Category: News
-

రేపటి నుంచి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు, కంపెనీల చైర్మన్లు, కన్సల్టెంట్స్ హాజరవుతారు. ఈ సమ్మిట్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభిస్తారు. రెండో సెషన్ లో సీఎం రేవంత్ రెడ్డ ప్రసంగిస్తారు. సెషన్ల తర్వాత సంగీత కార్యక్రమాలు ఉంటాయి. మ్యూజిక్…
-

దీక్షా దివస్ ను దిగ్విజయం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణులకు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైదరాబద్ : ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్ష చేపట్టి విరమించిన రోజు డిసెంబర్ 9వ తేదీ. దీనిని ప్రతి ఏటా దీక్షా దివస్ ను నిర్వహిస్తూ వస్తోంది బీఆర్ఎస్. ఈ సందర్బంగా ఈసారి కూడా దీక్షా దివస్ ను ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆనాడు…
-

శాంతి భద్రతను కాపాడాల్సింది దీదీ సర్కారే
సంచలన వ్యాఖ్యలు చేసిన గవర్నర్ ఆనంద్ బోస్ ఢిల్లీ : పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేవలం సంరక్షకుడిని మాత్రమేనని, అయితే శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఆదివారం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లోని బెల్దంగాలో సస్పెండ్ చేయబడిన టీఎంసీ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వేసిన బాబ్రీ మసీదు శంకుస్థాపనపై గవర్నర్ సివి ఆనంద బోస్ స్పందించారు. శాంతి భద్రతలను కాపాడాలని…
-

ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం
స్పష్టం చేసిన వెంకయ్య నాయుడు హైదరాబాద్ : భారతదేశంలో మధుమేహం క్రమంగా పెరుగుతోందని, దీనికి జన్యుపరమైన కారణాలు ఉన్నా, ప్రస్తుత జీవనశైలే మధుమేహానికి ప్రధాన కారణం అని స్పష్టం చేశారు దేశ మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆదివారం ఆంపుటేషన్ ఫ్రీ తెలంగాణ నినాదంతో ప్రజల్లో మధుమేహం దుష్ఫలితాలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన వాకథాన్ ని ప్రారంభించారు . “డాక్టర్ వూండ్” అనువర్తనాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు మాజీ ఉప రాష్ట్రపతి. కార్యక్రమాన్ని ఏర్పాటు…
-

యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తాం
ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నల్లగొండ జిల్లా : ఆరు నూరైనా సరే యుద్ద ప్రాతిపదికన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. గతంలో 10 ఏళ్లుగా పాలించిన బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులు ఆగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి చేసేంత దాకా తాము ఊరుకునేది లేదన్నారు. అసెంబ్లీ, శాసన మండలి ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైందన్నారు. శ్రీశైలం ఎడమ ఒడ్డు కాలువ…
-

ఈశ్వరాచారి సూసైడ్ చేసుకున్నా స్పందించని సీఎం
నిప్పులు చెరిగిన బీసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : సాయి ఈశ్వరాచారి బీసీల రిజర్వేషన్ల కోసం బలిదానం చేసుకున్నా కనీసం కాంగ్రెస్ సర్కార్ కానీ, సీఎం ఎ. రేవంత్ రెడ్డి స్పందించ లేదని, సంతాపం కూడా తెలియ చేయక పోవడం దారుణమన్నారు బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా చూసే పార్టీలకు వారు ఏమై పోయినా పట్టించుకోవడం లేదన్నారు.…
-

ఏపీలో రౌడీ షీటర్లు లేకుండా చేస్తాం : సీఎం
తెలంగాణ సమ్మిట్ పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో రౌడీషీటర్లు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శాంతి భద్రతలకు ఎవరు భంగం కలిగించినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ని భారత్ ఫ్యూచర్ సిటీలో ఈనెల 8,9వ తేదీలలో నిర్వహించే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ -2025 కు రావాలంటూ తనకు…
-

మారిన స్వరం చంద్రబాబు జపం
సీఎంను ఆహ్వానించిన కోమటిరెడ్డి అమరావతి : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్వరం మార్చారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన గొప్ప నాయకుడని, ముందు చూపు కలిగిన వ్యక్తి అని అన్నారు. అంతే కాదు స్వరం పూర్తిగా మార్చేశారు. ఏమైందో ఏమో కానీ నిన్నటి దాకా పవన్ కళ్యాణ్ ను ఏకి పారేసిన కోమటిరెడ్డి ఉన్నట్టుండి యూ టర్న్ తీసుకోవడం విస్తు పోయేలా…
-

తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
ధీమా వ్యక్తం చేసిన మాజీ సీఎం కేసీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. రాబోయే కాలంలో తిరిగి బీఆర్ఎస్ పవర్ లోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం కేసీఆర్. తన నియోజకవర్గంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు తనను కలిశారు. ఈ సందర్బంగా వారిని పేరు పేరునా పలకరించారు కేసీఆర్. శాలువాలు కప్పి స్వీట్లు పంపిణీ చేశారు. వారికి ధైర్యం చెప్పారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా వుండయి. కొన్నికొన్ని…
-

డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలి
పార్లమెంట్ లో ప్రస్తావించిన ఈటల రాజేందర్ ఢిల్లీ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పార్లమెంట్ లో కీలక సమస్యలను ప్రస్తావించారు. మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. 40 లక్షల ఓటర్లతో 70 లక్షల జనాభా కలిగిన మల్కాజిగిరి పార్లమెంట్ లోని జవహర్ నగర్ లో 40 ఏండ్ల కిందట డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని అన్నారు. అప్పుడు ఒకటి రెండు చెత్త వాహనాలు వచ్చి చెత్త వేసేవి…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











