Category: News
-

దాడులకు దిగితే చూస్తూ ఊరుకోం : కేటీఆర్
కాంగ్రెస్ సర్కార్ కు స్ట్రాంగ్ వార్నింగ్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లోని రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ క్రిస్టోఫర్ నివాసానికి వెళ్లి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు కేటీఆర్. రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని, ఆ విషయం సీఎం తెలుసుకుంటే మంచిదన్నారు. రౌడీయిజం చేయడం, దొంగ ఓట్లు వేయించడం, కోట్లాది…
-

టెక్నాలజీలో సంచలనం ఏఐ కీలకం
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : యావత్ ప్రపంచాన్ని రాబోయే కాలంలో ఏఐ శాసిస్తుందని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. AI and the Future of Jobs Turning Disruption into Opportunity అనే అంశంపై సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ ప్రాంగణంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొని AI గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా ‘ఈజ్ ఇండియా రెడీ ఫర్ అథెంటిక్ ఏఐ’ నివేదికను మంత్రి నారా…
-

బీహార్ లో ఎన్నికల సంఘానికి కంగ్రాట్స్
షాకింగ్ కామెంట్స్ చేసిన ఆదిత్యా ఠాక్రేముంబై : బీహార్లో ఎన్డీఏ అఖండ విజయంపై శివసేన (యుబిటి) ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే షాకింగ్ కామెంట్స్ చేశారు. అక్కడ మరోసారి ఎన్డీయే సర్కార్ విజయం సాధించేలా సపోర్ట్ చేసినందుకు, ప్రజాస్వామ్యాన్ని పాతర వేసినందుకు ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియ చేస్తున్నానంటూ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆదిత్యా ఠాక్రే మీడియాతో మాట్లాడారు. వారి యజమానులైన బిజెపికి 65 లక్షల మంది ఓటర్లను కోసే SIR ప్రయోగం విజయవంతమైందని అన్నారు. బిజెపి…
-

ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం
AM Green Groupతో రూ.10,000 కోట్ల ఎంఓయూ విశాఖపట్నం : ఉత్తరాంధ్రలో గ్రీన్ ఎనర్జీకి భారీ ఊతం ఇచ్చేలా పలు సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విశాఖలో జరిగిన CII పార్ట్నర్షిప్ సమ్మిట్లో రాష్ట్ర ప్రభుత్వం AM Green Group మధ్య రూ.10,000 కోట్ల పెట్టుబడితో పలు 2G బయో రిఫైనరీలు 180 KTPA సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్లాంట్ స్థాపనకు ఎంఓయూలు కుదిరాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉత్తరాంధ్రలో 75% శుభ్రమైన…
-

ప్రజా పాలనకు పట్టం కట్టారు
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపొందడంపై స్పందించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ప్రజా పాలన పట్ల జనం సంతృప్తితో ఉన్నారని ఈ గెలుపుతో నిరూపితం అయ్యిందన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినా జనం నమ్మలేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ సర్కార్ ముందుకు వెళుతోందని , అన్ని…
-

డిజిటల్ గవర్నెన్స్ పై సర్కార్ ఫోకస్
ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : విశాఖపట్నంలో జరిగిన CII భాగస్వామ్య సదస్సు లో భాగంగా అర్బన్ గవర్నెన్సు, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్సు ట్రాన్సఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, సింగపూర్ హోంశాఖ మంత్రి షణ్ముగం సమక్షంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్, సింగపూర్ విదేశీ వ్యవహారాలు, ట్రేడ్ ఇండస్ట్రీ మంత్రి శ్రీ గాన్ సో హాంగ్ ఒప్పంద పత్రాలను…
-

సీఐఐ సదస్సు సక్సెస్ కావడంలో సీఎం కృషి
వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విశాఖపట్నం : సీఐఐ సదస్సు విజయవంతం కావడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ కీలక పాత్ర పోషించారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు యూఏఈలో, మంత్రి లోకేశ్ లండన్లో పెట్టుబడిదారులతో చేసిన చర్చలు రాష్ట్ర నమ్మకాన్ని పెంపొందించాయని తెలిపారు. రాష్ట్రం , కేంద్రం మధ్య నెలకొన్న సత్సంబంధాల వల్ల పెట్టుబడులకి మరింత అనుకూల వాతావరణం ఏర్పడిందని, కేంద్ర ప్రభుత్వం…
-

టెక్స్ టైల్స్ రంగానికి ఊతం : మంత్రి సవిత
సమక్షంలో రూ.4 వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం విశాఖపట్నం : విశాఖ పార్టనర్ షిప్ సమ్మిట్ లో చేసుకున్న ఒప్పందాలతో ఏపీ టెక్స్ టైల్స్ రంగానికి ఊతం లభించిందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన టెక్స్ టైల్స్ విధానంతో ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారన్నారు. వారేకాక మరింత మంది రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.…
-

కేసీఆర్ బయటకు వస్తే వేరేలా ఉంటుంది
షాకింగ్ కామెంట్స్ చేసిన ఎమ్మెల్సీ కవిత మెదక్ జిల్లా : తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి చులకన చేస్తూ కామెంట్స్ చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. వ్యక్తులను టార్గెట్ చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడితే ప్రజలు ఊరుకోరన్నారు. రాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు…
-

ఢిల్లీ పేలుడు ఘటనలో డాక్టర్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ లో అదుపులోకి ఎన్ఐఏ పశ్చిమ బెంగాల్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటు చేసుకున్న కారు పేలుడు ఘటనలో. ఇందులో వైట్ కాలర్ నేరాలు జరగడం గమనార్హం. ఈ ఘటనలో భాగంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ పశ్చిమ బెంగాల్కు చెందిన వైద్యుడిని అరెస్టు చేసింది. నిందితుడు జనిసర్ ఆలం అలియాస్ జిగర్ ఉత్తర దినాజ్పూర్లోని దల్ఖోలా వద్ద ఉన్న కోనల్ గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించింది. కారు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











