Category: News

  • చేనేత రంగాన్ని బ‌లోపేతం చేస్తాం

    చేనేత రంగాన్ని బ‌లోపేతం చేస్తాం

    ప్ర‌క‌టించిన మంత్రి నారా లోకేష్‌ విజ‌య‌వాడ : ఏపీ వైద్య‌, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం విజయవాడ ఎంజీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ వేదికలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ఎగ్జిబిషన్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఎగ్జిబిషన్ లో వివిధ రాష్ట్రాలకు…

    Continue Reading

  • ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్య‌త : కందుల దుర్గేష్

    ప‌ర్యాట‌క రంగానికి ప్రాధాన్య‌త : కందుల దుర్గేష్

    ఏపీ స‌ర్కార్ పెట్టుబ‌డుల‌కు సాద‌ర స్వాగ‌తం లండ‌న్ : ప‌ర్యాట‌క రంగానికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ కూట‌మి స‌ర్కార్ అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని చెప్పారు రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి కందుల దుర్గేష్. ఆయ‌న ప్ర‌స్తుతం లండ‌న్ లో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా లండ‌న్ వేదిక‌గా జరుగుతున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్ (డ‌బ్ల్యూటీఎం) – 2025 ఎగ్జిబిషన్‌లో పాల్గొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన స్టాల్ ను ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా మంత్రితో ప‌లువురు మాట్లాడారు. అక్క‌డి మీడియాతో…

    Continue Reading

  • సేవా కార్య‌క్ర‌మాల‌తోనే జీవితానికి సార్థ‌క‌త

    సేవా కార్య‌క్ర‌మాల‌తోనే జీవితానికి సార్థ‌క‌త

    హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి లండ‌న్ : జీవితంలో మ‌రిచి పోలేని స‌న్నివేశం ఇద‌ని , తాను ఏనాడూ పుర‌స్కారాలు అందుకుంటాన‌ని అనుకోలేద‌ని అన్నారు హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువ‌నేశ్వ‌రి. లండ‌న్ వేదికగా జ‌రిగిన పుర‌స్కార మ‌హోత్స‌వంలో ఆమె పాల్గొన్నారు. భువ‌నేశ్వ‌రితో పాటు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉన్న‌తాధికారులు హాజ‌ర‌య్యారు. ప్ర‌వాస ఆంధ్రులు కూడా పాల్గొన్నారు. ఎక్స్ లెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుతో పాటు సంస్థ‌ను…

    Continue Reading

  • బీజేపీ అభ్య‌ర్థికి తెలంగాణ జ‌న‌సేన స‌పోర్ట్

    బీజేపీ అభ్య‌ర్థికి తెలంగాణ జ‌న‌సేన స‌పోర్ట్

    ప్ర‌క‌టించిన ఆ పార్టీ అధ్యక్షుడు శంక‌ర్ గౌడ్ హైద‌రాబాద్ : తెలంగాణ జ‌నసేన పార్టీ అధ్యక్షుడు శంక‌ర్ గౌడ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ లో జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లో త‌మ పార్టీ త‌ర‌పున భార‌తీయ జ‌న‌తా పార్టీ నుంచి బ‌రిలోకి దిగిన లంకాల దీప‌క్ రెడ్డికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు త‌న సార‌థ్యంలో పార్టీకి చెందిన కీల‌క నేత‌లంతా మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు తెలంగాణ…

    Continue Reading

  • జగన్ అబద్దాలతో ప్రజల్ని మభ్య పెట్టలేడు

    జగన్ అబద్దాలతో ప్రజల్ని మభ్య పెట్టలేడు

    వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమ‌రావ‌తి : ఏపీ సీఎం చంద్ర‌బాబు, లోకేష్ ల‌పై జ‌గ‌న్ రెడ్డి ప‌దే ప‌దే నోరు పారేసు కోవ‌డం ప‌ట్ల తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఐదేళ్లు పాలించిన జ‌గ‌న్ వ‌ల్ల రాష్ట్రం అప్పుల‌కుప్పగా మారింద‌న్నారు. ఆయ‌న చేసిన నిర్వాకం వ‌ల్ల ఇవాళ తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయ‌ని వాపోయారు. వ్యవసాయ రంగం నుండి పరిశ్రమల వరకు చీకటి దశకు నెట్టిన దోషిగా ప్రజల తీర్పులో…

    Continue Reading

  • కాంగ్రెస్ మోసం జ‌నానికి శ‌ఠ‌గోపం : కేటీఆర్

    కాంగ్రెస్ మోసం జ‌నానికి శ‌ఠ‌గోపం : కేటీఆర్

    మోసానికి చిరునామా కాంగ్రెస్ స‌ర్కార్ హైద‌రాబాద్ : మోసం చేయ‌డం కాంగ్రెస్ పార్టీ జ‌న్మ‌తః వ‌చ్చిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్ర‌చారంలో భాగంగా హైద‌రాబాద్ లోని సోమాజిగూడ‌లో రోడ్ షో చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ప్ర‌సంగించారు. ఇచ్చిన 420 హామీలు ఏమ‌య్యాయో చెప్పాల‌ని నిల‌దీశారు. ప్ర‌జ‌ల‌ను అన్ని ర‌కాలుగా మోసం చేశార‌ని, ఇందుకు జ‌నం తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నార‌ని అన్నారు. ఈ ఉప ఎన్నిక‌ల్లో గెలుపు ఖాయ‌మై…

    Continue Reading

  • కేసీఆర్ ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ కు లేదు

    కేసీఆర్ ను విమ‌ర్శించే హ‌క్కు రేవంత్ కు లేదు

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజ‌న్ రెడ్డి హైద‌రాబాద్ : భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన నాయకుడు కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హ‌క్కు సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేద‌న్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి. రాజకీయాల్లో పార్టీలకు, వ్యక్తులకు మధ్య భిన్నాభిప్రాయాలు, విశ్వాసాలు ఉంటాయి. అంత మాత్రాన ఇష్టమున్నట్లు ఎదుటి వారిని తూల నాడడం…

    Continue Reading

  • త‌క్ష‌ణ‌మే జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలి

    త‌క్ష‌ణ‌మే జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేయాలి

    స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ బ‌క్వాస్ అంటూ మండిప‌డ్డారు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. జనం బాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా సెంట్రల్ లైబ్రరీ సందర్శించారు. ఈ సంద‌ర్బంగా నిరుద్యోగులతో మాట్లాడారు. అధికారంలోకి వ‌స్తే 2 లక్ష‌ల జాబ్స్ ఇస్తామ‌ని ప్ర‌క‌టించార‌ని, ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీసం 20 వేల జాబ్స్ కూడా భ‌ర్తీ చేసిన దాఖలాలు లేవ‌న్నారు. జాబ్ క్యాలెండ‌ర్ ఇస్తామ‌న్నార‌ని, అది…

    Continue Reading

  • రిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌స‌తులు క‌రువు : క‌విత

    రిమ్స్ ఆస్ప‌త్రిలో వ‌స‌తులు క‌రువు : క‌విత

    ఆక‌స్మికంగా త‌నిఖీ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. జాగృతి జ‌నం బాట కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌స్తుతం ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ఇందులో భాగంగా మంగ‌ళ‌వారం రిమ్స్ ఆస్ప‌త్రిని సందర్శించారు. అక్క‌డ క‌నీస వ‌స‌తులు లేక పోవ‌డం ప‌ట్ల ఆవేద‌న చెందారు. దీనిపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. అక్క‌డ ప‌ని చేస్తున్న డాక్ట‌ర్లు, ఇత‌ర సిబ్బందితో మాట్లాడారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఆస్ప‌త్రిని సంద‌ర్శించిన అనంత‌రం…

    Continue Reading

  • మైనార్టీ ఓట్ల కోస‌మే అజ్జూకు మంత్రి ప‌ద‌వి

    మైనార్టీ ఓట్ల కోస‌మే అజ్జూకు మంత్రి ప‌ద‌వి

    నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ లీడ‌ర్ రాకేష్ రెడ్డి హైద‌రాబాద్ : మ‌హమ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం కేవ‌లం ఓట్ల కోసం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు బీఆర్ఎస్ సీనియ‌ర్ నేత అనుగుల రాకేశ్ రెడ్డి. ఆయ‌న దేశం గ‌ర్వించ ద‌గిన క్రికెట‌ర్ అని, ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు. క్రీడా శాఖ మంత్రిగా ఆయ‌న అర్హుడ‌ని, కానీ కేవ‌లం మైనార్టీ శాఖ‌ను కేటాయించార‌ని , ఇదంతా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో మైనార్టీలను సంతృప్తి ప‌ర్చేందుకు,…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports