఇంకా ఆడే సత్తా ఉంది : షమీ
సెలెక్షన్ కమిటీ చైర్మన్ పై ఆగ్రహం కోల్ కతా : భారత క్రికెట్ కు చెందిన ఆల్ రౌండర్, స్టార్ పేసర్ మొహహ్మద్ షమీ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను…
బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : కోహినూర్ గ్రూప్
నాదర్ గుల్ భూములు ప్రభుత్వానివి కావు హైదరాబాద్ : నాదర్ గుల్ భూములు కబ్జాకు గురైనట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ…
ఏపీకి విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు అమరావతి : ఏపీకి రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. రానున్న రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని…
మహేష్ బాబుతో పర్సనల్ కనెక్షన్ ఎక్కువ
కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు అడవి శేష్ హైదరాబాద్ : నటుడు అడవి శేష్ నటించిన డెకాయిట్ పై అంచనాలు పెరిగాయి. ఇందుకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏంట్రా…
సింగరేణిని కాపాడుకునేందుకు ఉద్యమిస్తాం
ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో…
విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్-ఛేంజర్
కీలక వ్యాఖ్యలు చేసిన నవీన్ మిట్టల్ హైదరాబాద్ విద్యుత్ రంగానికి ఏఐ ఒక గేమ్ ఛేంజర్ కాబోతోందని అన్నారు ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్. ఉత్తర…
శ్రీ కోదండ రామాలయంలో విశేష ఉత్సవాలు
ఏప్రిల్ 23న ఆలయంలో పుష్ప యాగం నిర్వహణ తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. ఈ నెలలో తిరుపతిలోని ప్రసిద్ద ఆలయం…
ఇక అమరావతిని ఎవరూ మార్చలేరు – శ్రీ
జగన్ పై నిప్పులు చెరిగిన బండారు శ్రావణి అనంతపురం జిల్లా : ఎన్ని కుట్రలు చేసినా చివరకు అంతిమంగా ధర్మమే గెలిచిందని అన్నారు సింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి…
ముగిసిన శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు
అంగరంగ వైభవంగా స్వామి వారి ధ్వజారోహణం ఒంటిమిట్ట / తిరుపతి జిల్లా : ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో…
కర్ణాటక సంస్కృతి గొప్పది : నారా లోకేష్
కుమార స్వామి కేంద్ర మంత్రిగా ఉండటం భేష్ కర్ణాటక : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్ణాటక రాష్ట్రంలో పర్యటించారు.…
రూ. 250 కోట్లతో నెదర్లాండ్స్ లో శ్రీవారి ఆలయం
కీలక ప్రకటన చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. సీఎం…
వరద కాలువ సమస్యను పరిష్కరిస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని చెరువులను పూర్తి స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని…
బాసర సరస్వతి ఆలయ అభివృద్దిపై ఫోకస్
ఆదేశించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పవిత్ర జ్ఞాన సరస్వతి ఆలయ క్షేత్రాన్ని మరింత అందంగా, సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దేందుకు ప్రయత్నం చేయాలని అన్నారు సీఎం…
ఎన్జీటీ డిస్పోజల్ చేసింది కానీ డిస్మిస్ చేయలేదు
మూసీ ప్రాజెక్టుపై కేసు కొనసాగుతుందన్న కార్తీక్ రెడ్డి హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత పటోళ్ల కార్తీక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ సర్కార్ తలపెట్టిన మూసీ…
నాకు టికెట్ వద్దని బీజేపీకి ముందే చెప్పా
కీలక ప్రకటన చేసిన మాజీ చీఫ్ కె అన్నామలై చెన్నై : తమిళనాడు రాష్ట్ర బీజేపీ మాజీ చీఫ్ కె అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో…