Author: VijayaBhaskar

  • ప‌లు కార్పొరేష‌న్ల‌కు త్వ‌ర‌లో నిధులు రిలీజ్

    ప‌లు కార్పొరేష‌న్ల‌కు త్వ‌ర‌లో నిధులు రిలీజ్

    ప్ర‌క‌టించిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : రాష్ట్ర ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. శుక్ర‌వారం ఆయ‌న ఈ మేర‌కు ప‌లు కార్పొరేష‌న్ల‌కు సంబంధించి ఆస‌క్తిక‌ర అంశం ప్ర‌స్తావించారు. కుల సంస్థలకు నిధులు అందించి, బాధ్యతలను వివరిస్తాం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిధులను కేటాయించి, సంస్థల బాధ్యతలను వివరిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంద‌న్నారు. నిధులను ఎలా ఖర్చు చేయాలో సూచనలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్ర…

    Continue Reading

  • తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

    తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా

    స్ప‌ష్టం చేసిన ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌ హైద‌రాబాద్ : న‌టుడు అక్కినేని నాగార్జున ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం ఆయ‌న తెలుగు ఫిల్మ్ చాంబ‌ర్ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. ఫిల్మ్ చాంబ‌ర్ తీసుకునే నిర్ణ‌యాలు క‌ట్టుబ‌డి ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ, పంపిణీ సంస్థలలో ఒకటైన అన్నపూర్ణ స్టూడియోస్‌కు నాగార్జున యజమాని. ప్రొడ్యూసర్స్ గిల్డ్ , తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మధ్య కొనసాగుతున్న వివాదం…

    Continue Reading

  • ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు

    ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు

    కేటాయించామ‌న్న మంత్రి నిమ్మ‌ల రామానాయుడు విజయవాడ : రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓఅండ్ఎం పనుల కోసం రూ. 708 కోట్లు కేటాయించడం జ‌రిగింద‌ని చెప్పారు. ఓఅండ్ఎం పనులు, వెలిగొండ ప్రాజెక్టు పనుల పురోగతి పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల రామానాయుడు శుక్ర‌వారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. హాజరైన ఇరిగేషన్ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ శశిభూషణ్, కడా కమీషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి,…

    Continue Reading

  • సీఎం చంద్రబాబు నాయుడు ప‌నిమంతుడు

    సీఎం చంద్రబాబు నాయుడు ప‌నిమంతుడు

    కితాబు ఇచ్చిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు ప‌నిమంతుడు అని ప్ర‌శంస‌లు కురిపించారు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్. శుక్ర‌వారం పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాప్ట్ ప్రాజెక్టుకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. AMCAతో పాటు మరికొన్ని డిఫెన్స్, డ్రోన్ సిటీ…

    Continue Reading

  • శ్రీ‌లంక టూర్ కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక

    శ్రీ‌లంక టూర్ కు వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక

    కెప్టెన్ గా హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ‌ ముంబై : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించి భార‌త -ఎ – జ‌ట్టు ను ప్ర‌క‌టించింది. శ్రీలంకలో జరిగే ముక్కోణపు సిరీస్‌కు ఐపీఎల్ లో దుమ్ము రేపుతూ సిక్స‌ర్లు, ఫోర్ల వ‌ర్షం కురిపిస్తున్న‌ వైభవ్ సూర్యవంశీని ఎంపిక చేసింది. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆతిథ్య శ్రీలంక A, ఇండియా A , ఆఫ్ఘనిస్తాన్ A జట్లు తలపడతాయి. ఈ టోర్నీ…

    Continue Reading

  • ప్రతి రైతుకు అండగా కూట‌మి ప్రభుత్వం

    ప్రతి రైతుకు అండగా కూట‌మి ప్రభుత్వం

    స్ప‌ష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ ప్ర‌భుత్వం పెట్టిన జోన్ – నాన్ జోన్ విధానాన్ని తొల‌గించి కూట‌మి ప్రభుత్వం జోన్, నాన్ జోన్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల రైతులకు యూనిట్ విద్యుత్‌ను రూ.1.50కే అందించేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో APSADA చట్టం ఉన్నప్పటికీ కేవలం 15 శాతం మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయని, ప్రస్తుత ప్రభుత్వం…

    Continue Reading

  • శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝ‌ల‌క్

    శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ మ్యాజిక్ పంజాబ్ కు ఝ‌ల‌క్

    4 ఓవ‌ర్లు 39 ర‌న్స్ 4 వికెట్లు తీసిన స్టార్ బౌల‌ర్ ధ‌ర్మ‌శాల : ఐపీఎల్ 19 సీజ‌న్ లో భాగంగా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో బుమ్రా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ అద్భుత‌మైన బ్యాటింగ్ తో మ‌రోసారి త‌నేమిటో చూపించాడు. ఇక ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు చెందిన బౌల‌ర్ శార్దూల్ ఠాకూర్ క‌ళ్లు చెదిరే బంతుల‌తో ఝ‌ల‌క్ ఇచ్చాడు. దీంతో పంజాబ్ బ్యాట‌ర్లు నానా…

    Continue Reading

  • వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    వ్య‌క్తులు ముఖ్యం కాదు పార్టీనే సుప్రీం

    స్ప‌ష్టం చేసిన ఏఐసీసీ నేత వేణుగోపాల్ న్యూఢిల్లీ : కేర‌ళ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. త‌దుప‌రి సీఎంగా వీడీ స‌తీశ‌న్ ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఖ‌ర్గే. దీంతో నిన్న‌టి దాకా సీఎం రేసులో ఉన్న కేసీ వేణుగోపాల్ కు షాక్ త‌గిలింది. ఇదంతా కావాల‌ని త‌న‌ను సీఎం కాకుండా చేశారంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై గురువారం స్పందించారు కేసీ వేణుగోపాల్ న్యూఢి్ల్లీలో. వ్య‌క్తులు ముఖ్యం కాద‌ని, వారికంటే…

    Continue Reading

  • రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    రేపే 12 ప్రాజెక్టుల‌కు సీఎం, రాజ్ నాథ్ శంకుస్థాప‌న‌

    ఇక నుంచి రాయ‌ల‌సీమ రక్ష‌ణ సీమ అమ‌రావ‌తి : సీఎం చంద్రబాబు నాయుడు ఈనెల 15న శుక్ర‌వారం రాయ‌ల‌సీమ‌లో ప‌ర్య‌టించ‌నున్నారు.ఉదయం 08:15 గంటలకు క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 09:45 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:15 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్ వెనుక ఏర్పాటు చేసిన ఉన్న శంకుస్థాపన కార్యక్రమ వేదికకు చేరుకుంటారు. ఉదయం 10:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ అథారిటీ (ADA) ఆధ్వర్యంలోని…

    Continue Reading

  • జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

    జూలై 31లోపు నిర్మాణ పనులు పూర్తి చేయాలి

    ఆదేశించిన టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తిరుపతి : తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీపద్మావతీ చిన్నపిల్లల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను జూలై 31వ తేదీ లోపు పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం – విద్య) డా. ఎ. శరత్ అధికారులను ఆదేశించారు. చిన్నారులకు అత్యాధునిక వైద్య సేవలు అందించే లక్ష్యంతో నిర్మిస్తున్న ఈ నూతన ఆసుపత్రి భవనాన్ని ప్రణాళికా బద్ధంగా, నాణ్యత ప్రమాణాలతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి అంతస్తులో ఏర్పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports