Category: News

  • జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై స‌ర్కార్ ఫోక‌స్

    జిల్లాల పున‌ర్విభ‌జ‌న‌పై స‌ర్కార్ ఫోక‌స్

    స‌మీక్ష స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ అమ‌రావ‌తి : ఏపీలో మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది క‌థ‌. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పున‌ర్ విభ‌జ‌న కార్య‌క్ర‌మంపై సుదీర్ఘ స‌మీక్ష‌. సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న మంత్రివ‌ర్గం ఉప‌సంఘం భేటీ అయ్యింది. ఈ మేర‌కు తాము సేక‌రించిన సూచ‌న‌లు, స‌లహాల‌ను నివేదిక రూపంలో అందించారు సీఎంకు. ఈ కార్య‌క్ర‌మంలో హైలెట్ గా నిలిచారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఆయ‌న సీఎంతో పాటు త‌ను…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

    స‌హాయ‌క చ‌ర్య‌ల‌పై సీఎం ఆరా

    అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఏపీని వ‌ర్షాలు వ‌ణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండ‌డంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయ‌నే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం అత్య‌వ‌స స‌మావేశం నిర్వ‌హించారు. ఈ కీల‌క స‌మావేశంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో పాటు మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, వంగ‌ల‌పూడి అనిత‌, నిమ్మ‌ల రామానాయుడుతో పాటు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా వివిధ శాఖ‌ల‌కు చెందిన ఉన్న‌తాధికారులు…

    Continue Reading

  • మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

    మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి

    ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమ‌రావ‌తి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జిల్లా పరిధిలోని 12 మండలాల పరిధిలో తుపాను ప్రభావం ఉండనున్న క్రమంలో ప్రభావిత ప్రాంతాల్లో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా రక్షణ చర్యలు చేపట్టాలని,…

    Continue Reading

  • మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

    మొంథా తుపాను బెబ్బ‌కు ఏపీ విల‌విల

    అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేప‌ట్టిన ముఖ్య‌మంత్రి అమ‌రావ‌తి : బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీని కార‌ణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. 3,778 గ్రామాలు వ‌ర్షాల ధాటికి బిక్కు బిక్కు మంటున్నాయి. ఇప్ప‌టికే రెడ్ అల‌ర్ట్ ను ప్ర‌క‌టించింది వాతావ‌ర‌ణ శాఖ‌. ఇందులో భాగంగా అప్ర‌మ‌త్తం చేసే ప‌నిలో ప‌డ్డారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం ఆయ‌న అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కీల‌క…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్య‌లపై సీఎం స‌మీక్ష

    స‌హాయ‌క చ‌ర్య‌లపై సీఎం స‌మీక్ష

    ఆందోళ‌న చెంద‌వద్ద‌ని సూచ‌న అమ‌రావ‌తి : ఏపీలో వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన అల్ప‌పీడ‌నం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు త‌మిళ‌నాడులో పెద్ద ఎత్తున వ‌ర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. మొంథా తుపాను దెబ్బ‌కు గంట‌కు 90 నుంచి 100 కిలోమీట‌ర్ల మేర ఈదురుగాలులు వీస్తున్నాయి. ముంద‌స్తుగా విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించ‌డంతో అప్ర‌మ‌త్త‌మైంది ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న రాత్రి అత్య‌వ‌స‌రంగా స‌మీక్ష…

    Continue Reading

  • క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఫోక‌స్

    క‌బ్జాల‌పై హైడ్రా క‌మిష‌న‌ర్ ఫోక‌స్

    ప్ర‌జా వాణికి 52 ఫిర్యాదులు వ‌చ్చాయి హైద‌రాబాద్ : క‌బ్జాల‌పై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్ర‌మ‌ణ‌ల‌పై, క‌బ్జాల‌పై క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఫోక‌స్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మున్సిపాలిటీ, మండ‌లంలోని బీరంగూడ‌లో ఉన్న శాంబుని కుంట క‌బ్జాల‌కు గురి అవుతోంద‌ని స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స‌ర్వే నంబ‌రు 756లో ఉన్న ఈ చెరువు వాస్త‌వ విస్తీర్ణం 22.11 ఎక‌రాలు కాగా.. ప్ర‌స్తుత‌తం ఆరేడు ఎకరాల‌కు ప‌రిమిత‌మైంద‌ని వాపోయారు. చెరువులో మ‌ట్టిపోసి ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని…

    Continue Reading

  • స‌హాయ‌క చ‌ర్యల‌పై ఫోక‌స్ పెట్టాలి

    స‌హాయ‌క చ‌ర్యల‌పై ఫోక‌స్ పెట్టాలి

    మొంథా తుపాను ప్ర‌భావంపై స‌మీక్ష అమ‌రావ‌తి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. ఈ సంద‌ర్బంగా కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు ఫోక‌స్ ఉండేలా చూడాల‌ని సూచించారు. సోమ‌వారం స‌చివాల‌యంలో హుటా హుటిన స‌మీక్ష చేప‌ట్టారు. ఈ కీల‌క స‌మావేశంలో ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ , రాష్ట్ర…

    Continue Reading

  • తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

    తుపాను ఎఫెక్ట్ స‌ర్కార్ అల‌ర్ట్ : డిప్యూటీ సీఎం

    మొంథా తుపానుతో అప్ర‌మ‌త్తంగా ఉండాలి అమ‌రావ‌తి : ఏపీకి రెడ్ అల‌ర్ట్ ప్ర‌క‌టించింది రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ‌, వాతావ‌ర‌ణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కార‌ణంగా ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. సోమ‌వారం ఆయ‌న స‌చివాల‌యంలో వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న క్రమంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు డిప్యూటీ సీఎం. జిల్లా ఇంఛార్జి మంత్రి శ్రీ పి.…

    Continue Reading

  • పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు

    పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు

    స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు ప్రజలకు సేవలు అందించటం ఒలెక్ట్రా తయారు చేసిన బస్సులతోనే ప్రారంభం కావటం విశేషం. ఎలక్ట్రిక్ బస్సుల తయారీలో పేరుగాంచిన ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ (ఓ జి ఎల్ ) తయారు చేసిన 25 బస్సులను పుదుచ్చేరి రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (పీ ఆర్…

    Continue Reading

  • మొంథా తుపాను ప్ర‌భావం ఏపీలో భారీ వ‌ర్షం

    మొంథా తుపాను ప్ర‌భావం ఏపీలో భారీ వ‌ర్షం

    ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అమ‌రావ‌తి : మొంథా తుపాను ప్ర‌భావం కార‌ణంగా ఏపీలో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ‌, వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ఈ మేర‌కు సోమ‌వారం కీల‌క ప్రక‌ట‌న విడుద‌ల చేశారు మేనేజింగ్ డైరెక్ట‌ర్ ప్ర‌ఖ‌ర్ జైన్. కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయ‌ని అంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. తుపాను దగ్గరకు వచ్చేకొద్ది మారింత ప్రభావం ఉంటుంద‌న్నారు. గడిచిన 6 గంటల్లో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports