Category: News

  • కానిస్టేబుల్ జ‌యశాంతికి హోం మంత్రి ఆతిథ్యం

    కానిస్టేబుల్ జ‌యశాంతికి హోం మంత్రి ఆతిథ్యం

    హోం మంత్రి కార్యాల‌యంలో ఆత్మీయ ప‌ల‌క‌రింపు విజ‌యవాడ : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు కానిస్టేబుల్ జ‌య‌శాంతి. క్యాంప్ కార్యాలయంలో హోంమంత్రి త‌న‌ను క‌లిసిన సంద‌ర్బంగా అభినందించారు. ఇదిలా ఉండ‌గా జయశాంతికి రెండు రోజుల క్రితం ఫోన్ చేశారు అభినందించారు .హోంమంత్రిని కలవాలని కానిస్టేబుల్ జయశాంతి కోరింది. ఈరోజు విజయవాడలో హోంమంత్రి అనితను, కానిస్టేబుల్ జయశాంతి కుటుంబ సమేతంగా కలిశారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత కానిస్టేబుల్ జయశాంతిను…

    Continue Reading

  • పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం ప్ర‌భుత్వంపై యుద్దం

    పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం ప్ర‌భుత్వంపై యుద్దం

    వైఎస్ఆర్ఎస్పీ అధ్య‌క్షుడు జ‌గ‌న్ రెడ్డి ఏలూరు జిల్లా : మాజీ ముఖ్య‌మంత్రి, వైఎస్సార్సీపీ బాస్ వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు దారుణంగా ఉన్నాయ‌ని, ప్ర‌భుత్వంపై యుద్దం ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు పాద‌యాత్ర‌కు శ్రీ‌కారం చుడ‌తాన‌ని వెల్ల‌డించారు. ఇకనుంచి తాను ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తానని జగన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటానని, ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఈ…

    Continue Reading

  • నారా లోకేష్ ను చూసి జంకుతున్న జ‌గ‌న్

    నారా లోకేష్ ను చూసి జంకుతున్న జ‌గ‌న్

    నిప్పులు చెరిగిన మాజీ ఎమ్మ‌ల్సీ బుద్దా వెంక‌న్న విజ‌య‌వాడ : విద్వేష‌పు కుట్ర‌ల‌కు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి తెర లేపాడంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బుద్దా వెంక‌న్న . విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అశాంతిని సృష్టించి లా అండ్ ఆర్డ‌ర్ కు భంగం కలిగించేందుకు ప్లాన్ చేశాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. సూపర్ సిక్స్ ను సూపర్ హిట్ చేసిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని అన్నారు. ఆనాటి…

    Continue Reading

  • 24న న‌గ‌రికి రానున్న చంద్ర‌బాబు నాయుడు

    24న న‌గ‌రికి రానున్న చంద్ర‌బాబు నాయుడు

    భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశామ‌న్న ఎస్పీ చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఈనెల 24న చిత్తూరు జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్బంగా జిల్లాలోని న‌గ‌రిలో ప్ర‌త్యేకంగా నిర్వ‌హించ‌నున్నారు స్వ‌చ్చ ఆంధ్ర కార్య‌క్ర‌మం. ఇందులో పాల్గొంటారు. ఈ సంద‌ర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్ట‌ర్ కుమార్, ఎస్పీ తుషార్ డూడ్ ఏర్పాట్ల‌ను స్వ‌యంగా ప‌ర్య‌వేక్షించారు. ఎక్క‌డా లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు జిల్లా క‌లెక్ట‌ర్. స్వ‌చ్చ ఆంధ్ర కార్య‌క్ర‌మంలో…

    Continue Reading

  • ఫోన్ ట్యాపింగ్ కేసు బ‌క్వాస్ : కేటీఆర్

    ఫోన్ ట్యాపింగ్ కేసు బ‌క్వాస్ : కేటీఆర్

    నేను ఏ త‌ప్పు చేయలేద‌న్న మాజీ మంత్రి హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి శుక్ర‌వారం సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని నోటీసులు అందుకున్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు కేటీఆర్. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. ప్ర‌భుత్వంలో ఉన్న‌ప్పుడు ఇంటెలిజెన్స్ విభాగం ప్ర‌తి ఒక్క‌రి ఫోన్ ను ట్యాప్ చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.…

    Continue Reading

  • దావోస్ ప్ర‌భావం ఏపీకి పెట్టుబ‌డుల ప్ర‌వాహం

    దావోస్ ప్ర‌భావం ఏపీకి పెట్టుబ‌డుల ప్ర‌వాహం

    కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన ఏపీ సీఎం చంద్ర‌బాబు దావోస్ : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దావోస్ లో జ‌రిగిన ఆర్థిక స‌ద‌స్సులో పాల్గొన్నారు. మంత్రులు రామ్మోహ‌న్ నాయుడు, నారా లోకేష్ తో పాటు టీజీ భ‌ర‌త్, ఇత‌ర ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా నాలుగు రోజుల పాటు జ‌రిగిన ఈ ప‌ర్య‌ట‌న త‌న‌కు చాలా సంతోషాన్ని క‌లిగించింద‌ని చెప్పారు చంద్రబాబు. ఏపీకి గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పెట్టుబ‌డులు వ‌చ‌చ్చాయ‌ని…

    Continue Reading

  • ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు

    ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు నోటీసులు

    ఇప్ప‌టికే మాజీ మంత్రి హ‌రీశ్ రావు విచార‌ణ హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకు కీల‌క మ‌లుపు తిరుగుతోంది. ఈనెల 23న శుక్ర‌వారం త‌మ ఎదుట హాజ‌రు కావాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈమేర‌కు మాజీ మంత్రికి నోటీసులు జారీ చేసింది. కాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌న్ లో ఉద‌యం 11.25 గంట‌ల నుండి రాత్రి 7 గంట‌ల కు…

    Continue Reading

  • సింగ‌రేణి స్కాం కిష‌న్ రెడ్డి మౌనం దేనికోసం ..?

    సింగ‌రేణి స్కాం కిష‌న్ రెడ్డి మౌనం దేనికోసం ..?

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైద‌రాబాద్ : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో బొగ్గు గనుల టెండర్లలో భారీ స్థాయిలో అక్రమాలు బయట పడినా, కేంద్ర మంత్రిగా మీరు చర్యలు తీసుకోక పోవడం సింగరేణి సంస్థ గొంతు కోసినట్టేనని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా కలిగిన కేంద్ర ప్రభుత్వం ఇంత భారీ అవినీతి జరుగుతున్నా ప్రేక్షక…

    Continue Reading

  • రాయలసీమ ద్రోహి జగన్ మోహ‌న్ రెడ్డి

    రాయలసీమ ద్రోహి జగన్ మోహ‌న్ రెడ్డి

    నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత అమరావ‌తి : మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై నిప్పులు చెరిగారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఆమె మీడియాతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి ప్రధాన కారణం జగన్ అని, ఆయన సీమ ద్రోహి అని మంత్రి సవిత మండిపడ్డారు. 2020లో ఏపీలో జగన్, తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ఆనాడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తమ ప్రభుత్వమే అడ్డుకుందని బీఆర్ఎస్ నాయకుడు హరీష్…

    Continue Reading

  • ప‌ర్యావ‌ర‌ణ హితంగా చెరువుల పున‌రుద్ద‌ర‌ణ

    ప‌ర్యావ‌ర‌ణ హితంగా చెరువుల పున‌రుద్ద‌ర‌ణ

    స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే న‌గ‌రంలో ప‌లు చెరువుల‌ను పున‌రుద్ద‌ర‌ణ చేయ‌డం జ‌రిగింద‌న్నారు. పెద్ద ఎత్తున మౌలిక వ‌స‌తుల‌ను క‌ల్పించామ‌న్నారు. తాజాగా స‌రూర్ న‌గ‌ర్ చెరువును కూడా అభివృద్ది చేస్తామ‌ని ప్రక‌టించారు. సీఎం ఆదేశాల మేర‌కు ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. ఇదిలా ఉండ‌గా చెరువు ప‌రిస‌రాల్లో పెద్ద‌మొత్తంలో ఔష‌ధ గుణాలున్న మొక్క‌లు నాట‌డం, ఇప్ప‌టికే ఉన్న ఇందిరా ప్రియ‌ద‌ర్శ‌ని పార్కుతో పాటు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports