Category: News
-

అకాల వర్షం లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం
ఏపీ సర్కార్ ఆదుకోవడంలో వైఫల్యం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఏపీ సర్కార్ రైతుల పట్ల, వ్యవసాయ రంగం పట్ల కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అకాల వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 జిల్లాల్లో అత్యధికంగా సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం షర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ మీద ఉన్నంత సోయి రైతుల…
-

బస్సు ప్రమాదంపై వేగంగా పోలీసుల దర్యాప్తు
పలు కోణాల్లో విచారిస్తున్న పోలీసులు కర్నూలు జిల్లా : కావేరీ బస్సు దుర్ఘటనకు సంబంధించి విచారణలో కీలక అంశాలు వెలుగు చూస్తున్నాయి. బైక్పై శంకర్తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామి. తనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.బైక్ను వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టలేదని వెల్లడి.. వర్షంలో బైక్పై వెళుతున్న శంకర్, ఎర్రిస్వామి మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్ స్కిడ్ అయ్యి కిందపడ్డారు ఈ ఇద్దరు. .. రోడ్డు మధ్యలో పడిపోయిన బైక్.…
-

నేనెప్పుడూ గుండాయిజం చేయలేదు
మాజీ మంత్రి కడియం శ్రీహరి కామెంట్స్ వరంగల్ జిల్లా : మాజీ మంత్రి కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎప్పుడూ , ఎన్నడూ గూండాయిజం చేయలేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కబ్జాలకు పాల్పడలేదని, బెదిరించ లేదని, వసూళ్లకు పాల్పడ లేదని ఆరోపించారు. మంత్రి కొండా సురేఖ రెడ్డి కథ సుఖాంతం అయ్యిందని అన్నారు. తాను ఏనాడూ చిల్లర రాజకీయాలు చేయ లేదన్నారు. ఇంతకీ ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశాడనేది చర్చనీయాంశంగా మారంది.…
-

కేసీఆర్ ఆదేశాలతో వలస కార్మికులకు విముక్తి
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : జోర్డాన్ లో చిక్కుకున్న తెలంగాణకు చెందిన 12 మంది వలస కార్మికులకు ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి వల్ల విముక్తి లభించింది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి హరీశ్ రావు కేంద్రంతో మాట్లాడారు. వారంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. అనంతరం నేరుగా హరీశ్ రావు ఇంటికి వెళ్లారు. ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మీరు చేసిన ప్రయత్నం వల్లనే తాము…
-

ప్రజావగాహనతోనే మార్పు సాధ్యం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ విజయవాడ : ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే పరిస్థితుల్లో మార్పు వస్తుందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ గారు అన్నారు. హైడ్రాను ఎందుకు ఏర్పాటు చేశారు.. హైడ్రా ఏం చేస్తుందనే విషయమై ఇప్పుడు అందరిలో అవగాహన వచ్చిందని అన్నారు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ కల్చర్ అండ్ డిప్లమాటిక్ రిలేషన్స్ (ICCDR) ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ డే ను పురస్కరించుకుని “మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో సంస్కరణల అవసరం” అనే…
-

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు. జూన్ 2 నాడు 5 లక్షల మంది నిరుద్యోగులకు యువ వికాసం కింద సాయం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు మోసం కాంగ్రెస్ నైజం అని ఆరోపించారు.మాటలు బోగస్, హామీలు బోగస్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత…
-

గూగుల్ సంస్థ రావడం వెనుక 13 నెలల శ్రమ
ఉందని స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ మెల్ బోర్న్ : ఏపీకి గూగుల్ డేటా హబ్ గురించి అందరూ వినే ఉంటారని, దాని వెనుక 13 నెలల నిరంతర శ్రమ దాగి ఉందని అన్నారు మంత్రి నారా లోకేష్. ఆ సంస్థ నాయకత్వం మొదట వచ్చినప్పుడు తాను స్వయంగా వాళ్లను తీసుకెళ్లి ప్రాజెక్ట్ వచ్చే స్థలాన్ని చూపించానని తెలిపారు. తర్వాత నేను వారి కార్పోరేట్ కార్యాలయానికి వెళ్లి ఎందుకు ఏపీని ఎంచుకోవాలనే అంశంపై వారిని ఒప్పించానని…
-

నెల రోజుల్లో అందుబాటులోకి సనత్ నగర్ టిమ్స్
రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ హైదరాబాద్ : సనత్ నగర్ లోని తెలంగాణ వైద్య విజ్ఞాన సంస్థ (టిమ్స్ ) నెల రోజుల్లో సేవలు అందుబాటులోకి వస్తాయని రోడ్లు, భవనాలు, రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ వెల్లడించారు. టిమ్స్ లో 30 విభాగాలు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలో రోగులకు సేవలు అందిస్తాయని తెలిపారు. ఈ ఆసుపత్రిని కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయిలో నిర్వహిస్తామని అన్నారు. గురువారం ఆయన వైద్య…
-

మోసం కాంగ్రెస్ పార్టీ నైజం : కేసీఆర్
రౌడీ షీటర్ ను ఎన్నికల్లో నిలబెడితే ఎలా..? హైదరాబాద్ : బీఆర్ఎస్ బాస్, మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీ హిల్స్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. గురువారం తెలంగాణ భవన్ లో పార్టీ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఉప ఎన్నికపై ఆరా తీశారు. ఆరు నూరైనా సరే మన సీటును మనం కాపాడు కోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే అంతులేని హామీలు గుప్పించి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆచరణలో పూర్తిగా వైఫల్యం చెందిందని అన్నారు.…
-

బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చాడు : జగన్
అనుమతి ఇచ్చిన స్పీకర్ కు బుద్ది లేదు తాడేపల్లి గూడెం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆరోజు అసెంబ్లీలోకి బాలకృష్ణ తాగి వచ్చాడని అన్నారు. అసలు స్పీకర్ చింకాయల అయ్యన్న పాత్రుడికి బుద్ది అనేది ఉందా అంటూ ప్రశ్నించారు. తనను ఎందుకు అనుమతి ఇచ్చారో చెప్పాలన్నారు. ఇలాంటి వాళ్ల వల్లనే శాసన సభకు ఉన్న…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











