Category: News

  • జ‌గ‌న్ రెడ్డిపై ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్

    జ‌గ‌న్ రెడ్డిపై ష‌ర్మిలా రెడ్డి షాకింగ్ కామెంట్స్

    త‌న‌లో ఇంకా మార్పు రాలేద‌ని ఆవేద‌న విజ‌య‌వాడ : త‌న అన్న వైఎస్ జ‌గ‌న్ రెడ్డిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. గురువారం ఆమె విజ‌య‌వాడ‌లో మీడియాతో మాట్లాడారు. తాను మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని క‌ల‌లు కంటున్నార‌ని, కానీ వ‌ర్క‌వుట్ కావాలంటే చాలా శ్ర‌మించాల్సి ఉంటుంద‌న్నారు. అంతే కాదు ముందు జ‌గ‌న్ రెడ్డి త‌ను మారాల‌న్నారు. లేక‌పోతే వైసీపీ నామ రూపాలు లేకుండా పోతుంద‌న్నారు. గ‌తంలో అధికారం ఉంది క‌దా…

    Continue Reading

  • అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఏర్పాట్లు

    అన‌కాప‌ల్లి ఉత్స‌వ్ కోసం భారీ ఏర్పాట్లు

    ప‌రిశీలించిన అనిత వంగ‌ల‌పూడి విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌క రంగానికి స‌ర్కార్ ప్ర‌యారిటీ ఇస్తోంద‌న్నారు. ఇప్ప‌టికే సాంస్కృతిక ఉత్స‌వాల‌కు పెద్ద ఎత్తున స్పంద‌న ల‌భించింద‌ని చెప్పారు. ఇందులో భాగంగా గురువారం అన‌కాప‌ల్లిని సంద‌ర్శించారు మంత్రి.ఈ నెల 30, 31 తేదీల్లో జరగనున్న అనకాపల్లి ఉత్సవ్ ఏర్పాట్లను పరిశీలించారు. ముత్యాలమ్మ పాలెం తీరంలో కలెక్టర్ విజయకృష్ణన్ , ఎస్పీ తుహీన్ సిన్హా , ఎమ్మెల్యే…

    Continue Reading

  • జంతువుల సంర‌క్ష‌ణ‌కు కార్పొరేట్ సంస్థ‌లు కృషి చేయాలి

    జంతువుల సంర‌క్ష‌ణ‌కు కార్పొరేట్ సంస్థ‌లు కృషి చేయాలి

    పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గురువారం ఆయ‌న విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను సంద‌ర్శించారు. ఆయ‌న కొద్ది సేపు ఉన్నారు. జంతువుల సంర‌క్ష‌ణ గురించి ఆరా తీశారు. త‌న త‌ల్లి అంజ‌నాదేవి పుట్టిన రోజు సంద‌ర్బంగా జూపార్క్ లోని రెండు జిరాఫీల‌ను ఏడాది పాటు ద‌త్త‌త తీసుకుంటాన‌ని స్వ‌యంగా…

    Continue Reading

  • నాంప‌ల్లిలోని ఫ‌ర్నీచ‌ర్ షోరూంకు తాళం

    నాంప‌ల్లిలోని ఫ‌ర్నీచ‌ర్ షోరూంకు తాళం

    తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన క‌మిష‌న‌ర్ హైద‌రాబాద్ : హైద‌రాబాద్ లోని నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డులో గ‌త శ‌నివారం బ‌చ్చాస్ ఫ‌ర్నీచ‌ర్ షోరూంలో అగ్ని ప్ర‌మాదం సంభ‌వించ‌డం, ఐదుగురు మృతి చెందిన ఘ‌ట‌న త‌ర్వాత కూడా అదే రోడ్డులో ఉన్న దుకాణ దారులు ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోక పోవ‌డాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ తీవ్రంగా ప‌రిగ‌ణించారు. నాంప‌ల్లి స్టేష‌న్ రోడ్డులో ర‌హీమ్‌, మ‌న్న‌న్ ఎస్టేట్స్ స్టాండ‌ర్డ్ ఫ‌ర్నీచ‌ర్ దుకాణం ఉన్న భ‌వ‌నం 6 అంత‌స్తులు ఉండ‌గా…

    Continue Reading

  • సోష‌ల్ మీడియా ప్ర‌భావంపై స‌ర్కార్ ఆందోళ‌న

    సోష‌ల్ మీడియా ప్ర‌భావంపై స‌ర్కార్ ఆందోళ‌న

    దీనిని మ‌రింత సురక్షితంగా ఉండేలా చూడాలి అమ‌రావ‌తి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాను రాను సోష‌ల్ మీడియా ప్ర‌భావం కార‌ణంగా మంచి కంటే చెడు ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తోంద‌ని ఆవేద‌న చెందారు. గురువారం అమ‌రావ‌తి లోని స‌చివాల‌యంలో జ‌రిగిన కీల‌క స‌మావేశంలో నారా లోకేష్ తో పాటు మంత్రులు అనిత వంగ‌ల‌పూడి, స‌త్య కుమార్ యాద‌వ్, నాదెండ్ల మ‌నోహ‌ర్ , త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బ‌గా కీల‌క…

    Continue Reading

  • వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం

    వింగ్స్ ఇండియా 2026 ప్రారంభం

    స్టార్ట్ చేసిన రామ్మోహ‌న్ నాయుడు హైద‌రాబాద్ : హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయంలో భారతదేశంలోనే ప్రీమియర్ , ఆసియాలోనే అతిపెద్ద పౌర విమానయాన కార్యక్రమం అయిన వింగ్స్ ఇండియా 2026ను కేంద్ర పౌర విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. స‌మ‌ర్థ‌వంతుడైన నాయ‌కుడైన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ నాయ‌త్వంలో భారతదేశం తన అద్భుతమైన విమానయాన వృద్ధి కథను ప్రపంచానికి గర్వంగా చెప్పేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంద‌న్నారు. భారతీయ విమానయానం, భవిష్యత్తును…

    Continue Reading

  • అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా ఫోక‌స్

    అగ్ని ప్ర‌మాదాల నివార‌ణ‌పై హైడ్రా ఫోక‌స్

    స్ప‌ష్టం చేసిన క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల హైద‌రాబాద్ లో చోటు చేసుకుంటున్న వ‌రుస అగ్ని ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచించారు. నాంప‌ల్లిలో జ‌రిగిన ఫ‌ర్నీచ‌ర్ దుకాణం సెల్లార్‌ల‌లో లెక్క‌కు మించిన ఫ‌ర్నీచ‌ర్‌ను పెట్ట‌డం జ‌రిగింద‌న్నారు. సెల్లార్లోనే వాచ్‌మ్యాన్‌కు నివాసం క‌ల్పించడం ప‌ట్ల మండిప‌డ్డారు. అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ప్పుడు షాపులో ఉన్న వారు బ‌య‌ట‌పడినా..…

    Continue Reading

  • నేడే ఏపీ కేబినెట్ కీల‌క స‌మావేశం

    నేడే ఏపీ కేబినెట్ కీల‌క స‌మావేశం

    వెల్ల‌డించిన సీఎస్ విజ‌యానంద్ అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె. విజ‌యానంద్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఈనెల 29వ తేదీ బుధ‌వారం రోజు ఏపీ కేబిన‌ట్ కీల‌క సమావేశం జ‌రుగుతుంద‌ని తెలిపారు. ఉదయం 10 గంటలకు భేటీ కానుంద‌ని స్ప‌ష్టం చేశారు. పలు కీలక అంశాలపై చర్చించనుంద‌ని పేర్కొన్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపులు చేసే అవకాశం ఉంది. ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఏపీ బడ్జెట్ సెషన్ పై చర్చ జ‌ర‌గ‌నుంది. అసెంబ్లీ…

    Continue Reading

  • దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు

    దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు

    కేటాయించామ‌న్న మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క ఖ‌మ్మం జిల్లా : డిప్యూటీ సీఎం మ‌ల్లు భట్టి విక్ర‌మార్క కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. త‌మ స‌ర్కార్ దివ్యాంగుల సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించింద‌ని చెప్పారు. ఖ‌మ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే దివ్యాంగుల సంక్షేమం కోసం రూ. 100 కోట్లు ఖర్చు చేయడం జరిగింద‌ని అన్నారు డిప్యూటీ సీఎం.…

    Continue Reading

  • ప్ర‌జా వ్య‌తిరేక‌త జ‌ర జాగ్ర‌త్త : కోదండ‌రాం రెడ్డి

    ప్ర‌జా వ్య‌తిరేక‌త జ‌ర జాగ్ర‌త్త : కోదండ‌రాం రెడ్డి

    ఇలాగైతే క‌ష్ట‌మ‌ని షాకింగ్ కామెంట్స్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ స‌ర్కార్ కు అడుగులు మ‌డుగులు ఒత్తుతూ తీసుకున్న ప్ర‌తి నిర్ణ‌యానికి వంత పాడుతూ వ‌చ్చిన తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధినేత ముద్ద‌సాని కోదండ‌రాం రెడ్డి ఉన్న‌ట్టుండి యూట‌ర్న్ తీసుకుంటున్నారా. తాను చేసింది త‌ప్పేన‌ని గ్రహించారా. తాజాగా ఆయ‌న రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రోజు రోజుకు రాష్ట్రంలో ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారంటూ హెచ్చ‌రించారు. త‌మ…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports