Category: News
-

నీటి ముంపు నుండి కాపాడండి ప్లీజ్
హైడ్రా కమిషనర్ కు విద్యార్థినుల మొర హైదరాబాద్ : రోజు రోజుకు బాధితుల సంఖ్య పెరుగుతోంది హైదరాబాద్ లో. కబ్జాదారుల నుంచి ప్రభుత్వ , ప్రైవేట్ స్థలాలను కాపాడాలని కోరుతూ హైడ్రా ప్రజావాణిలో సమర్పించడం మామూలే. కానీ ఇప్పుడు విద్యార్థినులు సైతం హైడ్రాను ఆశ్రయించారు. ఈ సంఘటన శంషాబాద్ మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శంషాబాద్ మండలం చిన్నగోల్కొండ, పెద్ద గోల్కొండ ఔటర్ రింగురోడ్డు అండర్ పాస్లు వరద నీటిలో మునుగు…
-

యుద్ధ ప్రాతిపదికన రహదారుల నిర్మాణం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : మొంథా తుపాను కారణంగా దెబ్బ తిన్న రహదారుల నిర్మాణం యుద్ద ప్రాతిపదికన చేపడతామని స్పష్టం చేశారు మంత్రి కందుల దుర్గేష్. శుక్రవారం తుఫాన్ ధాటికి తీవ్రంగా దెబ్బతిన్న కానూరు–ఉసులుమర్రు రోడ్డును పరిశీలించారు. రూ.3 కోట్లతో సిమెంట్ రోడ్డుగా నిర్మించే చర్యలు ప్రారంభించామన్నారు. ఇప్పటికే ప్రతిపాదనలు ఆమోదం పొంది, నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు. వర్షాలు తగ్గిన వెంటనే పనులు మొదలు కానున్నాయని ప్రకటించారు. ఇకపై ఈ రహదారి…
-

రూ. 30 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
కబ్జాల చెర నుంచి 4 వేల గజాల పార్కుకు విముక్తి హైదరాబాద్ : మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఘటకేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ, డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడింది. దీని విలువ రూ. 30 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. 1985లో 26.9 ఎకరాలపరిదిలో 500 ప్లాట్లతో లేఔట్ వేసిన నాటి భూ యజమానులే ఈ కబ్జాలకు పాల్పడడం ఇక్కడ గమనార్హం. ఇదే విషయమై చౌదరిగూడలోని డాక్టర్స్ కాలనీ…
-

సర్కార్ నిర్వాకం కవిత ఆగ్రహం
రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ కరీంనగర్ జిల్లా : అకాల వర్షాల కారణంగా ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. శుక్రవారం మొంథా తుపాను కారణంగా దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు కవిత. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడిగా కొనుగోళ్లు చేయక పోవడంతో…
-

భారీ బండరాయిని తొలగించిన హైడ్రా
సంచారం లేక పోవడంతో తప్పిన ప్రమాదం హైదరాబాద్ : మల్కాజ్ గిరిలోని గౌతమ్ నగర్ లో గుట్ట పైనుంచి ఊహించని విధంగా పెద్ద బండరాయి ఉదయం 11 గంటల ప్రాంతంలో పడింది. అదృష్ట వశాత్తూ ఆ సమయంలో జన సంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయాన్ని తెలుసుకున్న హైడ్రా DRF, GHMC సిబ్బందితో కలసి బండరాయిని ముక్కలు చేసి పక్కకు తొలగించింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన జల్లులు కురుస్తుండడంతో ఈ…
-

తుపాను బాధితులకు అండగా నిలవాలి
పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చిన జగన్ రెడ్డి తాడేపల్లి గూడెం : మొంథా తుపాను వల్ల సంభవించిన నష్టం, తర్వాత ఆయా జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు మాజీ సీఎం జగన్ రెడ్డి.. తుపాన్ సమయంలో పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడడాన్ని ప్రశంసించారు పార్టీ శ్రేణులను. పంట నష్టం అంచనాల్లో ఎక్కడా ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా చూడాలని నిర్దేశించారు. పంట నష్టం అంచనాల్లో ప్రభుత్వం ఏ తప్పిదానికి ప్రయత్నించినా గట్టిగా ప్రశ్నించాలని, ఆ…
-

బీసీ హాస్టళ్లు, గురుకులాలకు రూ. 60 కోట్లు
సీఎం చంద్రబాబుకు మంత్రి సవిత థ్యాంక్స్ అమరావతి : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాలకు సంబంధించి అసంపూర్తిగా నిలిచి పోయిన నిర్మాణాలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 60 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. ఈ సందర్బంగా విన్నవించిన వెంటనే నిధులు కేటాయించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని తెలిపారు. శుక్రవారం ఎస్. సవిత మీడియాతో మాట్లాడారు.…
-

తమిళనాడులో ప్లాంట్ ను కైవసం చేసుకున్న ఎంఈఐఎల్
మెగా పవర్ ప్రాజెక్టు చరిత్రలో అరుదైన ఘనత అన్న ఎండీ హైదరాబాద్ : మేఘా ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ (ఎంఈఐఎల్) అరుదైన ఘనతను సాధించింది. సంస్థ తమిళనాడు రాష్ట్రంలోని 250 మెగా వాట్ల విద్యుత్ ప్లాంటును చేజిక్కించుకుంది. టి ఏ క్యూ ఏ నేవెలీని తన ప్రస్తుత విద్యుత్ ఉత్పత్తి ఆపరేషన్లలో సులభంగా సమన్వయం చేయడాన్ని ఎం ఈ ఐ ఎల్ ఎనర్జీ ప్రాధాన్యంగా తీసుకుంటోంది. దీని ద్వారా ఆపరేషనల్ ఎక్సలెన్స్, సమర్థవంతమైన ఆస్తి నిర్వహణ తదితరాలకు…
-

దెబ్బతిన్న రోడ్లను పునరుద్దరిస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో పెద్ద ఎత్తున రోడ్లు దెబ్బతిన్నాయని చెప్పారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటించిన అనంతరం మీడియాతో మాట్లాడారు డిప్యూటీ సీఎం. దెబ్బతిన్న అన్ని రోడ్లను శాశ్వత ప్రాతిపదికన పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. పల్లపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించడంతోపాటు అంటు వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో సూపర్ శానిటేషన్.. సూపర్ క్లోరినేషన్…
-

రేపటి నుంచే జూబ్లీ హిల్స్ కేటీఆర్ రోడ్ షోలు
అక్టోబర్ 31వ తేదీ నుంచి నవంబర్ 9వ తేదీ దాకా హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోడ్ షోలు పార్టీ పరంగా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని గురువారం బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. ఇందులో భాగంగా ఆయన వచ్చే నెల నవంబర్ 9వ తేదీ వరకు ఈ రోడ్ షోలు చేపట్టనున్నారు. ఇక వివరాల లోకి వెళితే అక్టోబర్ 31న షేక్ పేట్, నవంబర్ 1న రెహమత్ నగర్, 2న యూసుఫ్ గూడ,…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











