Category: News
-

ఎంపీ గురుమూర్తి విన్నపం రైల్వే శాఖ ఆమోదం
రేణిగుంట యాక్సిస్ రోడ్డుకు లైన్ క్లియర్ తిరుపతి : ఎంపీ మద్దిల గురుమూర్తి కృషి ఫలించింది. తిరుపతి–రేణిగుంట ప్రధాన రహదారిపై రైల్వే గేటు నంబర్ 107 వద్ద నిర్మిస్తున్న రోడ్ అండర్ బ్రిడ్జి నుండి తిరుపతి వైపునకు మాత్రమే యాక్సెస్ రోడ్డు ఉండడంతో వాహనదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనిని గమనించిన ఎంపీ ఎడమ వైపు కూడా యాక్సిస్ రోడ్డు ను ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే శాఖకు విన్నవించారు. దీనిపై సదరు శాఖ ఆమోదం తెలిపింది.…
-

అటవీ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం
ఎవరైనా సరే చర్యలు తప్పవని పవన్ కళ్యాణ్ వార్నింగ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అటవీ భూముల ఆక్రమణదారులపై. ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్న వారైనా సరే వారిని ఉపేక్షించ వద్దని అన్నారు. పుంగనూరు నియోజకవర్గం పులిచెర్ల మండలం మంగళంపేటలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న సుమారు 104 ఎకరాల అటవీ భూముల ఆక్రమణలపై అటవీ శాఖ…
-

జూబ్లీ హిల్స్ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం
మధ్యాహ్నం లోపే తుది ఫలితం వెల్లడి హైదరాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠకు శుక్రవారం మధ్యాహ్నం వరకు తేలి పోనుంది. ఇప్పటికే రిటర్నింగ్ అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. యూసుఫ్గూడ లోని కోట్ల విజయభా స్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కౌంట్ డౌన్ సార్ట్ అయ్యింది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రారంభమైంది.…
-

ఏపీలో రీన్యూ కంపెనీ రూ. 60 వేల కోట్ల పెట్టుబడి
సీఎం చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందం విశాఖపట్నం జిల్లా : ఏపీ సర్కార్ దూకుడు పెంచింది. రేపు, ఎల్లుండి రెండు రోజుల పాటు ప్రతిష్టాత్మకమైన సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025 విశాఖ నగరం వేదికగా ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా గురువారం పెద్ద ఎత్తున కంపెనీలతో కీలకమైన ఒప్పందాలను చేసుకుంది కూటమి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో మంత్రి నారా లోకేష్ , రీ న్యూ కంపెనీ చైర్మన్ , చీఫ్…
-

సుస్థిరాభివృద్దిలో భాగస్వామ్యం ముఖ్యం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యం అత్యంత అవసరమని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం విశాఖపట్నంలో CII భాగస్వామ్య సదస్సు నేపథ్యంలో ఇండియా-యూరప్ బిజినెస్ పార్టనర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. సుస్థిరాభివృద్ధిలో భారత్-యూరప్ దేశాల మధ్య సహకార భాగస్వామ్యంపై ఈ సమావేశంలో ప్రదానంగా చర్చించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి…
-

అభివృద్దిలో ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోంది
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన విశాఖపట్నం : అభివృద్ది, టెక్నాలజీ పరంగా ఏపీ ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గురువారం విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్, యూరప్ బిజినెస్ పార్ట్నర్షిప్ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈయూ కంపెనీల క్లస్టర్లు ఉన్నాయి. అయితే, ఆంధ్రప్రదేశ్కు రావడానికి వారిని ఒప్పించడానికి మీరు వారికి ఏమి…
-

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగం : దాసోజు
సీఎంపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు. గురువారం తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ఫిరాయింపు ఎమ్మెల్యేల వాదనల గురించి నియోజకవర్గ ప్రజలకు తెలుసు కోవాల్సిన అవసరం ఉందన్నారు. స్పీకర్ , సీఎం పూర్తిగా అప్రజాస్వమికంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఇందుకు…
-

ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్లతో మెగా ప్రాజెక్టు
గ్రీన్ వృద్ది వైపు ప్రయాణం చేస్తోందన్న లోకేష్ అమరావతి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగానే తమ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈనెల 14, 15వ తేదీలలో విశాఖ వేదికగా సిఐఐ సమ్మిట్ ను నిర్వహిస్తున్నామని ప్రకటించారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ తిరిగి గ్రీన్ వృద్ధి వైపు వేగంగా పయనిస్తోందని చెప్పారు. భారతదేశంలో అతిపెద్ద పవన టర్బైన్…
-

మెడికల్ కాలేజీల పేరుతో జగన్ డ్రామాలు
శ్రీ సత్యసాయి జిల్లా : రాజకీయ ఉనికి కోసం మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ అంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డ్రామా మొదలెట్టాడంటూ ఎద్దేవా చేశారు మంత్రి ఎస్. సవిత. మెడికల్ కాలేజీలకు భూమి పూజ చేసిన వ్యక్తి, వాటి నిర్మాణాలను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. కల్తీ మద్యం తయారీలో అన్ని వేళ్లూ తాడేపల్లి ప్యాలెస్ వైపు చూపిస్తున్నాయని, కల్తీ నెయ్యి ఘటనలో అన్ని కళ్లూ ఆ ప్యాలెస్ వైపే చూస్తున్నాయని,…
-

ఏపీ సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబు
సక్సెస్ చేయాలని ఆదేశించిన చంద్రబాబు విశాఖపట్నం : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ సీఐఐ సమ్మిట్ 2025 కు విశాఖపట్నం నగరం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహిస్తోంది రాష్ట్ర కూటమి సర్కార్. ఇందులో భాగంగా సచివాలయంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు నిర్వాహకులకు సూచనలు చేస్తూ మంత్రులకు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











