Author: VijayaBhaskar
-

తిప్పేసిన భువనేశ్వర్ తల్లడిల్లిన ముంబై
4 ఓవర్లు 23 పరుగులు 4 వికెట్లు రాయ్ పూర్ : డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ సత్తా చాటాడు. మరోసారి తన అద్భుతమైన స్పెల్ తో ముంబై బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులకే పరిమితమైంది. ఇక మ్యాచ్ విషయానిక వస్తే ముందుగా బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ మొదటి మూడు ఓవర్ల…
-

కృనాల్ పాండ్యా షాన్ దార్ షో
ముంబై ఇండియన్స్ ఔట్ రాయ్ పూర్ : ఐపీఎల్ 19వ సీజన్ లో భాగంగా రాయ్ పూర్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. ముందుగా బ్యాటింగ్ కు దిగింది ముంబై ఇండియన్స్. ఈ జట్టుకు ఈసారి ఏదీ కలిసి రాలేదు. తిలక్ వర్మ 42 బంతులు ఆడి 3 ఫోర్లు 2 సిక్స్ లతో 57 రన్స్ చేశాడు. తనతో పాటు నమన్ ధీర్ 32 బంతులు ఆడి 5 ఫోర్లు 2…
-

తెలంగాణలో రూ. 9,400 కోట్ల ప్రాజెక్టలకు శ్రీకారం
జాతికి అంకితం ఇచ్చిన ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ : తెలంగాణలో రూ.9,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ఆదివారం మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్టుల సమిష్టి లక్ష్యాలు అనుసంధానాన్ని బలోపేతం చేయడం, లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగు పరచడం, భద్రతను పెంచడం , ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించడం చేస్తుందన్నారు. ఈ సందర్బంగా జాతికి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా గూడబళ్లూరు నుండి మహబూబ్నగర్ వరకు జాతీయ రహదారి-167ను నాలుగు లేన్లుగా విస్తరించేందుకు ప్రధానమంత్రి…
-

తమిళనాడు భూమి పుత్రుడు జోసెఫ్ విజయ్
సంచలన వ్యాఖ్యలు చేసిన నటి సనమ్ శెట్టి చెన్నై: జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్బంగా సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తమిళ నటి సనమ్ శెట్టి ఇలా అన్నారు. ఈ రోజు నేను మన ప్రియమైన ‘దళపతి’ విజయ్ కోసం ఇక్కడ నిలబడి ఉన్నానని అన్నాడు. ఈ ‘మాతృ దినోత్సవం’ నాడు, తమిళనాడుకు చెందిన మన నిజమైన పుత్రుడు అని ప్రశంసించారు. ప్రజల ముఖ్యమంత్రి అయిన దళపతి పదవీ బాధ్యతలు…
-

టీవీకేకు మద్దతు హైకమాండ్ నిర్ణయం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ పుదుచ్ఏచరి : తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం పట్ల స్పందించారు, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్. మా పార్టీ తీసుకున్న ఏ నిర్ణయమైనా సరే, బీజేపీ శక్తులను అధికారం నుండి దూరంగా ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు . మా ఏకైక లక్ష్యం అదే. అంతిమంగా, లౌకిక శక్తులు బలోపేతం కావాలని తాము…
-

అమ్మకు ఎదురు లేదు తిరుగు లేదు
ఇవాళ తల్లుల దినోత్సవం సందర్బంగా అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తల్లుల దినోత్సవం. ఈ సందర్బంగా స్పందించారు లోకేష్. కనిపించే ప్రతి స్త్రీ.. కని పెంచిన అమ్మతో సమానం అన్నారు. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ, ఎవ్వరూ చేయలేరన్నారు. ఇదే ప్రతి అమ్మ కోరుకునే కానుక. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ…
-

ఖాకీల దాడులపై బీజేపీ చీఫ్ మాధవ్ సీరియస్
కార్యకర్తలపై దాడులకు పాల్పడితే బాగుండదు అమరావతి : తమ పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతల పట్ల ఏపీ ఖాకీలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు ఏపీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. చూస్తూ ఊరుకోమన్నారు. కడప లో ఒక సెంటర్ పేరు మార్పు వ్యవహారం లో బిజెపి నేతలపై పోలీసులు…
-

తప్పకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటాం
ధీమా వ్యక్తం చేసిన స్టాండింగ్ కెప్టెన్ జైస్వాల్ జైపూర్ : రాజస్థాన్ రాయల్స్ స్టాండింగ్ కెప్టెన్ యశస్వి జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా జైపూర్ సవాయి మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో ఊహించని విధంగా భారీ తేడాతో ఓటమి పాలైంది ప్రత్యర్థి జట్టు గుజరాత్ టైటాన్స్ చేతిలో. రెగ్యులర్ కెప్టెన్ రియాన్ పరాగ్ ఈ మ్యాచ్ కు దూరం కావడంతో తన స్థానంలో జైశ్వాల్ కెప్టెన్ గా వ్యవహరించారు. తొలుత…
-

ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలి : వీహెచ్
నిరాహార దీక్షకు దిగిన ప్రభుత్వ సలహాదారు హైదరాబాద్ : జాతీయ స్థాయిలో కుల గణన జరపాలని, దేశ వ్యాప్తంగా ఓబీసీ వర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వ బీసీ సంక్షేమ సలహాదారు, మాజీ ఎంపీ వి. హనుమంతరావు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు అఖిల భారత ఓబీసీ విద్యార్థుల సంఘం (ఏఐఓబీసీఎస్ఏ) తమ ప్రగాఢ సంఘీభావాన్ని తెలియ జేసింది. సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యం, అణగారిన వర్గాల కోసం సాక్ష్యాధారిత విధాన రూపకల్పన…
-

ఎఫ్ఆర్ఎస్ తో రూ.6 కోట్ల ఆదా : సవిత
బీసీ హాస్టళ్ల పనితీరు అద్భుతమన్న మంత్రి అమరావతి : బీసీ హాస్టళ్లలో నిర్వహణలో పారదర్శకతకు పెద్దపీట వేశామన్నారు మంత్రి సవిత . విద్యార్థుల హాజరులో ఆరోపణలకు తావులేకుండా ముఖ ఆధారిత హాజరు (ఎఫ్ఆర్ఎస్)ను తీసుకొచ్చామన్ని, ఇది మంచి ఫలితాలు ఇచ్చేలా చేసిందన్నారు. ఇందులో భాగంగా హాస్టల్ సిబ్బందికి సైతం ఎఫ్ఆర్ఎస్ ను అమలు చేశామన్నారు. ఈ వ్యవస్థను అమలు చేయడంతో విద్యార్థుల హాజరు మెరుగవ్వడమే కాకుండా విధి నిర్వహణలో సిబ్బంది సమయ పాలన పాటించారని తెలిపారు. అన్నింటికంటే…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











