Category: News
-
సంక్రాంతి నుంచి ఆన్ లైన్ లో అన్ని రకాల సేవలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి అన్ని రకాల ప్రజల సేవలు వచ్చే ఏడాది 2026 నుంచి ప్రారంభం అవుతాయని , ఈ మేరకు విస్తృతంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అయితే సంక్రాంతి పండుగను అందరూ మంచి శుభదినంగా భావిస్తారని , అందుకే ఆరోఉ నుంచి ప్రజలకు సంబంధించి అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు…
-

25న అమరావతిలో వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ అమరావతి : ఈనెల 11న అటల్ బిహారి వాజ్ పేయ్ సందేశ్ మోదీ పారదర్శక పాలన యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యుడు పీవీఎన్ మాధవ్. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీకి చెందిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం పీవీఎన్ మాధవ్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా…
-

తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ ను నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో. ఇవాళ తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి, అంబేద్కర్, జయశంకర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాడు తెలంగాణ వెనుకబడ్డది కాదు వెనుక బడేయబడ్డదని అన్నారు. కానీ నేడు రేవంత్…
-

ఉస్మానియా యూనివర్శిటీలో సమస్యలు పరిష్కరించాలి
సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేతల బహిరంగ లేఖ హైదరాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది సమస్యలను పరిష్కరించాలని. పెద్ద ఎత్తున జాబ్స్ ఖాళీగా ఉన్నాయని, ప్రస్తుతం అంతా కాంట్రాక్టు కిందనే పని చేస్తున్నారని, చాలీ చాలని జీతాలు ఇస్తున్నారని వాపోయారు. ప్రపంచంలో పేరు పొందిన యూనివర్శిటీలలో ఉస్మానియా యూనివర్శిటీ ఒకటని పేర్కొన్నారు. గత 25 సంవత్సరాల కాలం నుండి పనిజేస్తున్న వీరి సగటు వయస్సు 55 సంవత్సరాలు…
-

వాజ్ పేయ్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలి
పిలుపునిచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాజ్ పేయ్ సందేశ్ మోదీ సుపరిపాలన యాత్ర జరగనుందని తెలిపారు. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నేతలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మంగళవారం సీఎం టెలికాన్ఫరెన్స్ చేపట్టారు. 1998లో పోఖ్రాన్–2 అణు పరీక్షలు జరిపి భారతదేశ శక్తి చాటారని తెలిపారు. కార్గిల్ యుద్దంతో శత్రువు…
-

క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి
సజన్ రాజ్ కురుప్ తో నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ అమెరికన్ ఫిల్మ్ డైరెక్టర్ , స్కీన్ రైటర్ చిక్ రసెల్ తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ శాన్ ఫ్రాన్సిస్కోలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను క్రియేటివ్ ఎకానమీ, టూరిజం, డిజిటల్ ఇన్నొవేషన్స్ లో…
-

ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రోజువారీ వ్యాయామం, నడక, మారథాన్ వంటి శారీరక విన్యాసాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెప్పారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫిట్ ఇండియా పిలుపునకు అనుగుణంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్తవంతమైన నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని అన్నారు.…
-

లక్ష్మాపూర్ రైతులను పట్టించుకోని సర్కార్
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా లక్ష్మా పూర్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి లోని లక్ష్మాపూర్ గ్రామ రైతులు భూముల సమస్యతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత వందేళ్లుగా లక్ష్మాపూర్ నక్ష సరిగా లేక పోవటంతో దీన్ని సరిచేస్తామని…
-

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రత
6 వేల మందికి పైగా పోలీసుల మోహరింపు హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాల్టి నుంచి భారత్ సిటీ వేదికగా ప్రారంభం కానున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 కోసం భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏకంగా 6 వేల మందికి పైగా పోలీసులను మోహరించామని అన్నారు. వేదిక, మార్గాలు, పరిసర ప్రాంతాలను పూర్తిగా కవర్ చేయడానికి భద్రతా ఆపరేషన్ను 18…
-

తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మద్దతు
ఇస్తుందని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ : బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ మేరకు భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా ఇవాల్టి నుంచి ప్రారంభం కానుంది తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభించనుంది. రూ. 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు టాక్. ఇదిలా ఉండగా ఇప్పటికే వివిధ రంగాలకు చెందిన ప్రపంచంలోన 5 వేల మందికి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











